Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మరాఠా కోటా ఆందోళన…ముంబై రోడ్లను క్లియర్ చేయమన్న బాంబే హైకోర్టు!

న్యూఢిల్లీ: మరాఠా హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే-పాటిల్, అతని మద్దతుదారులు ముంబైలో అన్ని వీధులను ఖాళీ చేసి ఈ రోజు సాయంత్రం కల్లా…సాధారణ స్థితిని పునరుద్ధరించాలని నిన్న బాంబే హైకోర్టు ఆదేశించింది. OBC కేటగిరీ కింద ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో మరాఠా సమాజానికి 10% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29 నుండి ఆజాద్ మైదాన్‌లో జరంగే-పాటిల్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన మద్దతుదారుల ప్రకారం, ఆయన ఇప్పుడు నీరు తాగడం మానేశారు. ఈ […]
Read more

పాఠశాలలను మత ఘర్షణలకు వేదికలుగా మార్చకండి!

అహ్మదాబాద్: ఆగస్టు 19న అహ్మదాబాద్‌లో 10వ తరగతి విద్యార్థిని తన పాఠశాలలోనే కత్తిపోటుకు గురయ్యాడు. ఇది ఒక విషాద క్షణం. ఇలాంటి సమయంలో బాధితుడి పట్ల శ్రద్ధ వహించాలని, పాఠశాల నుండి జవాబుదారీతనం తీసుకోవాలని, యువతలో హింసను ఎలా నిరోధించవచ్చో ఆలోచించాలని డిమాండ్ చేయాలి. అయితే అందుకు బదులుగా, ఈ సంఘటనను హిందూత్వ గ్రూపులు ద్వేషపూరిత ఆయుధంగా మార్చాయి. ఇద్దరు విద్యార్థులు వేర్వేరు మతాలకు చెందినవారు కాబట్టి, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ త్వరగా కత్తిపోట్లను […]
Read more

ఓట్లచోరీపై మోడీ బండారం బయటపెడతా…రాహుల్‌ గాంధీ!

పాట్నా: బీహార్‌లో 1,300 కిలోమీటర్లపాటు సాగిన “ఓటర్ అధికార్ యాత్ర” ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై మాటల దాడి చేశారు. బీజేపీ ఓట్‌ చోరీ చేసిందని పునరుద్థాటించారు. త్వరలోనే మోడీ బండారం బయటపెడతానని ప్రతిజ్ఞ చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని […]
Read more

జాతి హింస జరిగిన రెండేళ్లకు తొలిసారి మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ?

న్యూఢిల్లీ: మణిపూర్‌ రాష్ట్రంలో మెయిటీ – కుకి వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన రెండేళ్ల తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మొదట మిజోరంకు కొత్త బైరాబి-సైరాంగ్ రైల్వేను ప్రారంభిస్తారు. తర్వాత ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ నుండి మణిపూర్‌కు ప్రధాని వస్తారని తమకు సమాచారం అందిందని మిజోరం ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు తెలిపారు. అయితే, ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన తుది ప్రయాణ ప్రణాళిక తమకు ఇంకా […]
Read more

వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్న మరాఠా కోటా నిరసన…ప్రభుత్వ జోక్యం కోరుతున్న వ్యాపారులు!

ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా ఆందోళనపై అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ ముంబైలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి, దీర్ఘకాలిక నష్టం నుండి వ్యాపారాలను రక్షించడానికి ప్రభుత్వం లేదా హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఆజాద్ మైదాన్‌లో జరుగుతున్న భారీ రిజర్వేషన్‌ ఉద్యమం దక్షిణ ముంబైని పూర్తిగా గందరగోళంలోకి నెట్టిందని, దుకాణాలు, మార్కెట్లలో వారాంతపు అమ్మకాలను ప్రభావితం చేసిందని రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (FRTWA) అధ్యక్షుడు వీరేన్ షా అన్నారు. “ముంబై హైజాక్ అయినట్లు […]
Read more

దేశంలో ఏకపక్ష కూల్చివేతలు…న్యాయాన్ని అణిచివేయడమే!

