Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పహల్గామ్ దాడి…భారతీయ టీవీ ఛానెల్‌లు మనకు చూపించని నిజం!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత హేయమైన సంఘటనలలో ఒకటి. 2019లో పుల్వామా దాడి తర్వాత కశ్మీర్‌ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. భారతీయ టెలివిజన్ ఛానెల్‌లు ఈ విషాదాన్ని విస్తృతంగా కవర్ చేసినప్పటికీ, వారి నివేదికలు ఎక్కువగా విభజన కథనాలపై దృష్టి సారించాయి, దాడిని హిందూ-ముస్లిం […]
Read more

పహల్గామ్ ఉగ్రదాడిలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఐబీ అధికారి మృతి!

హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారిని ఉగ్రవాదులు చంపినట్లు సమాచారం. ఆయనను బీహార్‌కు చెందిన మనీష్ రంజన్‌గా గుర్తించారు, ఆయన హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO-1)గా నియమితులయ్యారు. భార్య, పిల్లలతో కలిసి సెలవుల్లో ఆనందంగా గడపటానికి కాశ్మీర్‌కు వెళ్లిన సమయంలో ఆయనను కాల్చి చంపినట్లు సమాచారం. దాడి జరిగిన వెంటనే, ఆయన భార్య, పిల్లలను భద్రతా దళాలు […]
Read more

నెత్తురోడిన కశ్మీర్‌… ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది మృతి!

శ్రీనగర్ : ప్రశాంతతకు మారుపేరైన పహల్గామ్‌ నెత్తురోడింది. దక్షిణ అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్ లోయలో సందర్శకుల బృందంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో కనీసం 28 మంది పౌరులు, ఎక్కువగా పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. నిన్న మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో పర్యాటకులు – వీరిలో చాలా మంది గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చిన కుటుంబాలు […]
Read more

బెంగళూరులో కర్ణాటక మాజీ డీజీపీ హత్య!

బెంగళూరు: కర్ణాటక మాజీ పోలీసు చీఫ్ ఓం ప్రకాష్ ఆదివారం బెంగళూరులోని వారి ఇంట్లోనే ఆయన భార్య చేతిలో హత్యకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఆయనకు 68 ఏళ్లు. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని వారి మూడంతస్తుల ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భోజనం చేస్తున్న సమయంలో ఓం ప్రకాష్ తన భార్య పల్లవితో వాగ్వాదానికి దిగాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గొడవ తీవ్రమయ్యాక… భార్య పల్లవి అతనిపై దాడి చేసి, ఆపై రెండు కత్తులతో […]
Read more

రాజస్థాన్‌లో దళిత వ్యక్తిని వివస్త్రను చేసి, దాడి…8 రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు!

జైపూర్‌ : రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఒక దళిత వ్యక్తిని ఇద్దరు అగ్ర కులస్థులు కొట్టి, లైంగికంగా దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేశారని పోలీసులు నిన్న తెలిపారు. ఈ సంఘటన ఏప్రిల్ 8న జరిగింది, కానీ ఏప్రిల్ 16న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దళిత యువకుడు దాడి చేస్తున్నప్పుడు తనను కులతత్వపు దూషణ చేశారని తన ఫిర్యాదులో ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే… దళిత వ్యక్తి వివాహ ఊరేగింపును ఆస్వాదిస్తున్నప్పుడు, పని నెపంతో దాడి చేసిన […]
Read more

సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ విమర్శలు-మౌనంగా ఉన్న నడ్డా…కాషాయపార్టీ డబుల్ గేమ్ దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ!

న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం విచారణలో సుప్రీంకోర్టు పాత్రను బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శించిన విషయం తెలిసిందే. మిమ్మల్ని నియమించే వారికి మీరు ఎలా దిశానిర్దేశం చేయగలరంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారని, ఈ దేశ చట్టాన్ని పార్లమెంటు రూపొందిస్తుందని, ఆ పార్లమెంటును మీరెలా నిర్దేశిస్తారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టుపై నిశికాంత్ దూబే చేసిన విమర్శలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సుప్రీంకోర్టును బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉద్దేశపూర్వకంగా […]
Read more

భారతదేశంలో ఓవైపు మత సామరస్యం…మరోవైపు విభజన రాజకీయాలు!

