Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: Business

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బందీలను ‘పట్టించుకోని’ ఇజ్రాయెల్…దోహా దాడుల తర్వాత ఖతార్!

ఐక్యరాజ్యసమితి: దోహాలో హమాస్ నేతలపై దాడి చేసాక గాజా బందీల గురించి ఇజ్రాయెల్ “పట్టించుకోవడం లేదని” ఖతార్ ప్రధాన మంత్రి ఐక్యరాజ్యసమితికి తెలిపారు. అయితే ఈ దాడిని ఖండించే విషయంలో ప్రపంచ శక్తులు ఐక్యంగా ఉండటంతో శాంతి కోసం ఒత్తిడి చేస్తూనే ఉంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అమెరికా మిత్రదేశం ఖతార్‌పై మంగళవారం జరిగిన ఘోరమైన దాడితో, ఇజ్రాయెల్ ” అన్ని పరిమితులను దాటి వెళ్ళింది” అని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో షేక్ మొహమ్మద్ […]
Read more

హైదరాబాద్‌లో క్యాంటీన్లు…డ్వాక్రా గ్రూపులకు సాయం చేయనున్న జీహెచ్‌ఎంసీ!

హైదరాబాద్: నగరంలో మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్వయం సహాయక బృందాలకు (SHGS) సహాయం చేస్తోంది. ఈ గ్రూపులు 33 ‘ఇందిరా మహిళా శక్తి’ క్యాంటీన్లను నిర్వహిస్తాయి. మహిళలకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ఈ పథకాన్ని గత సంవత్సరం ప్రారంభించారు. ఈ క్యాంటీన్లు మహిళలకు ఉపాధిని కల్పించడమే కాకుండా, వారు ఆత్మవిశ్వాసం, స్వావలంబన పొందడంలో సహాయపడటంతో పాటు నామమాత్రపు ధరకు ప్రజలకు పోషకమైన భోజనాన్ని కూడా అందిస్తున్నాయి. ఈమేరకు NBT […]
Read more

పాలస్తీనాను గుర్తిస్తున్నామన్న బెల్జియం!

బ్రసెల్స్: సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశంలో బెల్జియం పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రీవోట్ ప్రకటించారు. UN జనరల్ అసెంబ్లీ (UNGA 80) 80వ సెషన్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. ఉన్నత స్థాయి జనరల్ చర్చ సెప్టెంబర్ 23, 27 తేదీలలో కొనసాగుతుంది. సెప్టెంబర్ 29న ముగుస్తుంది. ఉప ప్రధాన మంత్రి కూడా అయిన ప్రీవోట్, ఇజ్రాయెల్ బెల్జియం నుండి 12 ఆంక్షలను ఎదుర్కొంటుందని ప్రకటించారు, వాటిలో […]
Read more

నా కొడుకు శవపేటికలో తిరిగి వస్తే నెతన్యాహుపై కేసువేస్తానంటున్న గాజా బందీ తల్లి!

టెల్‌అవీవ్‌: గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్‌ ప్రధాని ప్రణాళిక వేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా మొదలెట్టే దాడి కారణంగా బందీగా ఉన్న తన కొడుకు మరణిస్తే నెతన్యాహుపై విచారణ జరపాలని కోరతానని ఓ తల్లి ప్రతిజ్ఞ చేసింది. నెతన్యాహు గాజా స్ట్రిప్‌ను ఆక్రమించాలని ఎంచుకుంటే, అది బందీలను, ప్రియమైన సైనికులను ఉరితీయడం అవుతుంది” అని బందీగా ఉన్న మతన్ జాంగౌకర్ తల్లి ఐనవ్ జాంగౌకర్ అన్నారు. ఈ నెల ప్రారంభంలో, పాలస్తీనా భూభాగంలో కాల్పుల విరమణ, బందీల విడుదల […]
Read more

ఒకే గూటి కిందకు ప్రభుత్వ పాఠశాలల్లోని నిర్మాణ పనులు!

హైదరాబాద్: విద్యాసంస్థల్లోని టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, వంటగది, భోజన గదులు మరియు సరిహద్దు గోడలు వంటి అన్ని నిర్మాణాలను ఇప్పుడు తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC) చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో జరిగిన విద్యా శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ… విద్యాసంస్థల్లో వివిధ నిర్మాణాలను నిర్వహిస్తున్న వివిధ విభాగాలు పనుల సరైన పర్యవేక్షణకు ఆటంకం కలిగిస్తున్నాయని, […]
Read more

ప్రధాని మోడీ డిగ్రీని బహిర్గతం చేయాలన్న సీఐసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలనే CIC ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది, ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నందున, ఆయన ‘వ్యక్తిగత సమాచారం’ ప్రజలకు బహిర్గతం చేయలేమని పేర్కొంది. జస్టిస్ సచిన్ దత్తా కోరిన సమాచారంలో ‘ ప్రజా ప్రయోజనం’ లేదని తోసిపుచ్చారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను ప్రోత్సహించడానికి, ‘సంచలనానికి తావుండకూడదని’ RTI చట్టం రూపొందించారని అన్నారు. నీరజ్ అనే వ్యక్తి RTI దరఖాస్తును అనుసరించి, డిసెంబర్ 21, 2016న […]
Read more

ఇజ్రాయెల్ ఆంక్షల ప్రతిష్టంభనపై డచ్ విదేశాంగ మంత్రి రాజీనామా!

