Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

చైనాపై 104% సుంకాలు విధించిన డోనాల్డ్ ట్రంప్…చివరి వరకు” పోరాడతామన్న బీజింగ్‌!

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై ఏకంగా 104 శాతం సుంకాలను విధించారు. దీంతో చైనా-యునైటెడ్ స్టేట్స్ పూర్తి వాణిజ్య యుద్ధం వైపు అడుగులు వేసాయి. అధిక-పన్నుల ఆటలో చిక్కుకున్న రెండు దేశాలు వెనక్కి తగ్గడానికి నిరాకరించాయి, బీజింగ్ అమెరికా దూకుడుకు వ్యతిరేకంగా “చివరి వరకు” పోరాడతామని ప్రతిజ్ఞ చేసింది. ట్రంప్ మొదట చైనా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాన్ని విధించింది. అయితే, బీజింగ్ అమెరికన్ ఉత్పత్తులపై తనదైన రీతిలో 34 శాతం […]
Read more

మార్కెట్ల పతనంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు…వాణిజ్య లోటు పరిష్కారమయ్యేవరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదన్న అమెరికా అధ్యక్షుడు!

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా వాల్ స్ట్రీట్‌లో గణనీయమైన నష్టాలను అమెరికా ఫ్యూచర్స్ సూచించాయి. ట్రంప్‌ టారిఫ్‌ల భయంతో నేడు ఆసియా స్టాక్ మార్కెట్లు బ్లడ్‌బాత్‌తో ప్రారంభమయ్యాయి, బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజీ భారీగా నష్టపోయి బ్లాక్‌మండేను తలపించింది. కాగా, పడిపోతున్న మార్కెట్ల గురించి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్చి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, వాణిజ్య లోటు […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ ఎడతెగని బాంబు దాడులు… బందీలకు ప్రమాదకరం అన్న హమాస్!

గాజా నగరం: ఇజ్రాయెల్‌ బాంబుదాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే అక్కడ ఉన్న బందీలకు “చాలా ప్రమాదకరమైన” పరిస్థితిని సృష్టిస్తోందని హమాస్ తెలిపింది. జీవించి ఉన్న బందీలలో సగం మంది సైన్యం ఉన్న ప్రాంతాలలో ఉన్నారని మిలిటెంట్‌ సంస్థ ప్రతినిధి హెచ్చరించారు. “జీవించి ఉన్న ఇజ్రాయెల్ (బందీలు)లో సగం మంది… ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి రోజుల్లో ఖాళీ చేయమని కోరిన ప్రాంతాలలోనే ఉన్నారు” అని హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఒబెదా ఒక ప్రకటనలో […]
Read more

గాజా పిల్లలకు ప్రాణసంకటంగా మారిన పేలని బాంబులు!

జెరూసలేం: యుద్ధం కారణంగా శిధిల నగరం గాజా పేలని బాంబులతో నిండిపోయింది. వాటిని తొలగించడానికి సంవత్సరాలు పడుతుంది, లోహపు కేసింగ్‌లతో ఈ బాంబులు పిల్లలన అమితంగా ఆకర్షిస్తున్నాయి. వాటిని తీయడానికి ప్రయత్నించినప్పుడు అవి పేలి చిన్నారులు వికలాంగులుగా మారుతున్నారు. లేదంటే మరణించడం సంభవిస్తుందని ఒక మందుపాతర నిర్మూలన నిపుణుడు వార్తా సంస్థతో చెప్పారు. ఈ సందర్భంగా యుకె మాజీ సైనిక మందుపాతర నిర్మూలన నిపుణుడు మాట్లాడుతూ… యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగానికి ఒక మిషన్ తర్వాత “ప్రస్తుతం […]
Read more

ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్‌…భారత్‌పై 26శాతం టారిఫ్‌!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దిగుమతులపై కనీసం 10 శాతం సుంకం విధించారు. డజన్ల కొద్దీ దేశాలకు అధిక వ్యక్తిగత రేట్లను ప్రకటించారు, వీటిలో భారతదేశానికి 26 శాతం, చైనాకు 34 శాతం, EUకి 20 శాతం ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు) వాషింగ్టన్ డీసీలో ట్రంప్ టారిఫ్‌లపై ప్రకటన చేశారు. ఈ రోజును ‘లిబరేషన్ డే’గా […]
Read more

గాజాలో ఆహార సంక్షోభం…దిగ్బంధనం నేపథ్యంలో మూతపడ్డ ఐక్యరాజ్యసమితి బేకరీలు!

