Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వెస్ట్ బ్యాంక్ నుంచి 900 మంది పాలస్తీనియన్ల బహిష్కరణ… ఐక్యరాజ్యసమితి!

న్యూయార్క్‌: ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున పాలస్తీనియన్ల బహిష్కరణ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సెటిలర్లు వారిపై హింసకు పాల్పడుతున్నారు. ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ ఏడాది 2026 ప్రారంభం నుండి ఇప్పటిదాకా 900 మందికి పైగా పాలస్తీనియన్లు తమ ఇళ్ల నుండి బలవంతంగా వెళ్లగొట్టారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈమేరకు UN ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ… “2026 ప్రారంభం నుండి పెద్ద ఎత్తున నిరాశ్రయులవుతున్నారు. 900 మందికి పైగా పాలస్తీనియన్లు ఇజ్రాయెలీ సెటిలర్లు వెళ్లగొట్టారని ఆయన అన్నారు. […]
Read more

అమెరికాతో అణు చర్చల కోసం ఒమన్ చేరుకున్న ఇరాన్‌ విదేశాంగమంత్రి!

మస్కట్‌: ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య అణు చర్చలు నేడు ఒమాన్‌లో జరుగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఈమేరకు అమెరికాతో అణు చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఒమన్ రాజధాని మస్కట్‌కు చేరుకున్నారని ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ IRNA నివేదించింది. కాగా, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అణు సమస్యపై… న్యాయమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన, […]
Read more

‘మైనారిటీలు, అసమ్మతిపై హింసను భారత ప్రభుత్వం సాధారణీకరిస్తోంది’….హ్యూమన్ రైట్స్ వాచ్!

భారతదేశంలో గత ఏడాది (2025) మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వందలాది మంది బెంగాలీ మాట్లాడే ముస్లింలు, రోహింగ్యా శరణార్థులను “అక్రమ వలసదారులు” అని పిలుస్తూ బహిష్కరించినందుకు గానూ హ్యూమన్ రైట్స్ వాచ్ తన వరల్డ్ రిపోర్ట్ 2026లో బిజెపి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. 529 పేజీలు ఉన్నా ఈ హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక 36వ ఎడిషన్, సుమారు 100 దేశాల మానవ హక్కుల స్థితిని అంచనా వేసింది, మైనారిటీలపై హింస, స్వీయ-సెన్సార్ చేయమని బలవంతం […]
Read more

కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్నా, గాజాలో ఇజ్రాయెల్ దాడులు…21 మంది పాలస్తీనియన్ల మృతి!

జెరూసలేం: గాజా ఎన్‌క్లేవ్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్నప్పటికీ… నిన్న తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 21 మంది పాలస్తీనియన్లు మరణించగా, ఇతరులు గాయపడ్డారని వైద్య వర్గాలు తెలిపాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లోని అల్ మవాసి ప్రాంతంలోని స్ట్రీట్ 5 చుట్టూ ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల్లో పారామెడిక్‌తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. […]
Read more

రాజస్తాన్‌లో ‘పాలస్తీనా’ అనుకూల పోస్టర్లు అతికించిన బ్రిటిష్ పర్యాటకులు…’భారత్‌ను వీడాలంటూ’ నోటీసు జారీ!

జైపూర్‌: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని వివిధ బహిరంగ ప్రదేశాలలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా… పాలస్తీనాకు మద్దతుగా పోస్టర్లు అతికించిన ఒక బ్రిటిష్ జంట భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ (CID/IB) ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి జిల్లా పోలీసులను అప్రమత్తం చేసింది, ఆ తర్వాత ఇద్దరు బ్రిటిష్ జాతీయులను విచారించారు. లూయిస్ గాబ్రియేల్ డి., అతని స్నేహితురాలు అనుషి ఎమ్మా క్రిస్టీన్, టూరిస్ట్ వీసాపై భారతదేశానికి వచ్చి పుష్కర్‌లో ఉంటున్నారు. జనవరి 21న, ఈ జంట “ఫ్రీ […]
Read more

అమాయకపు గొంతుక ‘హింద్ రజబ్’… ప్రపంచాన్ని కదిలించిన ఓ చిన్నారి జ్ఞాపకం!

