Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బీహార్ తర్వాత రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్!

న్యూఢిల్లీ: బీహార్ తీర్పు తర్వాత ఆత్మపరిశీలన, జవాబుదారీతనం, క్రమశిక్షణా చర్యలకు బదులుగా, కాంగ్రెస్ నాయకత్వం… పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ఏఐసీసీ అగ్రనేతలను రాజ్యసభ బెర్తుల కోసం షార్ట్‌లిస్ట్ చేసే కసరత్తులో బిజీగా ఉంది. “జై జగత్ గ్యాంగ్‌”గా పేరొందిన శక్తివంతమైన పార్టీ నాయకుల బృందం రాజ్యసభ సీట్లలో పెద్ద భాగాన్ని పొందనుంది. సచిన్ రావు, మీనాక్షి నటరాజన్, కృష్ణ అల్లవారు, భున్వర్ జితేంద్ర సింగ్ వంటి ప్రసిద్ధి చెందిన నాయకులు సీటును ఆశిస్తున్నారు. సచిన్ […]
Read more

ఆ నలుగురికి ఢిల్లీ పేలుడుతో సంబంధం లేదని తేల్చిన ఎన్‌ఐఏ!

న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో కారుబాంబు పేలుడుకు సంబంధించి దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ పేలుడుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న ముగ్గురు వైద్యులు సహా నలుగురిని ‘ఎన్‌ఐఏ’ విడుదల చేసింది. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో వారికి ఎటువంటి సంబంధం లేదని దర్యాప్తు అధికారులు నిగ్గు తేల్చారు. విడుదలైన వ్యక్తులు – డాక్టర్ రెహాన్, డాక్టర్ ముహమ్మద్, డాక్టర్ ముస్తకీమ్, ఎరువుల వ్యాపారి దినేష్ సింగ్లా – వీరందరినీ ఇటీవల హర్యానాలోని నుహ్‌లో అరెస్టు చేసారు. […]
Read more

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి…గంభీర్, అగార్కర్‌ను విమర్శించిన మాజీలు!

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. 15 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు ఇది తొలి టెస్ట్ ఓటమి. కాగా, అనూహ్య ఓటమి తర్వాత భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ సెలెక్టర్లు, జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిన తర్వాత 3వ రోజున భారత్‌ను ప్రోటీస్ ఓడించింది. 124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ […]
Read more

‘ఏఐఏడీఎంకే’ ఢిల్లీకి అమ్ముడుపోయింది…సీఎం స్టాలిన్‌!

చెన్నై: తమిళనాడు విపక్ష పార్టీ అయిన ఏఐఏడీఎంకేపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. ప్రతి రాజకీయ పార్టీ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా…”సిగ్గు లేకుండా” ఆ పార్టీ SIRకు మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. AIADMK “తన పార్టీని ఢిల్లీకి అమ్మేసింది” అని, రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా పనిచేయడంలో విఫలమైందని స్టాలిన్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం AIADMK “శత్రువు పార్టీగా కూడా మారదు” అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ED,IT వంటి […]
Read more

రేపు అమెరికా వెళ్లనున్న సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్ బిన్ సల్మాన్‌!

వాషింగ్టన్: సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్ బిన్ సల్మాన్‌ రేపటినుంచి అమెరికాలో పర్యటించనున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ – అరబ్ దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలను అధికారికం చేసిన అబ్రహం అకార్డ్స్‌ను పొడిగించాలని అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నందున మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకురావాలనేది ఆయన ప్రణాళికలో కీలకం. రేపు వైట్ […]
Read more

‘ఇది ఓటు చోరీ కాదు, ఓటు దోపిడీ’…అఖిలేష్ యాదవ్!

బెంగళూరు: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటు దొంగతనం ఆరోపణలకు మద్దతు ఇచ్చారు. ‘విజన్ ఇండియా: స్టార్టప్ సమ్మిట్’లో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ…ఇది కేవలం ‘ఓట్ల దొంగతనం’ కాదు, ‘దోపిడీ’ అని అన్నారు. “ఇది చోరీ కాదు. చోరీ ఒక చిన్న దొంగతనం. ఇది దోపిడీ. బహిరంగంగా జరిగింది” అని అఖిలేష్‌ యాదవ్ అన్నారు. దేశంలో ఉద్దేశపూర్వకంగా ఓటు దొంగతనం జరిగిందని […]
Read more

‘పారిపోతున్న బంగ్లాదేశీయులు’అంటూ బెంగాల్‌లో ‘మీడియా’ హడావుడి!

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ పేరిట మీడియా హడావుడి ఎక్కువయింది. ఇక్కడ ఒక సంఘటనను పరికిస్తే… కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్‌లో సచివాలయానికి ఎదురుగా గుడిసెల సమూహం ఉంది. గత వారాంతంలో అక్కడే గందరగోళం చెలరేగింది. చేతిలో కెమెరాలు పట్టుకుని జర్నలిస్టుల బృందం ఒక యువకుడిని వెంబడించింది. ఆ వ్యక్తి రఫీకుల్ సర్దార్, నగరంలో నివసించే దినసరి కూలీ. సర్దార్ కుటుంబం సౌత్ 24 పరగణాలలోని జాయ్‌నగర్-I బ్లాక్‌లోని దోసా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామ్‌నగర్ గ్రామ వాసులు. […]
Read more

బీహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం…ఒక విశ్లేషణ!

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో అసాధారణ ఫలితాలు నమోదు అయ్యాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచిన ఎన్డీఏ… ఈసారి మొత్తం 243 సీట్లలో 202 సీట్లను గెలుచుకుంది. ఇక బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2020లో 74 సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఈసారి 89 సీట్లు గెలుచుకునేలా తన సంఖ్యను మెరుగుపరుచుకుంది. మరోవైపు, జెడి(యు) గత ఎన్నికల కంటే దాదాపు రెట్టింపు స్థానాలు సాధించి 85 స్థానాలను గెలుచుకుంది. కాగా, 2020లో […]
Read more

ఝార్ఖండ్‌లో పదివేల మందికి పైగా మావోయిస్టులు అరెస్టు!

రాంచీ: ఝార్ఖండ్‌లో 2001 నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు అంటే ఈ 25ఏళ్లలో మొత్తం 10వేల769 మంది మావోయిస్టులు అరెస్టు చేసారు. కాగా, 235 మంది మృతి చెందారు. 324 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కాలంలో పోలీసులు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. “గత 25 సంవత్సరాలలో పోలీసుల నుండి దోచుకున్న 710 ఆయుధాలతో సహా 1,471 తుపాకులను స్వాధీనం […]
Read more

బీహార్‌లో భారీ విజయం దిశగా దూసుకుపోతున్న ఎన్డీఏ!

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్‌లో అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ వార్త రాసే సమయానికి ప్రస్తుతం 189 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది సాధారణ మెజారిటీ 122 స్థానాల చాలా ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో బిజెపి ప్రస్తుతం 84 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జెడియు 76 స్థానాల్లో, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ […]
Read more
1 13 14 15 16 17 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.