లక్నో: భారతదేశంలో కూల్చివేతలు వివాదాస్పదమైన పాలనా సాధనంగా మారాయి. గత రెండు సంవత్సరాలుగా, డజన్ల కొద్దీ మదర్సాలు, ఇళ్ళు, మసీదులు చట్టబద్ధమైన ప్రక్రియను కాదని కూల్చివేసారు. భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ అధికారులు ఈ చర్యలను సమర్థిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిని లేదా అణగారిన వర్గాలకు చెందిన వారిని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆధారాలు లేదా ముందస్తు నోటీసు లేకుండా నిర్వహించిన […]
Read more

మరాఠా కోటా కోసం ఆమరణ దీక్ష చేపట్టిన మనోజ్ జరంగే-పాటిల్!

ముంబై: మహారాష్ట్రలో నాలుగు దశాబ్దాలుగా మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ సారి ఎలాగైన తమ డిమాండ్‌ సాధించుకునేందుకు మరాఠా కోటా వీరుడు పట్టుబిగించాడు. గత రెండు సంవత్సరాలుగా ఆందోళనకు నాయకత్వం వహించిన మనోజ్ జరంగే-పాటిల్ శుక్రవారం ముంబైలోని చారిత్రాత్మక ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. డిమాండ్ నెరవేరే వరకు తాను తిరిగి రానని ప్రకటించాడు. ఏక్ మరాఠా, లాఖ్ మరాఠా’, ‘చలో ముంబై’, ‘మనోజ్ దాదా….ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై’ […]
Read more

ఎన్నికలకు ముందు బీహార్‌లో ఉగ్రవాద హెచ్చరిక: భద్రతా ఆందోళనలా లేక రాజకీయ వ్యూహమా?

న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి ప్రవేశించిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి బీహార్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. బీహార్ నిఘా పోలీసు విభాగం కూడా దీనిని ధృవీకరించింది. పోలీసులు అనుమానిత ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేసి వారి పేర్లను గుర్తించారు. వారిలో ఒకరు రావల్పిండికి చెందిన హస్నైన్ అలీగా, మరొకరు ఉమర్‌కోట్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్‌గా, మూడవ వ్యక్తి బహవల్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్‌గా గుర్తించారు. హిందీ,ఇంగ్లీష్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ వార్తాపత్రికల ఆన్‌లైన్ […]
Read more

సెప్టెంబర్ 1న ముగియనున్న ‘ఓటరు అధికార్ యాత్ర’…పాట్నాలో భారీ ఊరేగింపు!

పాట్నా: బీహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటరు అధికార్ యాత్ర’ సెప్టెంబర్ 1న రాష్ట్ర రాజధానిలో “భారీ ఊరేగింపు”తో ముగుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా వెల్లడించారు. పార్టీ మీడియా, ప్రచార విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఖేరా తూర్పు చంపారన్ జిల్లాలోని ఢాకాలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. “ఈ యాత్ర అన్ని మతాల ప్రజలు పాల్గొనే మతపరమైన యాత్ర లాంటిది. సెప్టెంబర్ 1న, మా నాయకులు పాట్నాలోని గాంధీ మైదాన్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు […]
Read more

దేశ విభజనను గుర్తుచేస్తూ ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసిన NCERT…ఖండించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్!

న్యూఢిల్లీ: భారతదేశ విభజనను గుర్తుచేస్తూ… ఆగస్ట్‌ 14న’విభజన గాయాల స్మారక దినం’ సందర్భంగా NCERT ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. విభజనకు మహ్మద్ అలీ జిన్నాతో పాటు కాంగ్రెస్‌పార్టీని బాధ్యులుగా పేర్కొంది. కాగా, ఈ వాదనను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (IHC) తీవ్రంగా ఖండించింది. ఇది మతపరమైన ఉద్దేశ్యంతో కూడిన అబద్ధాలు” అని పేర్కొంది. ఈ పాఠ్యాంశాలను “వక్రీకరించారని ఆగస్టు 25 నాటి తీర్మానంలో IHC పేర్కొంది, దీనిని “పాఠశాలకు వెళ్లే లేత మనస్సులోకి జొప్పిస్తున్నారని విమర్శించింది. […]
Read more
1 28 29 30 31 32 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.