ఆమ్‌స్టర్‌డామ్: గాజాలో సైనిక దాడికి సంబంధించి ఇజ్రాయెల్‌పై అదనపు ఆంక్షలకు క్యాబినెట్ మద్దతు పొందడంలో విఫలమైన తర్వాత డచ్ విదేశాంగ మంత్రి కాస్పర్ వెల్డ్‌క్యాంప్ రాజీనామా చేశారు. సెంటర్-రైట్ న్యూ సోషల్ కాంట్రాక్ట్ పార్టీ సభ్యుడు వెల్డ్‌క్యాంప్ మాట్లాడుతూ…”అర్థవంతమైన చర్యల”పై తాను ఒప్పందం కుదుర్చుకోలేకపోయానని, ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలపై సహచరుల నుండి పదేపదే ప్రతిఘటనను ఎదుర్కొన్నానని అన్నారు. పాలస్తీనియన్లపై హింసను ప్రేరేపించడంలో సెటిలర్స్‌ పాత్రను పేర్కొంటూ, ఇజ్రాయెల్ మంత్రులు బెజలెల్ స్మోట్రిచ్, ఇటామర్ బెన్-గ్విర్‌లపై తమదేశంలోకి […]
Read more

ఓట్‌ చోరీపై ఆధారాలు చూపండి…లేకుంటే క్షమాపణ చెప్పమన్న ఈసీ!

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్షనేత రాహుల్‌ ఆధారాలతో సహా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమీషనర్‌ మాట్లాడుతూ… రాహుల్‌ గాంధీ తాను చేసిన ఆరోపణపై రుజువులను చూపిస్తూ వారం లోగా అఫిడవిట్‌ సమర్పించాలని, లేకపోతే ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరింది. ఒకవేళ ఆరోపణలకు రుజువులు లేకపోతే అవన్నీ అబద్ధాలని పేర్కొంది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో […]
Read more

బీహార్‌లో ‘చనిపోయిన’ ఓటర్లతో టీ తాగిన రాహుల్ గాంధీ…ఈసీకి థ్యాంక్స్ అంటూ ఎద్దేవా!

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్‌కు చెందిన ఏడుగురు వ్యక్తుల బృందాన్ని కలిశారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కింద వారిని “చనిపోయినట్లు” పేర్కొంటూ… ముసాయిదా ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించారు. I.N.D.I.A. కూటమి “ఓటు చోరీ”కి వ్యతిరేకంగా పోరాడుతుందని వారికి హామీ ఇచ్చారు. RJD అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘోపూర్ నియోజకవర్గానికి చెందిన రామిక్‌బాల్ రే, హరేంద్ర రే, లాల్ముని దేవి, బచియా దేవి, లాల్వతి […]
Read more

గాజా దిగ్బంధనాన్ని కొద్దిగా సడలించిన ఇజ్రాయెల్…అయినా అన్నార్తులకు అందని సాయం!

జెరూసలేం: గాజాలో అన్నార్తుల ఆకలికేకలపై అంతర్జాతీయ నిరసనలు మిన్నంటడంతో… ఇజ్రాయెల్ గాజాలోని కొన్ని ప్రాంతాలలో పోరాటాన్ని నిలిపివేసి, ఆకాశమార్గం ద్వారా ఆహారాన్ని జారవిడిచింది. అయితే కరవుతో అల్లాడుతున్న పాలస్తీనియన్లకు ఈ సాయం సరిపోదని అంటున్నారు. ఇజ్రాయెల్‌ తీసుకున్న ఈ చర్యలు గాజాలోకి ప్రవేశించే సహాయ ట్రక్కుల సంఖ్యలో పెరుగుదలకు దారితీశాయి. కానీ వాటిలో ఏవీ పంపిణీ కోసం ఉద్దేశించిన UN గిడ్డంగులకు చేరుకోలేదు. బదులుగా, కొన్ని ముఠాలు వాటిని దోచుకుంటున్నాయి. సహాయాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ చాలా మంది […]
Read more
1 2 3 4

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.