Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్‌…60 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్!

కరాచీ: బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఆతిథ్య పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. కివీ బ్యాటర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలు చేశారు. యంగ్ 113 బంతుల్లో 107 పరుగులు చేయగా, లాథమ్ 104 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచి బ్లాక్ క్యాప్స్‌ను ఐదు వికెట్లకు 320 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో న్యూజిలాండ్ ఇబ్బందులు ఎదుర్కొన్నా… గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో […]
Read more

తెలంగాణ కుల గణనలో పెరిగిన ముస్లిం OBC నిష్పత్తి…రిజర్వేషన్ల పెంపుపై ఆశలు!

హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్లుగా రికార్డు సమయంలో కుల గణనను పూర్తిచేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో దాని ప్రధానాంశాలను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తెలంగాణ జనాభాలో ముస్లింలు 12.56% మంది ఉన్నారని, వీరిలో 10.08% మంది ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గానికి చెందినవారని కుల గణన నివేదిక వెల్లడించింది. ముస్లిం జనాభాలో 2.48% మాత్రమే OBC వర్గీకరణ వెలుపల ఉన్నందున, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4% రిజర్వేషన్ల పెరుగుదల కోసం ఈ […]
Read more

పిల్లలపై నిఘా నిమిత్తం డిటెక్టివ్‌లను నియమించుకుంటున్న పేరెంట్స్!

బెంగళూరు: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో టీనేజ్ పిల్లలు చెడు వైపు త్వరగా ఆకర్షితులవుతున్నారు. చిన్న విషయాలకే తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తున్నారు. పేరెంట్స్‌ తమ బిడ్డకు మంచి పెంపకం ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ, అందరు పిల్లలు బాధ్యతాయుతమైన టీనేజర్లుగా ఎదగరు. తోటివారి ఒత్తిడి, గృహ సమస్యలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, హార్మోన్ల మార్పుల కారణంగా టీనేజర్లు కొన్నిసార్లు తప్పుదారి పడుతున్నారు.. అలాంటి టీనేజర్లు… తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఉపాధ్యాయులతో కూడా కమ్యూనికేషన్ ఉండదు. వారు తరచుగా చదువులను నిర్లక్ష్యం చేస్తారు. హింసాత్మకంగా మారుతున్నారు. […]
Read more

ఒరిస్సాలోని కళింగ వర్సిటీలో నేపాల్ అమ్మాయి ఆత్మహత్య…నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు!

భువనేశ్వర్ : ఒరిస్సాలోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌ గదిలో శవమై కనిపించడంతో అటు నేపాల్, ఇటు క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఒరిస్సా ప్రభుత్వం నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ… విద్యార్థి మరణానికి గల కారణాలను తెలుసుకోనుంది. అంతేకాదు నిరసన చేస్తున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీ చేయాల్సినంతగా పరిస్థితులు దిగజారాయా అని తెలుసుకోనుంది. కళింగ యూనివర్సిటీలో నేపాల్ […]
Read more

భారత్, ఖతార్ మధ్య వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్న వాణిజ్యం!

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన ఖతార్‌ అమీర్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య రానున్న ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కనీసం 28 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కుదుర్చుకునేందుకు గల అవకాశాలను ఇరు వర్గాలు అన్వేషించాయని తెలిపింది. ప్రస్తుతమున్న ద్వైపాక్షిక సంబంధాల […]
Read more

బీహార్‌లోని ఓ మసీదు సమీపంలో రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఏబీవీపీ…చెలరేగిన హింస!

జముయ్ : బీహార్‌లోని జముయ్ జిల్లాలోని ఓ మసీదు సమీపంలో ABVP సభ్యులు రెచ్చగొట్టే నినాదాలు చేయడంతో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి, దీనితో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఝఝా ప్రాంతంలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఈ సంఘటన జరిగింది. రాళ్ల దాడి కారణంగా కొంతమందికి గాయాలు అయ్యాయి. జముయ్ జిల్లా మేజిస్ట్రేట్ అభిలాష శర్మ ప్రకారం, ఈ హింసలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, […]
Read more

తాగునీటి వాడకంపై ఆంక్షలు విధించిన బెంగళూరు జలమండలి!

బెంగళూరు: ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడం వంటి కారణాల వల్ల అనవసర కార్యకలాపాలకు తాగునీటిని వినియోగించడంపై బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల చట్టం 1964లోని సెక్షన్లు 33 మరియు 34 ప్రకారం, వాహనాలను శుభ్రం చేయడానికి, తోటపని […]
Read more

భారత పర్యటనకు వచ్చిన ఖతర్ అమీర్… సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సోమవారం భారతదేశ పర్యటనకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సభ్యులకు ఆయన క్షమాభిక్ష ప్రసాదించిన ఒక సంవత్సరం తర్వాత ఖతర్‌ అధ్యక్షుడి పర్యటన జరగటం గమనార్హం. కాగా, ఖతర్‌ అధ్యక్షుడి భారత పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. “నా సోదరుడు, ఖతార్ అమీర్ హెచ్.హెచ్. షేక్ […]
Read more

కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్… రాహుల్ గాంధీ అభ్యంతరం!

న్యూఢిల్లీ: భారత కొత్త ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. కాగా , ఈ నియామకంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగుస్తుండటంతో తదుపరి సీఈసీ ఎన్నికపై నిన్న ప్రధాని నివాసంలో ప్యానెల్ కమిటీ సమావేశం అయింది. ఈ ప్యానెల్ లో ప్రధాని మోడీతో పాటు, లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభ్యులుగా ఉన్నారు. ఎంపిక చేసిన సభ్యుల […]
Read more

హాజీ మలాంగ్ దర్గా వద్ద జై శ్రీ రామ్ నినాదాలు… నెట్‌లో వైరల్‌ అయిన వీడియో! 

ముంబయి: రైట్‌వింగ్‌ హిందూ సంస్థ సభ్యులు మహారాష్ట్రలోని హాజీ మలాంగ్ దర్గాలో కలకలం రేపారు. వార్షిక ఉర్సు పండుగ సందర్భంగా వీరంతా దర్గాలోకి దూసుకెళ్లి కాషాయ జెండాలు ఊపుతూ ‘జై శ్రీరామ్’, ‘ఏక్ హి నారా, ఏక్ హి నామ్, జై శ్రీ రామ్’ వంటి నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కాగా, హిందూ సంస్థ సభ్యలు దర్గాలో హంగామా చేస్తున్నప్పటికీ అక్కడే ఉన్న పోలీసు అధికారి మాత్రం జోక్యం […]
Read more
1 92 93 94 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.