Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

“విపక్షం డిజిటల్ డేటా కోరితే…ఈసీ పేపర్ డేటా ఇస్తుంది”…డీఎంకే ఎంపీ కనిమొళి!

న్యూఢిల్లీ: నేడు దేశంలో నెలకొన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థితిపై డీఎంకే ఎంపీ కనిమొళి విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో నిరసనల మధ్య బిల్లులు ఆమోదిస్తున్నారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు అనుమతి లేదు అంటూ ఆమె వాపోయారు. ఓట్ల చోరీపై నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె విలేకర్లతో ఈమాటలన్నారు. “ఇది మేము మాట్లాడుతున్న ఒక విషయం మాత్రమే కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గురించి పార్లమెంటులో చర్చ జరపాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, […]
Read more

గాజా ప్రజల బాధలను నెతన్యాహు ‘పట్టించుకోవడం లేదు’… ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్!

సిడ్నీ: ఆస్ట్రేలియా మొదటిసారిగా పాలస్తీనా రాజ్యాన్ని గుర్తిస్తుందని ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై మండిపడ్డారు. గాజాలో ప్రజల కష్టాలను నెతన్యాహు ‘పట్టించుకోవడం లేదని’ విమర్శించారు. వచ్చే నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనా దేశాన్ని ఆస్ట్రేలియా గుర్తిస్తుందని అల్బనీస్ నిన్న ప్రకటించిన విషయం తెలిసింది. దీంతో పాలస్తీనా దేశాన్ని గుర్తించే దేశాల జాబితాలో ఫ్రాన్స్, యూకే, కెనడాల సరసన ఆస్ట్రేలియా కూడా చేరినట్లైంది. […]
Read more

సూక్ష్మ రుణాలు ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెడుతున్నాయని వెల్లడించిన ఓ సర్వే!

హైదరాబాద్: సూక్ష్మరుణాలు ప్రధానంగా పేదరికాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, చిన్న మొత్తాలలో ఇచ్చే రుణాలు. ఇవి వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి లేదా విస్తరించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే, ఈ రుణాలను తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఓ సర్వేలో తేలింది. మచ్చుకు కొన్ని కొన్ని కేస్‌ స్టడీస్‌ను పరిశీలిస్తే మనకీ విషయం అర్థమవుతుందని సర్వే సంస్థ చెబుతోంది. ఉషారాణి ఐదు సంవత్సరాల క్రితం బ్యాంకు రుణం తీసుకుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేము […]
Read more

ఓట్ల చోరీపై ఈసీ విచారణ కోరుతూ ఇండియా కూటమి ఎంపీల నిరసన ప్రదర్శన!

న్యూఢిల్లీ: నేడు ఇండియా కూటమిలోని దాదాపు 300 మంది ఎంపీలు…లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయ ముట్టడికి సిద్ధమయ్యారు. పార్లమెంట్ హౌస్ నుండి ఉదయం 11:30 గంటలకు ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. ఈ మార్చ్ ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు దాదాపు ఒక కిలోమీటరు దూరం వరకు సాగనుంది. ఓట్ల చోరీపై ఈసీ విచారణ కోరుతూ, అలాగే బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని […]
Read more

‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ మార్చడమే’ లక్ష్యంగా అస్సాంలో తొలగింపు కార్యక్రమాలు!

న్యూఢిల్లీ: అస్సాం ప్రభుత్వం “ఆక్రమణలను” తొలగించడానికి వరుస తొలగింపులు చేపడతామని ప్రతిజ్ఞ చేస్తుండటంతో, రాజకీయ సామాజిక నిపుణులు ఈ చర్యను విమర్శించారు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ మార్చడమే’ దీని లక్ష్యం అని అన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ తొలగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరుపై తమ ‘ఆందోళన’ వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల దాడి నుండి వారిని రక్షించడానికి వివిధ వర్గాల ప్రజలను అంతర్-రాష్ట్ర సరిహద్దుల బఫర్ జోన్లలోకి […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ దాడిలో ఐదుగురు అల్‌ జజీరా జర్నలిస్టుల మృతి!

