Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆపరేషన్ ముస్కాన్…7వేలకు పైగా పిల్లలను రక్షించిన అధికారులు!

హైదరాబాద్: హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’-XI కింద గత నెలలో 7,678 మంది పిల్లలను రక్షించామని, వారిలో 6,000 మందికి పైగా బాల కార్మికులని అధికారులు శుక్రవారం తెలిపారు. రైల్వే, బస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ దుకాణాలు, నిర్మాణ స్థలాలు, టీ స్టాళ్లు సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదేశాలను మ్యాప్ చేసి, 12 రాష్ట్రాల నుండి అక్రమంగా తీసుకొచ్చిన మొత్తం 7,678 మంది పిల్లలను (7149 మంది బాలురు, […]
Read more

‘గాజా కరువు వర్ణనాతీతం’… పాలస్తీనా జర్నలిస్ట్ సోలిమాన్ హిజ్జీ!

న్యూఢిల్లీ: పాలస్తీనా జర్నలిస్ట్ సోలిమాన్ హిజ్జీ గాజా స్ట్రిప్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందడానికి ప్రతిరోజూ మార్గాలను వెతుకుతూ ఉంటాడు. తగినంత ఆహారం, నీరు, రవాణాతో పాటు – గాజాకు ఇంటర్నెట్ అవసరం కూడా ఉంది. గాజాలో ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల అనేకసార్లు తన ఫోన్‌ మూగబోతోందని హిజ్జీ తన బాధను వ్యక్తం చేశారు. ఆహార సహాయం కోరుతున్న పౌరులను లక్ష్యంగా చేసుకోవడం మరి ఎక్కువైందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో తన పని రోజురోజుకూ […]
Read more

సిగాచి బాధితులను ఆదుకోండి… రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు!

హైదరాబాద్: ఇటీవల సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తూ సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మోహినుద్దీన్‌తో కూడిన కోర్టు విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది. సమయం గడిచేకొద్దీ ప్రమాదం తీవ్రతను తగ్గించడానికి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా కూడా ధర్మాసనం హెచ్చరించింది. సిగాచి […]
Read more

బులంద్‌షహర్ కేసు… బీజేపీ నేత యోగేష్ రాజ్ సహా 38 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు!

లక్నో: ఏడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోవధ ఆరోపణలపై మూక హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ సహా స్థానిక యువకుడి ప్రాణాలను బలిగొన్న సంఘటనకు సంబంధించి బీజేపీ నాయకుడు, మాజీ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ యోగేష్ రాజ్‌తో సహా 38 మందిని జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది. డిసెంబర్ 3, 2018న సయానా తహసీల్‌లోని చింగ్రావతి గ్రామ సమీపంలోని చెరకు తోటలో ఆవుల కళేబరాలు కనిపించాక […]
Read more

ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి తేల్చండి… సుప్రీంకోర్టు!

హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ K.T. రామారావు, మరికొందరు BRS ఎమ్మెల్యేలు,అసెంబ్లీలో BJP ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి B.R. గవాయ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను త్వరగా నిర్ణయించేలా తెలంగాణ […]
Read more

భవిష్యత్తులో పాకిస్తాన్, భారత్‌కు చమురు విక్రయిస్తుందన్న ట్రంప్!

వాషింగ్టన్: భారతదేశంపై అదనపు జరిమానాలతో 25 శాతం సుంకాలను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌లో అమెరికా “భారీ” చమురు నిల్వలను అభివృద్ధి చేస్తుందని ప్రకటించిన ట్రంప్, అవి ఏదో ఒక రోజు భారతదేశానికి విక్రయించవచ్చని చెప్పారు. ఇప్పుడే పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారీ చమురు నిల్వల అభివృద్ధికి పాక్‌తో ఒప్పందం కుదిరింది. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే ఆయిల్‌ కంపెనీని గుర్తించే పనిలో ఉన్నాం. పాకిస్థాన్‌ ఏదో ఒక రోజు భారత్‌కు […]
Read more

గాజాలో తీవ్రమైన ఆహార కొరత… కరువు రక్కసి కాటేస్తోంది!

జెరూసలేం: గాజాలో ఆహారం, అవసరమైన సేవలు “కనిష్ట స్థాయికి క్షీణించాయి” అని ఐక్యరాజ్యసమితి మద్దతుగల ఆహార భద్రతా బృందం హెచ్చరించింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) దీనిని “కరువు దృశ్యం”గా అభివర్ణించింది, ముట్టడిలో ఉన్న గాజా ఎన్‌క్లేవ్‌లో ఆహారం, స్వచ్ఛమైన నీరు,ప్రాథమిక ఆరోగ్య సేవల కొరతను ఎదుర్కొంటోంది. విస్తృతమైన ఆకలి, పోషకాహార లోపం, వ్యాధులు ఆకలి సంబంధిత మరణాల పెరుగుదలకు కారణమవుతున్నాయని వెల్లడిస్తుందని CNN నివేదించింది. గాజా నగరంలో ఎక్కడ చూసినా కరువు విలయతాండవం […]
Read more

బీహార్‌లో 70,800 కోట్ల స్కామ్‌…సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పవన్ ఖేరా!

పాట్నా: బీహార్‌లో కాగ్‌ నివేదిక వెల్లడైంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్ ఖేరా నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏకంగా 70,877 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇది రాష్ట్ర స్థాయి కుంభకోణం మాత్రమే కాదు, “జాతీయ కుంభకోణం”గా అభివర్ణించారు, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇందులో ఉన్నాయని అన్నారు. డబుల్ […]
Read more

‘పసివాడి ప్రాణం’ కాపాడండి…ప్రపంచానికి ఓ తల్లి విజ్ఞప్తి!

గాజాలో నివసిస్తున్న ఒక బలహీన తల్లి, తన రెండు నెలల పసి పాప ఆకలితో బాధపడుతున్నదని ప్రపంచానికి విన్నవిస్తూ సహాయం కోరుతోంది. గాజాలోని నాసర్ ఆసుపత్రిలో చేరిన ఆ చిన్నారి తల్లి, బ్రిటిష్ మీడియాతో మాట్లాడుతూ… ప్రపంచ దేశాలన్నీ కలిసి తన బిడ్డను గాజా వెలుపల చికిత్సకు తరలించి ప్రాణాలను కాపాడాలని వేడుకొంటోంది. యాస్మిన్ అబూ సుల్తాన్ అనే ఆ తల్లి మాట్లాడుతూ… ఇస్రాయీల్ దాడుల వల్ల గాజాలో తీవ్ర కరువు నెలకొంది. “నా బిడ్డ పుట్టినప్పుడు […]
Read more

భారత్‌పై 25% సుంకం విధించిన ట్రంప్‌…ప్రధానిని ఎగతాళిచేసిన విపక్షం!

న్యూఢిల్లీ: భారతీయ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకం, జరిమానాలు విధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీకి ఉన్న స్నేహం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని దీంతో తెలిసిపోయిందని విపక్షాలు ఎద్దేవా చేశాయి. హౌడీ మోదీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న ‘తారిఫ్‌ (పరస్పర పొగడ్తలు)’ పనికిరాలేదని.. ట్రంప్‌ మనపై టారిఫ్‌ (సుంకం), వేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికైనా […]
Read more
1 92 93 94 95 96 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.