Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

శాశ్వత భూ పరిష్కారాల కోసం ‘భూ భారతి’ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌: భూ వివాదాలను పరిష్కరించడానికి, భూ పరిపాలనలో పారదర్శకతను నిర్ధారించడానికి, కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… భూ భారతి చట్టం, పోర్టల్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. రైతుల భూ స‌మ‌స్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంతో అధ్యయనం చేసి తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లు చట్ట విరుద్ధం… మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ కమిటీ!

హైదరాబాద్‌ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణల చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలన్నారు. ఇది 14, 25, 26 ఆర్టికల్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ బిల్లు ముస్లిం మైనారిటీలకు ఆర్థిక స్వాలంబనగా నిలిచిన వక్ఫ్ బోర్డ్ ను ఆర్థికంగా నిర్వీర్యంగా చేసి , దాని ఆధీనంలో ఉన్న ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టటానికి, ముస్లిముల రక్షణకు భద్రత లేకుండా చేసే కుట్ర దాగి […]
Read more

పాలస్తీనాను గుర్తించాలనే ఫ్రెంచ్‌ ప్రణాళికలపై మండిపడ్డ నెతన్యాహు!

జెరూసలేం: పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ప్రణాళికలపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విరుచుకుపడ్డారు. “మా దేశం మధ్యలో పాలస్తీనా రాజ్యం అనే ఆలోచనను ప్రోత్సహించడంలో అధ్యక్షుడు మాక్రాన్ వైఖరిని ఇజ్రాయెల్‌ ప్రధాని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఈ వారం ప్రారంభంలో మాక్రాన్ చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు ప్రస్తావించారు. “వాస్తవికతను కాదని, కేవలం ఊహాగానాల ఆధారంగా మేము మా ఉనికికి ప్రమాదంలో నెట్టము. ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదం కలిగించే పాలస్తీనా రాజ్య […]
Read more

దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియా- మీడియా బాధ్యతపై ఢిల్లీలో సింపోజియం!

న్యూఢిల్లీ : మనదేశంలో పెరుగుతున్నఇస్లామోఫోబియా- మీడియా బాధ్యతపై దేశ రాజధాని ఢిల్లీలో సింపోజియం జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇస్లామోఫోబియా వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుందని మీడియా మిత్రులందరూ ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లాహిరి మాట్లాడుతూ…మీడియా వ్యక్తులుగా మన విధి సామాజిక సమస్యలపై విశ్లేషించడం, విమర్శించడం. అయితే దురదృష్టవశాత్తు, నేడు మీడియా ఈ పాత్రను నెరవేర్చడం లేదు. బదులుగా, ఇది ఒక నిర్దిష్ట […]
Read more

సైబర్ మోసం…42 లక్షలు కోల్పోయిన హైదరాబాదీ ఇంజనీర్‌!

హైదరాబాద్: నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఇటీవల సైబర్ దాడికి గురయ్యాడు, ఫలితంగా అతని బ్యాంక్, యుఎస్ షేర్ మార్కెట్ ఖాతాల నుండి రూ.42 లక్షలు కోల్పోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… మార్చిలో జరిగిన ఈ సైబర్‌ దాడిలో, హ్యాకర్లు OTP కూడా అడగకుండానే అనధికారికంగా అతడి అకౌంట్‌లోని డబ్బుని కొట్టేశారు. పనిలోపనిగా బాధితుడి వాట్సాప్ ఖాతాను కూడా హ్యాక్‌ చేశారు. దీనిని పునరుద్ధరించడానికి డబ్బును డిమాండ్‌ చేశారు. యుఎస్ షేర్ […]
Read more

బెల్జియంలో అరెస్ట్‌ అయిన భారతీయ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ!

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వర్గాలు ఈ ఉదయం ధృవీకరించాయి. 65 ఏళ్ల మెహుల్‌ ఛోక్సీని శనివారం అరెస్టు చేసినట్లు,ప్రస్తుతం జైలులో ఉన్నట్లు సమాచారం. చోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించారని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఇవి 2018 మే […]
Read more

ఏపీలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు…8మంది మృతి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ యూనిట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్‌, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కోటవురట్ల మండల కేంద్రానికి 3 కి.మీల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తారాజువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచా […]
Read more

అల్లాహ్ చూపిన దాన మార్గం…వక్ఫ్!

మనుషులు చేయదగ్గ అత్యుత్తమ ధార్మిక కార్యక్రమం, బాధ్యత…దానం. అందుకే ఇస్లాం ఇలాంటి మంచి పనుల్ని ప్రోత్సహించింది. మనిషిలోని వ్యక్తిగత భావోద్వేగాలను, లోభత్వాన్ని తగ్గించి అతడిని ఉదారుడిగా మార్చింది. దైవ మార్గంలో ఖర్చు పెట్టేందుకు తమ ఆస్తులను దానం చేసే వారు ఎంతో ధన్యులని తెలిపింది. పుణ్యాత్ముల చేత విరివిగా దైవ మార్గంలో దానాలు చేయించింది. ఇలా దైవ మార్గంలో దానం చేసిన ఆస్తులనే వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంది. ‘వక్ఫ్’ ఆస్తులుగా పిలిచే వాటిని దానాల రూపంలో స్వీకరించి […]
Read more

కాల్పుల విరమణ ఒప్పందం రద్దు తర్వాత గాజాలో నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు… ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ!

న్యూయార్క్‌ : జనవరి కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినప్పటినుంచి గాజా స్ట్రిప్‌లో దాదాపు నాలుగులక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న యూఎన్‌ ఏజెన్సీ (UNRWA) సామాజిక మాథ్యమం Xలో హెచ్చరించింది. “యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనియన్లు ఇప్పుడు సహాయ సామాగ్రిని అందుకోవడంలో అతి ఎక్కువ రోజులు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు” అని యూఎన్‌ ఏజెన్సీ తన సోషల్‌మీడియా ఖాతోలో పేర్కొంది. ఈ దుస్థితిని నివారించడానికి హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య సంధిని తిరిగి ప్రారంభించాలని UNRWA […]
Read more

గాజాను “భూతల నరకం”గా అభివర్ణించిన రెడ్ క్రాస్!

జెనీవా: పాలస్తీనా నిరాశ్రయుల దుస్థితిని చూసి చలించిన రెడ్ క్రాస్ అధ్యక్షుడు గాజాను “భూమిపై నరకం”గా అభివర్ణించారు. రెండు వారాల్లోగా తమ ఫీల్డ్ హాస్పిటల్‌లో సరఫరాలు అయిపోతాయని హెచ్చరించారు. గాజాను”భూతల నరకం అని వర్ణించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము… చాలా ప్రాంతాల్లో ప్రజలకు నీరు, విద్యుత్, ఆహారం అందుబాటులో లేవు” అని మిర్జానా స్పోల్జారిక్ జెనీవాలోని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో రాయిటర్స్‌తో అన్నారు. మార్చి 2న ఇజ్రాయెల్ సహాయ ట్రక్కుల ప్రవేశాన్ని […]
Read more
1 135 136 137 138 139 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.