గాజా: ఇజ్రాయెల్ అమానుష దాడులతో అల్లాడుతున్న గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మరణించారు. బాధితుల్లో అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహమ్మద్ క్రీఖే, అలాగే కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ ఉన్నారని ప్రసారకర్త తెలిపారు. అల్-షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం వెలుపల ప్రెస్ కోసం ఏర్పాటు చేసిన ఒక టెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఏడుగురిలో […]
Read more

‘ఓట్‌ చోరీ’ ఆరోపణలపై రాహుల్‌కు నోటీసు జారీ చేసిన కర్ణాటక సీఈఓ!

బెంగళూరు: గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక మహిళ రెండుసార్లు ఓటు వేసిందని ఆరోపించిన పత్రాలను ఈసీకి సమర్పించాలంటూ కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని మీరు పేర్కొన్నారు…ఆమె మాత్రం ఒకేసారి ఓటు వేసినట్లు చెబుతోందని…. నోటీసుల్లో కర్ణాటక CEO తెలిపారు. రెండుసార్లు ఓటుకు సంబంధించి…రాహుల్ గాంధీ ప్రజెంటేషన్‌లో చూపిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీచేయలేదని […]
Read more

ఓట్ల దొంగతనం ఆరోపణలపై CJIకి బహిరంగ లేఖ రాసిన ఓటరు!

To భారత ప్రధాన న్యాయమూర్తి,సుప్రీంకోర్టున్యూఢిల్లీ. సర్‌,స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించి… మనం ఎంచుకున్న ప్రభుత్వాన్ని పొందేలా చూసుకోవడం లక్ష్యంగా పనిచేయాల్సిన భారత ఎన్నికల కమిషన్ (ECI) కుట్రతో నా ఓటు దొంగతనానికి గురవుతుందని భయపడే పౌరుడిగా నేను మీకు వ్రాస్తున్నాను. ఈ దేశంలో ఇప్పుడు జోక్యం చేసుకోగల వ్యక్తి ఎవరైనా ఉంటే, అది మీరే. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టును స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసింది, అది మనం పౌరులు అనుభవిస్తున్న హక్కులను కాపాడుతుంది మరియు మీరు దాని […]
Read more

అక్రమ హిందూ వలసదారులపై ప్రభుత్వ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ అస్సాం విద్యార్థి సంఘం నిరసనలు!

గువహతి: అక్రమ హిందూ వలసదారులపై పౌరసత్వానికి సంబంధించిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని అస్సాం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ… ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించింది. పౌరసత్వం (సవరణ) చట్టం (CAA) ను ఉటంకిస్తూ 2015 కి ముందు రాష్ట్రంలోకి ప్రవేశించిన ఆరు వర్గాలైన హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీలపై కేసులను ఉపసంహరించుకోవాలని తన ప్రభుత్వం… విదేశీయుల ట్రిబ్యునల్‌లను కోరినట్లు వచ్చిన మీడియా నివేదికలను అస్సాం ముఖ్యమంత్రి […]
Read more

పాలస్తీనా గుర్తింపుకు అమెరికా మద్దతు ఇవ్వదు…ఉపాధ్యక్షుడు జేడి వాన్స్!

లండన్: అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ నిన్న లండన్‌లో UK విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో సమావేశమయ్యారు. తమ ఎజెండాలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి ఉన్నాయని చెప్పారు. చర్చలకు ముందు విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ…గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించకపోతే పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని సెప్టెంబర్‌లో బ్రిటన్ తీసుకున్న నిర్ణయం గురించి వాన్స్ మాట్లాడారు. “అక్కడ పనిచేసే ప్రభుత్వం లేకపోవడంతో” ఆ గుర్తింపు అంటే ఏమిటో తనకు […]
Read more
1 72 73 74 75 76 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.