గాజా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఐదేళ్ల పాలస్తీనా చిన్నారి హింద్ రజబ్ జ్ఞాపకాలు నేటికీ ప్రపంచాన్ని కదిలిస్తూనే ఉన్నాయి. ఆమె మరణించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, స్పెయిన్‌లోని బార్సిలోనా సముద్ర తీరంలో వందలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. 55 మీటర్ల పొడవున్న ఆమె భారీ చిత్రపటాన్ని, పాలస్తీనా జెండాను అక్కడ ప్రదర్శించారు. ఆ చిన్నారి ముఖాన్ని చూస్తూ వారంతా కాసేపు నిశ్శబ్దంగా నిలబడి నివాళులర్పించారు. ఆ రోజు ఏం జరిగింది? రెండేళ్ల క్రితం 2023 అక్టోబర్ […]
Read more

రఫా బోర్డర్‌ను తెరిచిన ఇజ్రాయెల్‌…స్వాగతించిన ఐక్యరాజ్యసమితి!

గాజా: దాదాపు రెండు సంవత్సరాల మూసివేత తర్వాత గాజా, ఈజిప్ట్ మధ్య రఫా సరిహద్దును తెరవడాన్ని ఐక్యరాజ్యసమితి స్వాగతించింది. ఈమేరకు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ… “అంతర్జాతీయ చట్టం కోరినట్లుగా పౌరులు స్వచ్ఛందంగా, సురక్షితంగా వెళ్లడానికి, తిరిగి రావడానికి అనుమతించాలి” అని అన్నారు. “అంతిమంగా, అవసరమైన మానవతా సామాగ్రి తగినంత పరిమాణంలో ప్రవేశించాలని అన్నారు.” విడిగా, UN సహాయ చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ… “ప్రజలు గాజాకు వెళ్లీ తిరిగి రావడానికి రఫా క్రాసింగ్‌ను పాక్షికంగా […]
Read more

‘అమెరికా తమపై యుద్ధం ప్రారంభిస్తే, అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుంది’…ఇరాన్‌ నేత ఖమేనీ!

దుబాయ్: అమెరికా గనుక తమపై యుద్ధం ప్రారంభిస్తే… అది ఇరాన్‌ సరిహద్దులకే పరిమితం కాదని, ఆ ప్రాంతమంతటికీ విస్తరించి అది పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఇరాన్ సర్వోన్నత నాయకుడు అమెరికాను హెచ్చరించారు. 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఇప్పటివరకు చేసిన హెచ్చరికలలో అత్యంత తీవ్రమైనవి కావడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వ్యాఖ్యలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేసింది. “మేము యుద్ధాన్ని ప్రేరేపించేవారము కాదు మరియు మేము ఏ […]
Read more

గాజాలో 29 మంది పాలస్తీనియన్లను చంపిన ఇజ్రాయెల్!

జెరూసలెం: గత ఏడాది అక్టోబర్ 10న గాజాలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ తాజాగా జరిపిన దాడుల్లో కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, కాల్పుల విరమణ తర్వాత ఇవే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. హమాస్ కొత్త కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, గాజా అంతటా దాడులు జరిగాయి, వాటిలో గాజా నగరంలోని ఒక […]
Read more

గాజాలో 71వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అంగీకరించిన ఇజ్రాయెల్‌ సైన్యం!

టెల్‌అవీవ్‌ : గాజాలో ఇజ్రాయెల్ రెండేళ్ల పాటు సాగించిన మారణహోమం దెబ్బకు 71,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని సీనియర్ ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) అధికారులు అంగీకరించారు. ఈమేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉదహరించిన సంఖ్య ఖచ్చితమైనదని వారు మొదటిసారి అంగీకరించారు. గతంలో ఈ మరణాల సంఖ్యను “నమ్మశక్యం కానిది”,”తప్పుదారి పట్టించేది” అని తోసిపుచ్చిన సీనియర్ సైనిక వర్గాలు… ఇజ్రాయెల్ వార్తాపత్రికలు హారెట్జ్, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లతో మాట్లాడుతూ… ఈ సంఖ్య సరైనదే అయినప్పటికీ, […]
Read more
1 2 3 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.