Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చిన ‘ఎద్దేలు కర్ణాటక’!

దావణగెరె (కర్ణాటక) : మధ్య కర్ణాటక కేంద్ర బిందువు, రైతు ఉద్యమాలకు ప్రసిద్ధి చెందిన దావణగెరెలోని బీరి లిగేశ్వర ఆలయ సముదాయంలో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో జాతీయ నాయకులు, కార్యకర్తలు, పౌరులు కలిసి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక బలమైన పిలుపునిచ్చారు. “ఎద్దేలు కర్ణాటక”, అనుబంధ ప్రగతిశీల సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలను కాపాడే లక్ష్యంతో “రాజ్యాంగ పరిరక్షకుల దళం” ఏర్పాటుకు గుర్తుగా నిలిచింది. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన […]
Read more

స్పెయిన్‌, పోర్చుగల్‌లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం…స్తంభించిన రైళ్లు, ఫోన్‌లు!

బార్సిలోనా : యురోపియన్‌ దేశాలైన స్పెయిన్‌, పోర్చుగల్‌, ప్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యురోపియన్‌ విద్యుత్‌ గ్రిడ్‌లో సమస్య ఉత్పన్నం కావడమే దీనికి కారణమని ప్రాథమి సమాచారం. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎయిర్‌పోర్టులు, టెలీ కమ్యూనికేషన్లపై కూడా ఈ ప్రభావం పడింది. ఏటీఎం సర్వీసులు నిలిచిపోయాయి. రోడ్లపై ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ […]
Read more

పదహారేళ్లైనా ఇంకా పూర్తవ్వని తెలంగాణ వక్ఫ్ మాల్!

హైదరాబాద్ : హజ్ హౌస్ పక్కనే 2009నుంచి నిర్మాణంలో ఉన్న తెలంగాణ వక్ఫ్ మాల్ ప్రాజెక్టు పనులు 16ఏళ్లైనా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవంతి నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముస్లి సమాజం వేడుకుంటోంది. ఉమ్మడి ఏపీ వైయస్ఆర్ ప్రభుత్వ హయాంలో పునాది వేసిన భవన నిర్మాణం భవిత డోలాయమానంగా ఉంది. సెల్లార్‌లోని రెండు అంతస్తులు వర్షపు నీటితో మునిగిపోవడం వల్ల ఆ భారీ భవంత పునాదులు బలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. […]
Read more

‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు అవ్వండి…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులు ‘తెలంగాణ రైజింగ్’ ప్రచారంలో భాగస్వాములుగా చేరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మేం చేపట్టిన మిషన్‌లో చేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాని సీఎం అన్నారు. మీరే “తెలంగాణ రైజింగ్” బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని సీఎం అన్నారు. […]
Read more

తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే నంబర్ 1 విలన్..కేసీఆర్!

హైదరాబాద్ : చాలా నెలల తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించిన భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి K చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు, “తెలంగాణకు నంబర్‌ ఒన్‌ విలన్‌ కాంగ్రెస్సేనని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు, పార్టీకి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోపు కూల్చివేసే ఉద్దేశ్యం లేదని అన్నారు. “తెలంగాణ ప్రజలు మన పార్టీ చేసిన పనిని, ప్రస్తుత […]
Read more

పహల్గామ్ ఉగ్ర దాడి…ముస్లింలను చంపితే దేశభక్తి, హిందువులను చంపితే ఉగ్రవాదమా? ఇదెక్కడి ద్వంద నీతి!

పహల్గామ్‌లో 27 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న క్రూరమైన ఉగ్రవాద దాడి క్షమించరాని ఉగ్రవాద చర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక అమాయకుడిని చంపడం మొత్తం మానవాళిని చంపడంతో సమానమని ఖురాన్ నిస్సందేహంగా పేర్కొంది (సూరా అల్-మాయిదా, 5:32). ఈ హేయమైన చర్య ఇస్లాం ప్రధాన సూత్రాలను ఉల్లంఘిస్తుంది. ముస్లిం సమాజం దీనిని తీవ్రంగా ఖండించడంలో ఐక్యమత్యం ప్రదర్శించింది. అటువంటి హింసను ఎవరూ సమర్థించరు. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలి. అయితే, పహల్గామ్ విషాదం భారతదేశంలో […]
Read more

ఏడవతరగతి పాఠ్య పుస్తకంలో మొగలుల‌ చరిత్ర తొలగింపు!