డీర్ అల్-బలా: ఇజ్రాయెల్‌ దిగ్బంధనం కారణంగా గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. నెల రోజులగా గాజా స్ట్రిప్‌కు ఎలాంటి దిగుమతులను అనుమతించకపోవడంతో ఆహార సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ తన బేకరీలన్నింటినీ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హమాస్ తమ కాల్పుల విరమణ ఒప్పందంలో మార్పులను అంగీకరించమని ఒత్తిడి చేసేందుకు ఇజ్రాయెల్‌ తన దిగ్బంధనను కఠినతరం చేసింది. ఆ తరువాత బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఆరు వారాల కాల్పుల విరమణ సమయంలో గాజాలోని దాదాపు 2 […]
Read more

రంజాన్‌ రోజున గాజాలో 64 మందిని చంపిన ఇజ్రాయెల్…తప్పిపోయిన 14 మంది వైద్యుల మృతదేహాలు స్వాధీనం!

గాజా : ఈద్ అల్-ఫితర్ పండుగ రోజున గాజాలో పిల్లలతో సహా కనీసం 64 మందిని ఇజ్రాయెల్ దళాలు చంపాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. అదేసమయంలో తప్పిపోయిన 14 మంది వైద్యుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ గాజాలోని రఫా సమీపంలో వైద్యుల వాహనాలు ఇజ్రాయెల్ కాల్పులకు గురైన వారం తర్వాత, పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ (PRCS) ఎనిమిది మంది వైద్యులు, ఐదుగురు పౌర రక్షణ కార్మికులు, ఒక UN ఉద్యోగి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. […]
Read more

చికెన్స్ నెక్ కారిడార్ సమీపంలోని నదీ సంరక్షణ ప్రాజెక్టులో పాల్గొనాల్సిందిగా చైనాను ఆహ్వానించిన బంగ్లాదేశ్!

న్యూఢిల్లీ: భారతదేశ ఏడు ఈశాన్య రాష్ట్రాల మధ్య అనుసంధానం అయిన ‘చికెన్స్ నెక్’ కారిడార్ సమీపంలోని నదీ సంరక్షణ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టమని బంగ్లాదేశ్ చైనాను ఆహ్వానించింది. ఈమేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ శుక్రవారం బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశారు. భారతదేశం నుండి బంగ్లాదేశ్‌కు ప్రవహించే టీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టులో పాల్గొనమని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను యూనస్ ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం, న్యూఢిల్లీ ఈ […]
Read more

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం…150మంది మృతి!

నైపేయి: భారీ భూకంపం మయన్మార్‌ను కుదిపేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో నమోదైన ప్రకంపనాల ధాటికి ఆ దేశం విలవిల్లాడింది. ఫలితంగా పలు భవనాలు కుప్పకూలిపోయాయి. భూకంపం ధాటికి 144 మంది మరణించారని, 732 మంది గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వం తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు. దీంతో మయన్మార్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సాగింగ్‌ నగర వాయువ్యంలో 16 కి.మీ దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్‌ […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను ఖండించిన ఈజిప్ట్, స్పెయిన్!

కైరో: గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్-ఫత్తా అల్-సిసి, స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్రంగా ఖండించారు. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో, వారు తక్షణ కాల్పుల విరమణ ఆవశ్యకతను వ్యక్తపరిచారు. అంతేకాదు గాజా స్ట్రిప్‌లోకి ఇజ్రాయెల్ భూ చొరబాటును ముగించాలని కోరారు. అలాగే మానవతా సహాయం తక్షణమే అందించాలని నొక్కిచెప్పారని జిన్హువా వార్తా సంస్థ ఈజిప్టు అధ్యక్ష కార్యాలయం నుండి జారీ అయిన ఒక ప్రకటనను […]
Read more
1 30 31 32 33 34 36

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.