Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమిత్ షానే కాదు, మరే షా అయినా, తమిళనాడును ఎవరూ నియంత్రించలేరు…సీఎం స్టాలిన్!

చెన్నై: ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు నేపథ్యంలో అమిత్ షాపై సీఎం స్టాలిన్‌ నేరుగా మాటల యుద్ధానికి దిగారు. తమిళనాడుకొచ్చి బీజేపీ ఏదో వేద్దామని కలలు కంటుందని, అది వారి పల్ల కాదని స్టాలిన్ విమర్శలు చేశారు. తమిళనాడుకు అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా తనకేమీ భయం లేదన్నారు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో DMK కూటమి గెలుస్తుందని, తమిళనాడు ఎల్లప్పుడూ ఢిల్లీ “నియంత్రణలో లేకుండా” ఉంటుందని నొక్కి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంలో తన ప్రసంగంలో ఎక్కువసేపు […]
Read more

ఇరవై ఐదేళ్ల తర్వాత జైలునుంచి విడుదలైన గ్రాహం స్టెయిన్స్ హంతకుడు…జైలు బయట ‘జై శ్రీరామ్’ నినాదాలు!

భువనేశ్వర్‌ : ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, అతని ఇద్దరు మైనర్‌ పిల్లల హత్య కేసు దోషుల్లో ఒకరైన మహేంద్ర హెంబ్రామ్ 25ఏళ్ల జైలు శిక్ష తర్వాత బుధవారం ఒడిశాలోని కియోంఝర్ జైలు నుండి విడుదలయ్యాడు. ఈ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ స్వాగతించింది. హెంబ్రామ్ విడుదలైన తర్వాత, అతని మద్దతుదారులు పూలమాలలతో స్వాగతం పలికి “జై శ్రీ రామ్” నినాదాలు చేశారు. కాగా, బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద అతన్ని జైలు నుంచి విడుదల చేసింది. ప్రస్తుతం […]
Read more

సీటీ స్కాన్‌తో భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చు…తాజా అధ్యయనంలో వెల్లడి!

లండన్‌ : సీటీ (CT) స్కాన్‌లు ఆధునిక వైద్యంలో కీలకమైన భాగం. సీటీ స్కాన్‌ చేయడం ద్వారా శరీరంలోని రుగ్మతలను వేగంగా, సమగ్రంగా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. క్యాన్సర్ సహా హార్ట్‌ స్ట్రోక్‌, అంతర్గత గాయాల వరకు ప్రతిదీ నిర్ధారించడానికి సీటీ స్కాన్లు సహాయపడతాయి. డాక్టర్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. అయితే ఈ పరిజ్ఞానంపై అధికంగా ఆధారపడటం ప్రమాదకరం కావచ్చని ఈ అధ్యయనం హెచ్చరించింది. జామా ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, 2023లో USలో […]
Read more

బిజెపి పాలనలో దళితులు, మహిళలకు రక్షణ లేదు…యూపీలో బాలిక అత్యాచారంపై రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 11 ఏళ్ల దళిత బాలికపై జరిగిన అత్యాచారంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యోగీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ “దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక మనస్తత్వం” కారణంగా రాష్ట్రంలో ఇటువంటి నేరాలు “నిరంతరం జరుగుతున్నాయి” అని రాహుల్‌ గాంధీ సామాజిక మాథ్యమం Xలో పేర్కొన్నారు. చెవిటి,మూగ బాలిక మంగళవారం అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయం ఒక పొలంలో నిస్తేజంగా కనిపించింది. ఆమె ప్రైవేట్ భాగాల నుండి […]
Read more

వక్ఫ్ చట్టం పిటిషనర్లకు మధ్యంతర ఉపశమనం… ఆస్తులను డినోటీఫై చేయొద్దన్న సుప్రీంకోర్టు !

న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ చట్టం తదుపరి విచారణ వరకు ‘వక్ఫ్ బై యూజర్’ లేదా ‘వక్ఫ్ బై డీడ్’ ఆస్తులను డీ నోటిఫై చేయరాదని, వాటి స్థితిని మార్చకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. . ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా.. సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ కన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ వరకు వక్స్ ఆస్తులను డీనోటీఫై చేయబోమని కేంద్రం […]
Read more

కర్ణాటకలో కొనసాగుతున్న లారీల సమ్మె… నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ఛాన్స్‌!

బెంగళూరు : కర్ణాటలో లారీ ఆపరేటర్ల నిరవధిక సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా సరుకు రవాణా నిలిచిపోయింది. సమ్మె చేస్తున్న ట్రక్కర్‌ల ప్రాథమిక డిమాండ్లలో ఇటీవలి పెరిగిన డీజిల్ ధరలను వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర రహదారులపై టోల్ ఛార్జీలను తగ్గించాలని సమ్మె చేస్తున్న లారీల యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లారీ సమ్మె నేడు కూడా కొనసాగనుంది. ఫలితంగా నేటి నుంచి కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. లారీల నిరవధిక సమ్మె నుంచి కూరగాయలు, […]
Read more

స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్న తమిళనాడు…ఇది నిజంగా ఆచరణ సాధ్యమేనా?

చెన్నై: తమిళనాడు స్వయంప్రతిపత్తిని కోరుకుంటోంది. ఈ మేరకు కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల తీసుకున్న నిర్ణయం భారతదేశంలో చాలా కాలంగా కొనసాగుతున్న రాజ్యాంగ చర్చను తిరిగి ప్రారంభించింది. సమాఖ్య సూత్రాలను పునరుద్ఘాటించే దిశగా ఇది నిజంగా ప్రగతిశీల అడుగు అవుతుందా, కాదా అనే ప్రశ్న రేకెత్తిస్తోంది. రాజ్యాంగ స్థాయిలో, అటువంటి కమిటీ ఏర్పాటు అనుమతించడమే కాకుండా సమాఖ్య చట్రంలో వారి […]
Read more

హిందూ మత ట్రస్టుల్లో ముస్లింలను అనుమతిస్తారా… వక్ఫ్ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: కొత్త వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హిందూ మత ట్రస్టులలో ముస్లింలను అనుమతిస్తారా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాంటి విషయం ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. “మీరు గతాన్ని తిరిగి రాయలేరు,” 100 లేదా 200 […]
Read more

కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈడీ…నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై చార్జిషీట్లు దాఖలు!

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసును తదుపరి విచారణకు వచ్చే వారానికి ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. ఆర్థిక నేరాల సంస్థ ఏప్రిల్ 9న చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ విదేశీ విభాగం చీఫ్ సామ్ పిట్రోడాతో పాటు సుమన్ దూబేను కూడా నిందితులుగా చేర్చిందని పిటిఐ […]
Read more

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో హింసాకాండ.. నిరాశ్రయులైన స్థానికులు!

కోల్‌కత : నాలుగు రోజుల క్రితం ఏప్రిల్ 11న ముర్షిదాబాద్‌లోని జాంగిపూర్ ప్రాంతంలో హింసాత్మక మూక దాడి తరువాత, బెడ్‌బునా గ్రామవాసుల ఇళ్లను తగలబెట్టారు. ఫలితంగా వారి జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. సమీప ప్రాంతంలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా, బయటి వ్యక్తుల గుంపు గ్రామంపై దాడికి పాల్పడ్డారు, 120 ఇళ్లను తగలబెట్టి, నగదు, నగలు,పశువులు వంటి విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ, బాధితుల్లో ఒకరైన రాహుల్ మండల్, […]
Read more
1 59 60 61 62 63 71

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.