Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇజ్రాయెల్ విస్తరణవాద ఎజెండా ప్రాంతీయ శాంతికి ముప్పు…టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్!

అంకారా: ఇజ్రాయెల్ విస్తరణవాద విధానాలే ఈ ప్రాంతానికి ప్రధాన భద్రతా ముప్పు అని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు. నెతన్యాహు ప్రభుత్వ విస్తరణవాద, చట్టవిరుద్ధమైన, నిబంధనలను ధిక్కరించే విధానాలే మన ప్రాంతానికి ప్రధాన భద్రతా సమస్య అని ఇజ్రాయెల్ దురాక్రమణ మరోసారి స్పష్టం చేసిందని” రాజధాని అంకారాలో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌మజీద్ టెబ్బౌన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఎర్డోగాన్ అన్నారు. “మన ప్రాంత శాంతిభద్రతలకు తీవ్ర ముప్పుగా పరిణమించిన హింసను అంతం […]
Read more

భూ వివాదాల పరిష్కారానికి అదనపు తహసీల్దార్లను నియమించనున్న తెలంగాణ!

హైదరాబాద్: లక్షకు మించిన జనాభా ఉన్న మండలాల్లో భూ వివాదాల పరిష్కారానికి వీలుగా ప్రభుత్వం అదనపు తహసీల్దార్లను నియమించనుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్వపు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు, గృహ నిర్మాణ, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన శ్రీనివాసరెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల కోసం ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తోందని చెప్పారు. ఈ కార్యాలయాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశాలలో ఉండేలా […]
Read more

ఎస్‌ఐఆర్‌-‘బెంగాల్ నమూనా’ను అనుసరిస్తున్న మహారాష్ట్ర బీజేపీ…50లక్షల ఓట్ల తొలగింపే లక్ష్యం!

ముంబయి: ‘పశ్చిమ బెంగాల్ నమూనా’గా అభివర్ణిస్తున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను అనుసరించాలని మహారాష్ట్రలోని బీజేపీ నిర్ణయించింది. ప్రత్యేక విస్తృత పునఃసమీక్ష (SIR) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా నుండి 50 లక్షలకు పైగా పేర్లను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు, వర్గాలకు చెందిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈమేరకు మే 6న దాదర్ (తూర్పు)లోని వసంత స్మృతిలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీజేపీ ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. దీనికి […]
Read more

మత్తుపదార్థాల నిర్మూలనకు యావత్ పోలీసు బలగం సహకరించాలి: తెలంగాణ డీజీపీ

హైదరాబాద్: రాష్ట్రంలో మత్తుపదార్థాల బెడదను నిర్మూలించడానికి యావత్ పోలీసు బలగం సహకరించాలని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ చెప్పారు. రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక ఈగిల్ ఫోర్స్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) పనితీరును ఇక్కడ సమీక్షించిన డీజీపీ, తెలంగాణలో మత్తుపదార్థాల సరఫరాను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలీసు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారని చెప్పినట్లు ఆయనను ఉటంకిస్తూ ఒక అధికారిక ప్రకటన తెలిపింది. తెలంగాణలోనే కాకుండా […]
Read more

డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే, టీవీకే ఎమ్మెల్యేల రాజీనామా!

చెన్నై: రెండు ద్రావిడ పార్టీలు — MK స్టాలిన్ నేతృత్వంలోని DMK, పళనిస్వామి నాయకత్వంలోని AIADMK ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే — టీవీకే పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తారని నటుడు విజయ్ నేతృత్వంలోని పార్టీ హెచ్చరించింది. కాగా, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దావా వేయడానికి డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రయత్నించినట్లు వర్గాలు తెలిపాయి. ఇప్పుడు రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కుమ్మక్కయ్యాయని టీవీకే అనుమానిస్తోంది. ఎన్నికల్లో 107 సీట్లు గెలుచుకున్న […]
Read more

బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి అధికారికంగా ముగిసింది.“భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ 2 ప్రకారం నాకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి, పశ్చిమ బెంగాల్ శాసనసభను 2026 మే 7 నుంచి రద్దు చేస్తున్నాను” అని గవర్నర్ తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా […]
Read more

హైదరాబాద్ ORR పరిధిలో భారీగా పెరగనున్న భూముల ధరలు!

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని భూముల మార్కెట్ విలువను ప్రస్తుత ధరల కంటే కనీసం 50 శాతం మేర పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో, ఆ ప్రాంతంలోని భూముల ధరలు త్వరలోనే భారీగా పెరిగే అవకాశం ఉంది. భూముల మార్కెట్ విలువ పెంపునకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ కొత్త ధరలు మే 26 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, భూ రిజిస్ట్రేషన్లు, స్టాంపు […]
Read more

బీజేపీ ‘ఓట్‌ చోరీ’కి పాల్పడింది…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో విస్తృతంగా “ఓటు దొంగతనం” (ఓటు చోరీ) జరిగిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్‌‌సభలో ఉన్న 240 బిజెపి ఎంపీల్లో దాదాపు ప్రతి ఆరవ ఎంపి ఓటు చోరీ ద్వారా సీటు దక్కించుకున్నారు’ అని రాహుల్‌ ఎక్స్‌‌లో పోస్టు చేశారు. “ఓటు దొంగతనం ద్వారా, కొన్నిసార్లు వ్యక్తిగత సీట్లను దొంగిలిస్తారు, మరికొన్నిసార్లు మొత్తం ప్రభుత్వాన్నే దొంగిలిస్తారని” ఆయన అన్నారు. అలాంటి ఓటు […]
Read more

నేడు మరోసారి గవర్నర్‌ను కలవనున్న విజయ్‌!

చెన్నై: తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేల సాంప్రదాయ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టి రాజకీయాల్లోకి ఘనంగా అరంగేట్రం చేసిన నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, నిన్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో జరిగిన సమావేశంలో తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇతరులు కూడా చేరతారని భావిస్తున్నప్పటికీ, గవర్నర్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించలేదు. […]
Read more

ఇరాన్‌తో చర్చలు…మంచి పురోగతి ఉందన్న ట్రంప్‌!

వాషింగ్టన్‌: యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ సమీక్షిస్తున్న నేపథ్యంలో, గత 24 గంటల్లో టెహ్రాన్‌తో వాషింగ్టన్ “చాలా మంచి చర్చలు” జరిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “మేము ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని” ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో అగ్రరాజ్యాధినేత చెప్పారు. “ఇరాన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉంది. చాలా సజావుగా సాగుతోంది, ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, వారు చర్చలు జరపాలనుకుంటున్నారని” ట్రంప్ జోడించారు. యుద్ధాన్ని […]
Read more
1 2 3 175

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.