Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మాదకద్రవ్యాలపై వేటకు ‘ఈగల్’ వస్తోంది!

హైదరాబాద్: గంజాయి సాగు, నిషేధిత మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌ అంతర్-రాష్ట్ర రవాణాను అరికట్టడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ప్రత్యేక ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE)గా అప్‌గ్రేడ్ చేసి పేరు మార్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. EAGLE టీమ్‌లోని సిబ్బంది కోసం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక శిక్షణ […]
Read more

ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ…యుద్ధంలో గెలిచిందెవరు?

హైదరాబాద్ : ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగిసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించాడు. ఈమేరకు కీ తాను ఎంతో కోరుకునే నోబెల్ శాంతి బహుమతిని పొందుతానని ట్రంప్‌ ఆశిస్తున్నాడు. అన్నింటికంటే, ఒబామా పెద్దగా ఏమీ చేయకుండానే దానిని పొందాడు. ఇక నుంచి చాలా వరకు మరచిపోయిన పాలస్తీనియన్ బాధలు మళ్ళీ వెలుగులోకి రానున్నాయి. గాజా పాలస్తీనియన్ల సామూహిక ఆకలి, “సహాయ కేంద్రాలపై” ఇజ్రాయెల్‌ దాడులు…నిరాశ, ఆకలితో ఉన్న ప్రజలను రోజువారీ వేటాడటం వంటి అంశాలే […]
Read more

వెండి ప్లేట్లలో విందు భోజనం…మహారాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంపై వివాదం!

మహారాష్ట్ర: ముంబైలో జరిగిన పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం వివాదంలో చిక్కుకుంది, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బు ఖర్చు చేసిందని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ద్వారా “విలాసవంతమైన” విందు ఇచ్చిందని మహారాష్ట్ర కాంగ్రెస్, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. అసలేం జరిగిందంటే… ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన రెండు రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 600 మంది అతిథులు హాజరయ్యారు. అతిథులు […]
Read more

హైదరాబాద్‌లో కో-లివింగ్ హాస్టళ్లను నిషేధించాలని కోరిన కాంగ్రెస్ నేత విహెచ్‌!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్‌లో కోలివింగ్ హాస్టళ్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. నగరానికి నిత్యం వేలాది మంది యువత ఉ పాధి, ఉద్యోగం, చదువు కోసం వస్తుంటారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వస్తారు. అయితే కొందరు వీటిని అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంత రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ […]
Read more

ఎమర్జెన్సీకి 50 ఏళ్లు…పరస్పరం విమర్శలు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కత్తులు దూసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ సంఘటనను “ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసిన” కాలంగా స్మరించుకున్నారు. అత్యవసర పరిస్థితిలో తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా గడిపిన సమయాన్ని వివరించే పుస్తకాన్ని ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం అదే పుస్తకాన్ని విడుదల చేస్తూ, […]
Read more

అరుదైన మట్టి ఖనిజం ఎగుమతులపై చైనా ఆంక్షలు…కేంద్రం జోక్యానికి తెలంగాణ డిమాండ్!

హైదరాబాద్‌: అరుదైన మట్టి ఖనిజం ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడం వల్ల రాష్ట్రంలో తయారీ రంగం తీవ్ర ప్రభావం పడిందని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్‌ను కలిసారు. “ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి అవసరమైన అరుదైన భూ అయస్కాంతాలు, కీలకమైన ముడి పదార్థాలు, రసాయనాలు ఎక్కువగా చైనా నుండి దిగుమతి అవుతాయి. “కాగా, చైనా […]
Read more

మతపరమైన సమావేశంలో పాల్గొన్నందుకు దళితులపై దాడి చేసిన అగ్రవర్ణ హిందువులు!

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో కుల ఆధారిత హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉన్నత కులానికి చెందిన హిందువులు బహుజన సమాజ సభ్యులను దారుణంగా కొట్టి, బలవంతంగా గుండు గీసి, మూత్ర విసర్జన చేశారు. ఈ సంఘటన జూన్ 22న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో బోధకుడిని బలవంతంగా తల గుండు గీయించి అవమానిస్తున్నట్లు చూడవచ్చు. “బ్రాహ్మణులకు చెందిన గ్రామంలోకి ప్రవేశించినందుకు మీకు […]
Read more

రాచకొండ పోలీసుల ఘనత‌…రెండు నెలల్లో 1130 మొబైల్‌ ఫోన్‌ల రికవరీ!

హైదరాబాద్: రాచకొండ పోలీసులు మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులకు ఉపశమనం కలిగించారు. ఏకంగా మూడున్నర కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్‌లను రికవరీ చేశారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పోర్టల్ సహాయంతో రెండు నెలల వ్యవధిలో 1130 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్‌లను వాటి స్వంతదారులకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ల రికవరీ కోసం సీసీఎస్‌ ఎల్‌.బీనగర్‌, మల్కాజ్‌గిరి, భువనగిర్‌లలో ప్రత్యేక […]
Read more

పండరీపూర్ యాత్ర..షోలాపూర్ జిల్లాలో మాంసం విక్రయాలు బంద్!

ముంబై: భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో హిందూ పండుగల సందర్భంగా శాకాహారం తినడం క్రమంగా ఒక ఆనవాయితీగా మారింది. తాజాగా పండరీ‌పూర్ యాత్ర సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు మాంసం అమ్మకాలను నిషేధించింది…యాదృశ్చికమైన విషయం ఏంటంటే ఇదికూడా బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కావడం గమనార్హం. ఈ సందర్భంగా మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ పండరీ‌పూర్ పట్టణంతో సహా సోలాపూర్ జిల్లాలో 10 రోజుల పాటు – ఆషాడి ఏకాదశికి ఏడు రోజుల ముందు […]
Read more

చరిత్రాత్మక మైలురాయి…రైతు భరోసా కింద 9 రోజుల్లో 9వేల కోట్లు బదిలీ!

హైదరాబాద్‌: రైతు భరోసా పథకం తెలంగాణ వ్యాప్తంగా 7 మిలియన్ల రైతు కుటుంబాల ముఖాల్లో చిరునవ్వులు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే ₹9,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విజయవంతంగా జమ చేయడం ఒక చరిత్రాత్మక మైలురాయి. రాష్ట్ర చరిత్రలో ఇదో ఘన విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి […]
Read more
1 91 92 93 94 95 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.