Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయం కోసం భూమిని కొనుగోలు చేసిన యూఏఈ!

అబూదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన మొదటి శాశ్వత రాయబార కార్యాలయాన్ని నిర్మించడానికి ఇజ్రాయెల్‌లో భూమి కొనుగోలు చేసింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య లోతైన దౌత్య సంబంధాలలో కీలకమైన ముందడుగు. అక్టోబర్ 20, 2025న ఇజ్రాయెల్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం… ఈ కొనుగోలు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం అభ్యర్థన మేరకు,హెర్జ్లియా మునిసిపాలిటీతో కారంతో నాలుగు సంవత్సరాల అన్వేషణ ఫలితంగా జరిగింది. అనేక విదేశీ దౌత్య కార్యకలాపాలకు ఆతిథ్యం ఇచ్చే ప్రతిష్టాత్మక […]
Read more

ఆంధ్ర తీరం వైపు స్థిరంగా కదులుతున్న మోంతా తుఫాను!

అమరావతి: మొంథా తుపాను ఆంధ్ర తీరప్రాంతాన్ని భయపెడుతోంది. ఈ సాయంత్రం మచిలీపట్నం – కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను దెబ్బకు సోమవారం ఉదయం నుండే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. అనేకచోట్ల సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. రాత్రి పది గంటల ప్రాంతానికి తీరప్రాంతమంతా గాలుల ఉధృతి పెరిగింది. పోర్టులలో ఐదవ నెంబర్‌ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. తుపాన్‌ తీరానికి సమీపించే […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో AI వినియోగంపై మార్గదర్శకాలను జారీ చేసిన ఈసీ!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),సింథటిక్ కంటెంట్ వాడకాన్ని నియంత్రించడానికి భారత ఎన్నికల కమిషన్ కొత్త నియమాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో AI, సింథటిక్ కంటెంట్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, దాని వినియోగాన్ని బహిర్గతం చేయాలని కోరింది. ఈ నిర్ణయం ఎన్నికల సమగ్రతను కాపాడటానికి, నకిలీ డిజిటల్ మెటీరియల్ వ్యాప్తిని నిరోధించడానికి ఉపయోగపడనుంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రచార బృందాలు ప్రచార సమయంలో తప్పుడు సమాచారాన్ని […]
Read more

తాజాగా 54 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా!

న్యూఢిల్లీ: అక్రమ వలసలపై అమెరికా కొరడా ఝళిపిస్తూనే ఉంది. తాజాగా 54 మంది హర్యానా వాసులను అగ్రరాజ్యం బహిష్కరించింది. వీరంతా అమెరికా అక్రమ మార్గం అయిన డంకీ రూట్ ద్వారా ప్రవేశించారనే ఆరోపణలతో వారిని వెనక్కి పంపింది. వారు OAE-4767 విమానంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, టెర్మినల్-3కి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం… ఈ యువకులలో 16 మంది కర్నాల్ నుండి, 15 మంది కైతాల్ నుండి, 5 మంది […]
Read more

వాషింగ్టన్ పోస్ట్‌ నివేదికను తిరస్కరించిన ఎల్‌ఐసి!

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలలో ₹34,200 కోట్లు పెట్టుబడి పెట్టమని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థను ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన నివేదికను ఎల్‌ఐసి తిరస్కరించింది.ఈ నివేదిక ” నిరాధారమైనది, సత్యానికి దూరంగా ఉంది” అని ఎల్‌ఐసి తెలిపింది. అమెరికా వార్తాపత్రిక నివేదికలో సూచించినట్లుగా, అదానీ గ్రూప్‌లోకి నిధులను చొప్పించడానికి కార్పొరేషన్ కోసం ప్రభుత్వ అధికారులు ఎటువంటి ప్రతిపాదనను రూపొందించలేదని బీమా సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం మే నెలలో బీమా సంస్థ […]
Read more

పేద విద్యార్థులకు సాయపడండి….కేటీఆర్!

హైదరాబాద్: మైనారిటీ గురుకుల విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చేరుకునేలా ఎంబీబీఎస్‌ సాధించిన గురుకుల విద్యార్థులు సాయపడాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సహాయం చేయడం ద్వారా మరో దీపం వెలిగించాలని కోరారు. ఈమేరకు జహీరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల విద్యార్థులను కేటీఆర్‌ సత్కరించారు. మాజీ మంత్రిగా హరీష్ రావు పూర్వ మెదక్ జిల్లాలో […]
Read more

దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ..నేడు ఈసీ ప్రకటన!

న్యూఢిల్లీ: బిహార్‌ తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే ఓటర్ల జాబితాల సవరణ (SIR) నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. ఈ మేరకు నేటి సాయంత్రం ఈసీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ఈసీ విలేకరుల సమావేశం నిర్వహిస్తుందని మాత్రమే ఆహ్వానంలో పేర్కొన్నప్పటికీ, ఓటర్ల జాబితాల ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఈ సమావేశమని అధికారులు తెలిపారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న […]
Read more

పాలస్తీనాకు సంఘీభావంగా బర్గర్‌కింగ్‌ అవుట్‌లెట్‌ వద్ద నిరసన!

హైదరాబాద్: పాలస్తీనా ఆక్రమణలో బర్గర్ కింగ్ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలోని పలు నగరాల్లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బర్గర్‌కింగ్‌ ఫాస్ట్‌ఫుడ్‌చైన్‌ గత రెండేళ్లుగా లక్షా 25వేల డాలర్ల విలువైన ఉచిత ఆహారాన్ని పంపిణీ చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలకు (IDF) బహిరంగంగా మద్దతు ఇస్తోందని’ ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా (IPSP) నిన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌ల వెలుపల దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. హైదరాబాద్‌లో నిరసనకారులు వీధి […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీలో ఎంతమంది పోటీపడుతున్నారో లెక్క తేలింది. నిన్న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికకు మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 81 మంది మాత్రమే ఆమోదించారు. కాగా, ఈ 81 మందిలో 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు, 58 మంది పోటీలో మిగిలిపోయారని అధికారిక ప్రకటన తెలిపింది. మరోవంక ఈ ఉప ఎన్నిక కోసం […]
Read more

‘ఎన్‌డీఏ’ గెలిస్తే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాలేరు…తేజస్వి యాదవ్!

పాట్నా: రెండు దశాబ్దాలుగా 20 JD(U) నేతృత్వంలోని NDA రాష్ట్రంలో పాలన సాగిస్తున్నప్పటికీ బీహార్ ఇప్పటికీ “పేద” రాష్ట్రమేనని RJD నాయకుడు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అధికారపక్షం మళ్ళీ అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని తేజస్వీ అన్నారు. నితీష్‌కుమార్‌ను బిజెపి హైజాక్ చేసిందని, గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,హోంమంత్రి అమిత్ షాలను – బీహార్‌ను “నియంత్రిస్తున్నారని” యాదవ్ ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రంలో అవినీతి నాయకులను, నేరస్థులను వీళ్లిద్దరు […]
Read more
1 40 41 42 43 44 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.