Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వెండి ప్లేట్లలో విందు భోజనం…మహారాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంపై వివాదం!

మహారాష్ట్ర: ముంబైలో జరిగిన పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం వివాదంలో చిక్కుకుంది, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బు ఖర్చు చేసిందని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ద్వారా “విలాసవంతమైన” విందు ఇచ్చిందని మహారాష్ట్ర కాంగ్రెస్, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. అసలేం జరిగిందంటే… ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన రెండు రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 600 మంది అతిథులు హాజరయ్యారు. అతిథులు […]
Read more

ఎమర్జెన్సీకి 50 ఏళ్లు…పరస్పరం విమర్శలు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కత్తులు దూసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ సంఘటనను “ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసిన” కాలంగా స్మరించుకున్నారు. అత్యవసర పరిస్థితిలో తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా గడిపిన సమయాన్ని వివరించే పుస్తకాన్ని ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం అదే పుస్తకాన్ని విడుదల చేస్తూ, […]
Read more

మతపరమైన సమావేశంలో పాల్గొన్నందుకు దళితులపై దాడి చేసిన అగ్రవర్ణ హిందువులు!

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో కుల ఆధారిత హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉన్నత కులానికి చెందిన హిందువులు బహుజన సమాజ సభ్యులను దారుణంగా కొట్టి, బలవంతంగా గుండు గీసి, మూత్ర విసర్జన చేశారు. ఈ సంఘటన జూన్ 22న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో బోధకుడిని బలవంతంగా తల గుండు గీయించి అవమానిస్తున్నట్లు చూడవచ్చు. “బ్రాహ్మణులకు చెందిన గ్రామంలోకి ప్రవేశించినందుకు మీకు […]
Read more

పండరీపూర్ యాత్ర..షోలాపూర్ జిల్లాలో మాంసం విక్రయాలు బంద్!

ముంబై: భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో హిందూ పండుగల సందర్భంగా శాకాహారం తినడం క్రమంగా ఒక ఆనవాయితీగా మారింది. తాజాగా పండరీ‌పూర్ యాత్ర సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు మాంసం అమ్మకాలను నిషేధించింది…యాదృశ్చికమైన విషయం ఏంటంటే ఇదికూడా బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కావడం గమనార్హం. ఈ సందర్భంగా మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ పండరీ‌పూర్ పట్టణంతో సహా సోలాపూర్ జిల్లాలో 10 రోజుల పాటు – ఆషాడి ఏకాదశికి ఏడు రోజుల ముందు […]
Read more

యుద్ధం దెబ్బకు నిన్న సెన్సెక్స్‌ 511 పాయింట్లు పతనం…నేడు సానుకూలం!

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను కలవరపెట్టడంతో సోమవారం స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 511 పాయింట్లు పడిపోయింది. అయితే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు అంగీకరించడంతో నేడు ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఆరంభమయ్యాయి. నిన్నటి రోజు ట్రేడ్‌లో 900 పాయింట్లకు పైగా కోల్పోయిన తర్వాత, 30-షేర్ల ఇండెక్స్ తిరిగి పొంది 511.38 పాయింట్లు లేదా 0.62 […]
Read more

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు…రెండు చోట్ల ఆప్, కేరళలో కాంగ్రెస్!

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో రెండు స్థానాలకు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆప్‌ రెండు స్థానాల్లో గెలిచింది. ఎన్నికల కమిషన్ పంచుకున్న డేటా ప్రకారం, ఆప్ గుజరాత్ యూనిట్ మాజీ అధ్యక్షుడు ఇటాలియా, జునాగఢ్ జిల్లాలోని విసావదర్ స్థానంలో తన సమీప బీజేపీ అభ్యర్థి కిరీట్ […]
Read more

నకిలీ వార్తలపై కర్ణాటక ఉక్కుపాదం…నేరస్థులకు ఏడేళ్ల జైలు, 10 లక్షల జరిమానా!

బెంగళూరు: నకిలీ వార్తలు రాసేవారిపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ పోస్ట్ చేసినట్లు రుజువైతే 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. దీనిని ఈ వారం ప్రారంభంలో మంత్రివర్గం ముందు ఉంచారు. ప్రతిపాదిత చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి “సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ వార్తలపై పూర్తి నిషేధించే” అధికారాలను ఇస్తుంది. […]
Read more

తొలి టెస్టులో అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్‌… బీసీసీఐ పక్షపాత వైఖరిపై విమర్శలు!

లండన్‌ : ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా నిన్న భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య లీడ్స్‌లో తొలి టెస్ట్‌ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో అరంగ్రేటం చేస్తాడని భావించిన దేశీయ పరుగుల వీరుడు అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ మొండి చేయిచూపింది. అతడి స్థానంలో తమిళనాడుకు చెందిన తన తోటి ఐపీఎల్‌ సహచరుడు సాయి సుదర్శన్‌కు కెప్టెన్‌ గిల్‌ అవకాశం ఇచ్చాడు. అయితే సాయి సుదర్శన్ టెస్ట్ అరంగేట్రం కేవలం నాలుగు బంతుల్లోనే ముగిసింది. లంచ్‌కు ముందు […]
Read more

ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా రిలయన్స్ స్మార్ట్‌ను బహిష్కరించాలని పిలుపు!

హైదరాబాద్: ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా రిలయన్స్ రిటైల్ కంపెనీని బహిష్కరించాలని పాలస్తీనా సాలిడారిటీ సంస్థ (IPSP) పిలుపునిచ్చింది. ఈమేరకు హైదరాబాద్‌ తార్నాకలోని రిలయన్స్ స్మార్ట్ అవుట్‌లెట్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీ, పూణే, ముంబై, హైదరాబాద్, పాట్నా, విశాఖపట్నం, చండీగఢ్, రోహ్‌తక్, విజయవాడ, ఇతర నగరాల్లోని రిలయన్స్ రిటైల్ దుకాణాలతో సహా దేశవ్యాప్తంగా పాలస్తీనా సాలిడారిటీ సంస్థ (IPSP) నిరసనలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వక్తలు దుకాణాల వెలుపల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాలస్తీనాలో ఊచకోతను […]
Read more

మణిపూర్‌లో తమ వర్గానికి చెందిన నిరాశ్రయులను మూడవ వర్గంగా గుర్తించాలని కోరిన థాడౌ తెగ!

ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లో అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తుల (IDPలు) మూడవ వర్గంగా గుర్తించాలని థాడౌ తెగకు చెందిన ఒక ఉన్నత సంస్థ కోరింది. ఈమేరకు జస్టిస్ గీతా మిట్టల్ (రిటైర్డ్) కమిటీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు విజ్ఞప్తి చేసింది. కాగా, 2023 మే నెలలో మైటీ-కుకి జాతి ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వం రెండు వర్గాల అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తుల (IDPలు)ను గుర్తిస్తుంది […]
Read more
1 63 64 65 66 67 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.