మనదేశం “భిన్నత్వంలో ఏకత్వం”కి సజీవ ఉదాహరణ. వివిధ సంస్కృతులు, మతాలు, భాషల కలయికతో కూడిన భారతదేశం…శతాబ్దాలుగా, వివిధ విశ్వాసాల ప్రజలు – హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఇతరులు – శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు, ఒకరి పండుగలలో మరొకరు పాల్గొంటున్నారు, స్థానిక ఆచారాలను పంచుకుంటున్నారు. పొరుగువారు, స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబంగా కూడా జీవిస్తున్నారు. భారతదేశం మతపరమైన ఉద్రిక్తతలను కలిగి ఉన్నప్పటికీ, ఈ సంఘటనలు మినహాయింపు అని గుర్తించడం చాలా అవసరం. తరచుగా, వర్గాల మధ్య […]
Read more

అమిత్ షానే కాదు, మరే షా అయినా, తమిళనాడును ఎవరూ నియంత్రించలేరు…సీఎం స్టాలిన్!

చెన్నై: ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు నేపథ్యంలో అమిత్ షాపై సీఎం స్టాలిన్‌ నేరుగా మాటల యుద్ధానికి దిగారు. తమిళనాడుకొచ్చి బీజేపీ ఏదో వేద్దామని కలలు కంటుందని, అది వారి పల్ల కాదని స్టాలిన్ విమర్శలు చేశారు. తమిళనాడుకు అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా తనకేమీ భయం లేదన్నారు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో DMK కూటమి గెలుస్తుందని, తమిళనాడు ఎల్లప్పుడూ ఢిల్లీ “నియంత్రణలో లేకుండా” ఉంటుందని నొక్కి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంలో తన ప్రసంగంలో ఎక్కువసేపు […]
Read more

ఇరవై ఐదేళ్ల తర్వాత జైలునుంచి విడుదలైన గ్రాహం స్టెయిన్స్ హంతకుడు…జైలు బయట ‘జై శ్రీరామ్’ నినాదాలు!

భువనేశ్వర్‌ : ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, అతని ఇద్దరు మైనర్‌ పిల్లల హత్య కేసు దోషుల్లో ఒకరైన మహేంద్ర హెంబ్రామ్ 25ఏళ్ల జైలు శిక్ష తర్వాత బుధవారం ఒడిశాలోని కియోంఝర్ జైలు నుండి విడుదలయ్యాడు. ఈ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. హెంబ్రామ్ విడుదలైన తర్వాత, అతని మద్దతుదారులు పూలమాలలతో స్వాగతం పలికి “జై శ్రీ రామ్” నినాదాలు చేశారు. కాగా, బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద అతన్ని జైలు నుంచి విడుదల చేసింది. ప్రస్తుతం […]
Read more

సీటీ స్కాన్‌తో భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చు…తాజా అధ్యయనంలో వెల్లడి!

లండన్‌ : సీటీ (CT) స్కాన్‌లు ఆధునిక వైద్యంలో కీలకమైన భాగం. సీటీ స్కాన్‌ చేయడం ద్వారా శరీరంలోని రుగ్మతలను వేగంగా, సమగ్రంగా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. క్యాన్సర్ సహా హార్ట్‌ స్ట్రోక్‌, అంతర్గత గాయాల వరకు ప్రతిదీ నిర్ధారించడానికి సీటీ స్కాన్లు సహాయపడతాయి. డాక్టర్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. అయితే ఈ పరిజ్ఞానంపై అధికంగా ఆధారపడటం ప్రమాదకరం కావచ్చని ఈ అధ్యయనం హెచ్చరించింది. జామా ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, 2023లో USలో […]
Read more
1 31 32 33 34 35 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.