Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇజ్రాయెల్ ముట్టడితో గాజాలో ఆకలి చావులు!

గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా గాజాలో రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లు తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ముట్టడి కారణంగా ఆహారం, మందులు, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి రావడం లేదని మానవతా సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 2 నుండి, ఇజ్రాయెల్ గాజాపై పూర్తిస్థాయి దిగ్బంధనం విధించింది. మే నుండి పరిమిత సహాయం అనుమతించినప్పటికీ, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి […]
Read more

సిరియాలోని స్వెయిదా నగరం నుండి వైదొలిగిన బదోయిన్ యోధులు!

సిరియా: గత వారం రోజులుగా సిరియాలోని స్వెయిదా నగరంలో డ్రూజ్‌-బెదోయిన్‌ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాలు ఏళ్లుగా ఘర్షణ పడు తున్నాయి. ఇప్పటికే ఈ గొడవల్లో తొమ్మిదివందల మంది మరణించారు. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కాగా, బెదోయిన్ తెగలకు సిరియా తాత్కాలిక ప్రభుత్వం మద్దతు ఉంది. డ్రూజ్‌ వర్గానికి ఇజ్రాయెల్ మద్దతిస్తోంది. తాజా ఘర్షణలకు మాత్రం ఓ కూరగాయల వ్యాపారిపై దాడి కారణం. ఈ నెల 13న […]
Read more

గాజాలో 93 మంది అన్నార్తులను చంపిన ఇజ్రాయెల్!

జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం రక్తపు రుచి మరిగిన పులిలా ప్రవర్తిస్తూనే ఉంది. పాలస్తీనియన్లను హతమార్చడమే పనిగా పెట్టుకుంది. తాజాగా నిన్న జరిగిన కాల్పుల్లో ఆహారం కోసం వేచిఉన్న 93మంది పౌరులను చంపిందని గాజా ఏజెన్సీ తెలిపింది. డజన్ల కొద్దీ గాయపడ్డారని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. గాజాకు ఉత్తరాన ఆహారం, మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న ఎనభై మంది అమాయక ప్రజలు మరణించగా, దక్షిణాన రఫాకు సమీపంలో ఉన్న సహాయ కేంద్రం సమీపంలో మరో […]
Read more

వీసా సంక్షోభం…అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 70-80% తగ్గింది!

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థుల డాలర్‌ డ్రీమ్స్‌ కరిగిపోతున్నాయి. వీసా సంక్షోభంతో అమెరికా విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థుల రాకపోకలు బాగా తగ్గాయి. ఏకంగా భారతీయ విద్యార్థుల సంఖ్య 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుందని అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు అవుట్‌బౌండ్ ట్రాఫిక్ 70 శాతం తగ్గిందని నిర్ధారించారు. ఇక వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌లలో ఫ్రీజ్ , వీసా తిరస్కరణ రేట్లలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల ఏర్పడింది. “సాధారణంగా ఈ సమయానికి, […]
Read more

ట్రంప్ వలసల అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన నిరసనలు!

చికాగో: మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఎక్కిన డొనాల్డ్‌ ట్రంప్‌కు నిరసనల సెగ తగిలింది. దేశవ్యాప్తంగా 1,600 కంటే ఎక్కువ ప్రదేశాలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ట్రంప్‌ కొత్తగా ప్రవేశపెట్టిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణలు, పేద ప్రజలకు ఆరోగ్య బీమా కోత విధించడం వంటి వివాదాస్పద అంశాలున్నాయి. “గుడ్ ట్రబుల్ లివ్స్ ఆన్” జాతీయ కార్యాచరణ దినోత్సవం సందర్భంగా దివంగత కాంగ్రెస్ సభ్యుడు, పౌర హక్కుల నాయకుడు జాన్ లూయిస్‌కు నివాళి అర్పించారు. […]
Read more

గాజా మారణహోమంతో పశ్చిమ దేశాల ముసుగు తొలిగింది!

జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాలో భారీ స్థాయిలో మారణహోమం, పాలస్తీనియన్లను అంతమొందించే ప్రక్రియలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా గాజా ప్రజలను ఆకలితో అలమటింప జేస్తోందని వివిధ మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లోని పాఠశాలలు, మసీదులు & చర్చిలు, ఆసుపత్రులపై బాంబు దాడి చేసింది. గత 19 నెలలుగా, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై, వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్లపై, లెబనాన్, సిరియా, యెమెన్, ఇప్పుడు ఇరాన్‌పై దాడి చేసింది. […]
Read more

‘ఇజ్రాయెల్‌ను అమెరికా పెంపుడు కుక్క’గా అభివర్ణించిన ఖమేనీ!

టెహ్రాన్‌ : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌పై మరోసారి మండిపడ్డారు. ఇజ్రాయెల్ అమెరికా పెంపుడు కుక్క లాగా ఆ దేశం చెప్పినట్టూ ఆడుతోందని విరుచుకుపడ్డారు. దాని సూచనల ప్రకారమే నడుచుకుంటోందని ఆరోపించారు. ఖమేనీ మాట్లాడుతూ…వారు ఏదైనా కొత్త సైనిక దాడికి పాల్పడితే… తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంలో ఇచ్చిన దానికంటే… ప్రత్యర్థులకు ఇంకా పెద్ద దెబ్బ ఇవ్వగలమని అన్నారు. “మన దేశం అమెరికా శక్తిని, దాని పెంపు […]
Read more

మేము చేయగలిగింది ఏమీ లేదు…నిమిషా కేసులో సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం!

న్యూఢిల్లీ: యెమెన్ జాతీయుడి హత్యకు సంబంధించి రేపు (జూలై 16న) యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసులో “సాధ్యమైనంతవరకు” ప్రతిదీ చేస్తున్నామని భారత ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, యెమెన్‌తో ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితి, దౌత్యపరమైన పరిమితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితం అని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన […]
Read more

అక్రమ వలసదారుల బహిష్కరణకు అమెరికా కఠిన నిబంధనలు!

వాషింగ్టన్: తమ దేశంనుండి అక్రమ వలసదారులను పంపించేందుకు అమెరికా కఠిన నిబంధనలు రూపొందిస్తోంది. ఆరు గంటల ముందస్తు నోటీసుతో వలసదారులను బహిష్కరించాలని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) యోచిస్తున్నట్లు సమాచారం. వీరిని తమ సొంత దేశాలకు కాకుండా వేరే దేశాలకు కూడా పంపించేయవచ్చునని చెప్తున్నారు. ఆయా దేశాల నుంచి వీరి రక్షణకు భరోసా లేకపోయినా పట్టించుకోరు. భద్రతా హామీ లేకుండా వలసదారులను పంపే సందర్భంలో సాధారణంగా 24 గంటల ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం […]
Read more

కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన…ఆగని ఇజ్రాయెల్‌ రక్తదాహం, 43 మంది మృతి!

జెరూసలేం: గాజాలో రోజుల తరబడి అమాయక పాలస్తీనియన్లను చంపడమే ఇజ్రాయెల్‌ పనిగా పెట్టుకుంది. ఎంతమందిని చంపినా దాని రక్తదాహం తీరడం లేదు. తాజా సెంట్రల్ గాజాలో నీటి పంపిణీ కేంద్రం వద్ద క్యూలో వేచి ఉండగా ఎనిమిది మంది పిల్లలు సహా కనీసం 10 మంది ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో మరణించారని అత్యవసర సేవా అధికారులు తెలిపారు. హమాస్, నెతన్యాహు ప్రభుత్వం మధ్య కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోగా…ఆదివారం ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 43 మంది పాలస్తీనియన్లు […]
Read more
1 8 9 10 11 12 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.