Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Author

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గత ఏడాది ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు పెరిగాయి…బిజెపి పాలిత రాష్ట్రాలలో మరీ ఎక్కువ!

మన దేశంలో విభిన్న మతాలు, సంస్కృతులు, కులాలు, వర్గాలు, భాషలు, ప్రాంతీయ భేదాలు ఉన్నప్పటికీ ప్రజలు శతాబ్దాలుగా సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్‌లో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు ఇటీవలి సంవత్సరాలలో బాగా ఎక్కువైంది. ముఖ్యంగా గత ఏడాది భారతదేశంలో ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగాలు 75% పెరిగాయి. ఇవి ఎక్కువగా బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగినట్లు ఇండియా హేట్ ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి. “ భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాల తీరు 2024లో ఆందోళనకరస్థాయిలో పెరిగింది. […]
Read more

ప్రముఖ యూట్యూబ్ ఛానల్ బీర్ బైసెప్స్ నడుపుతున్న కామెడీ షో వివాదంపై హాస్యనటుల ప్రతిస్పందన!

తన పాడ్‌క్యాస్ట్‌లతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా అనుచిత వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. హాస్యనటుడు సమయ్‌రైనా యాంకర్‌గా నిర్వహిస్తున్న ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ ఆన్‌లైన్ షోలో పాడ్‌కాస్టర్ రణవీర్ అసభ్యకరమైన జోకులు వేసి విమర్శల పాలయ్యారు. అశ్లీల వ్యాఖ్యలకుగాను ఇప్పటికి రణవీర్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. నెటిజన్లంతా రణవీర్‌పై మండిపడ్డారు. రణ్వీర్ వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా […]
Read more

ఎట్టకేలకు రాజీనామా చేసిన మణిపూర్‌ సీఎం బీరేన్‌సింగ్‌!

గత రెండేళ్లుగా జాతిహింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించారు. ఈ క్రమంలో నేటి నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దు చేశారు. కాగా, తన నాయకత్వంపై సొంత పార్టీలోనే ఏర్పడిన అసమ్మతిని చల్లార్చడానికి, సభలో తనపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో బీరేన్ తన పదవికి […]
Read more

రాజ్యాంగ హక్కుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి…సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా దామాషా పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని.. బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరమే పార్టీలకు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. […]
Read more

కేబినెట్ ఆమోదానికి ముందే బీసీ జనాభా లెక్కల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందక ముందే కుల గణన, బీసీ జనాభా లెక్కల వివరాలను మీడియాకు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, అధికార కాంగ్రెస్‌లోని బీసీ సంఘాలు, నాయకులు నివేదికలో తప్పులు ఉన్నాయని భావించినట్లు తెలిసింది. గతంతో పోలిస్తే బీసీల జనాభా తగ్గిందని ఈ […]
Read more

రేపే ఢిల్లీ ఎన్నికలు…గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆప్‌!

దేశ రాజధానిలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ… బీజేపీ, కాంగ్రెస్‌లతో త్రిముఖ పోటీని ఎదుర్కొంటోంది. మొత్తం 70 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనుంది. 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఢిల్లీలోని 13,766 పోలింగ్ కేంద్రాలలో దాదాపు 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం ఢిల్లీ వ్యాప్తంగా గట్టి భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. మొత్తం 35,626 మంది పోలీసు సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించనున్నారు. […]
Read more

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.