Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: Business

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారతదేశ సమగ్రతకు ముస్లిం-సిక్కు ఐక్యత చాలా అవసరం!

న్యూఢిల్లీ ‘మలేర్‌కోట్ల వారసత్వం’ సోదరభావాన్ని జరుపుకునేందుకు ఢిల్లీలోని ఐఐసిసి ఆడిటోరియంలో జరిగిన సంయుక్త సమావేశం ముస్లిం-సిక్కు ఐక్యత కోసం పిలుపు ఇచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న అణచివేతపై రెండు వర్గాలకు చెందిన ప్రముఖ నాయకులు ఆందోళనను వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కులను నిలబెట్టడానికి ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా, తఖ్త్ మాజీ జఠేదార్ శ్రీ దమ్‌డమా సాహిబ్ జ్ఞాని కేవాల్ సింగ్ మాట్లాడుతూ… భారతదేశంలో సమానత్వం స్థితిపై నిరాశ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “రాజ్యాంగం […]
Read more

కేటీఆర్‌ను కాపాడేందుకు బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫార్ములా ఈ కుంభకోణం, గొర్రెల పంపిణీ అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఇతరులను అభియోగాల నుంచి విడిపించేందుకు, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గులాబీ పార్టీ సపోర్ట్ ఇస్తుందని సీఎం అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, బీజేపీకి 8 […]
Read more

గవర్నర్ అల్టిమేటం తర్వాత ఆయుధాలను అప్పగిస్తున్న మణిపూర్‌ వాసులు!

ఇంఫాల్‌: గవర్నర్‌ అజయ్ కుమార్ భల్లా విజ్ఞప్తి మేరకు మణిపూర్ ప్రజలు చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న ఆయుధాలను స్వచ్ఛందంగా అప్పగించడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. తౌబాల్, చురాచంద్‌పూర్, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అప్పగించారు. ఇంఫాల్ తూర్పు ప్రాంతంలో అప్పగించిన ఆయుధాలలో బహుళ సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLRలు) మ్యాగజైన్‌లు, కార్బైన్ తుపాకులు, 9mm పిస్టల్, ట్యూబ్ లాంచర్లు, లైవ్ రౌండ్లు, ఒక మందుగుండు పెట్టె, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్, స్టన్ […]
Read more

ఇంటర్ పరీక్షల హాల్ టిక్కెట్లను నెట్‌లో అప్‌లోడ్ చేసిన ఇంటర్‌బోర్డ్‌!

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష కోసం హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మార్చి 5 నుండి ప్రారంభం కానున్న పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్‌ బోర్డు అధికారుల ప్రకారం, హాల్ టిక్కెట్లను కళాశాల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల నుండి తమ హాల్ టిక్కెట్లను తీసుకోవాలని సూచించారు. ఏవైనా తేడాలు ఉంటే, […]
Read more

ఇంటర్నెట్ షట్‌డౌన్‌…ప్రజాస్వామ్య దేశాలలో భారత్‌దే అగ్రస్థానం!

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని ఘనంగా చెప్పుకునే మనదేశంలో గత ఏడాది అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్‌ విధించారు. 2023లో మన దేశంలో విధించిన 113 షట్‌ డౌన్లతో పోలిస్తే నిరుడు వాటి సంఖ్య తగ్గినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని నివేదిక వెల్లడించింది. 2024లో 84 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను విధించింది, అయితే ప్రపంచవ్యాప్తంగా షట్‌డౌన్‌లను పరిశీలిస్తే మయన్మార్ అగ్రస్థానంలో మనదేశం రెండో స్థానంలో ఉంది. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్ కేవలం ఒక సౌకర్యంగా మాత్రమే కాకుండా […]
Read more

తెలంగాణ కుల గణనలో పెరిగిన ముస్లిం OBC నిష్పత్తి…రిజర్వేషన్ల పెంపుపై ఆశలు!

హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్లుగా రికార్డు సమయంలో కుల గణనను పూర్తిచేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో దాని ప్రధానాంశాలను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తెలంగాణ జనాభాలో ముస్లింలు 12.56% మంది ఉన్నారని, వీరిలో 10.08% మంది ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గానికి చెందినవారని కుల గణన నివేదిక వెల్లడించింది. ముస్లిం జనాభాలో 2.48% మాత్రమే OBC వర్గీకరణ వెలుపల ఉన్నందున, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4% రిజర్వేషన్ల పెరుగుదల కోసం ఈ […]
Read more

ఒరిస్సాలోని కళింగ వర్సిటీలో నేపాల్ అమ్మాయి ఆత్మహత్య…నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు!

భువనేశ్వర్ : ఒరిస్సాలోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌ గదిలో శవమై కనిపించడంతో అటు నేపాల్, ఇటు క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఒరిస్సా ప్రభుత్వం నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ… విద్యార్థి మరణానికి గల కారణాలను తెలుసుకోనుంది. అంతేకాదు నిరసన చేస్తున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీ చేయాల్సినంతగా పరిస్థితులు దిగజారాయా అని తెలుసుకోనుంది. కళింగ యూనివర్సిటీలో నేపాల్ […]
Read more

కొత్తగూడెంలో పోలీసులకు లొంగిపోయిన 19 మంది నక్సల్స్!

హైదరాబాద్: నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి చెందిన 19 మంది సభ్యులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ముందు లొంగిపోయారు. భద్రతా దళాలకు లొంగిపోయిన వారిలో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో పనిచేస్తున్న మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల ప్రకారం, లొంగిపోయిన సభ్యులలో ఒకరు డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) హోదాను కలిగి ఉన్నారు. వారిపై రూ. 8 లక్షల రివార్డు ఉంది, మరో […]
Read more

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన!

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ రాజీనామా చేసిన నాలుగు రోజుల తర్వాత, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ నుండి తనకు నివేదిక అందిందని, ఇతర సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తిందని నేను సంతృప్తి చెందానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన […]
Read more
1 2 3

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.