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఎన్‌సీఈఆర్‌టీ ఏడవ తరగతి సాంఘికశాస్త్రంలో మొగలుల చరిత్ర, ఢిల్లీ సుల్తానుల పాఠ్యాంశాలను తొలగించారు. వాటి స్థానంలో మగధ, మౌర్యులు, శుంగాలు, శాతవాహనులు వంటి పురాతన భారతీయ రాజవంశాలను పరిచయం చేశారు. కొత్త పాఠ్యపుస్తకంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన 2025 మహా కుంభమేళా గురించి కూడా ప్రస్తావించారు. ఇంకా, ఇది వివిధ అధ్యాయాలలో అనేక సంస్కృత పదాలను చేర్చారు. ఉదాహరణకు జనపద (అంటే “ప్రజలు స్థిరపడిన ప్రదేశం”), సమ్రాజ్ (“సుప్రీం పాలకుడు”), అధిరాజ […]
Read more

పహల్గామ్ దాడిని కారణంగా చూపుతూ… గర్భిణీ ముస్లిం మహిళకు చికిత్స చేయనన్న డాక్టర్‌!

కోల్‌కతా : అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో గత దశాబ్ద కాలంగా మనుషుల్ని విభజించే, భయాన్ని సృష్టించే, మన సమాజంలోని ఓ పెద్ద వర్గాన్ని వేరు చేసే విద్వేష రాజకీయాలను చూస్తున్నాం. సామాజిక జీవనంలో మతవిద్వేషం ఎంతగా బుసలు కొడుతుందో ఈ కథనాన్ని చదివితే మీకే తెలుస్తుంది. ‌ కోల్‌కతాలో జరిగిన తీవ్ర కలకలం రేపిన సంఘటనలో, గర్భిణీ ముస్లిం మహిళకు ఆమెను తరుచూ పరీక్షిస్తున్న గైనకాలజిస్ట్ వైద్య చికిత్స నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దక్షిణ […]
Read more

‘కుక్కలు, ముస్లింలకు అనుమతి లేదు’అంటూ బెంగాల్‌ వ్యవసాయ వర్సిటీలో వివాదాస్పద పోస్టర్‌!

కోల్‌కత : పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ (BCKV) వ్యవసాయ విభాగం ప్రవేశ ద్వారం నోటీసు బోర్డులో అవమానకరమైన పోస్టర్ కనిపించింది. ఇది విద్యార్థులు, అధ్యాపకులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. BCKV భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఒకటి, ఇస్లామోఫోబిక్‌ సందేశం కనిపించడం క్యాంపస్ కమ్యూనిటీని తీవ్రంగా కలవరపెట్టింది. చేతితో రాసిన పోస్టర్‌లో ఇలా ఉంది: “కుక్కలు, ముస్లింలకు అనుమతి లేదు. అందరి దృష్టి పహల్గామ్‌పైనే ఉంది. ఉగ్రవాదం అంటే ఇస్లాం.” ఈ […]
Read more

ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణను నిరోధించడానికే వక్ఫ్ చట్టాన్ని సవరించాం…సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం!

న్యూఢిల్లీ : వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా నిరోధించడానికి 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించినట్లు కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది. అంతేకాకుండా దేశంలోని వక్ఫ్ బోర్డులు సక్రమంగా, పారదర్శకతతో పనిచేస్తున్నాయని నిర్ధారించింది. “ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడానికి వక్ఫ్ నిబంధనలను దుర్వినియోగం చేసినట్లు నివేదించింది. 2013 సంవత్సరంలో తీసుకువచ్చిన సవరణ తర్వాత, వక్ఫ్ ప్రాంతం 116 శాతం పెరిగిందని తెలుసుకోవడం నిజంగా దిగ్భ్రాంతికరం” అని కేంద్ర […]
Read more
1 114 115 116 117 118 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.