Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: క్రీడలు

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆసియాకప్‌ విజేత భారత్‌…ట్రోఫీని అందుకోని టీమ్‌ఇండియా!

దుబాయ్‌: ఆసియా కప్‌లో భారతజట్టు విజేతగా నిలిచింది. ఆ గెలుపు తర్వాత మైదానంలో పెద్ద హైడ్రామా నడిచింది. బహుమతి ప్రధానోత్సవంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐ ముందుగా చెప్పినట్లుగానే ఆసియా కప్ 2025 ట్రోఫీ గెలిస్తే.. ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) ఛైర్మన్, పీసీబీ ఛైర్మన్, పాకిస్తాన్ మంత్రి అయిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా ఇష్టపడలేదు. దాంతో వేదికపైకి వచ్చిన నక్వీ.. టీమిండియా ప్లేయర్లు టైలిల్ అందుకోవడానికి రాకపోవడంతో ట్రోఫీ ఇవ్వకుండానే […]
Read more

లార్డ్స్‌లో ఓటమికి కారణాలెన్నో!

లండన్‌: భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే విజయం మాత్రం ఇంగ్లండ్‌కే దక్కింది. అయితే మూడో టెస్టు చివరిరోజు జడేజా ఆటతీరు లార్డ్స్‌లో భారత్ ఆశలను మరింత పెంచింది. మన 10వ నంబర్‌ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, 11వ ప్లేయర్‌ మహ్మద్ సిరాజ్ అతనికి అద్భుతమైన మద్దతు ఇచ్చారు, కానీ చివరికి ఇంగ్లాండ్‌దే పైచేయి అయింది. ఓవైపు గాయపడిన ఇద్దరు ప్లేయర్లు (షోయబ్ బషీర్, జోఫ్రా ఆర్చర్), […]
Read more

లార్డ్స్‌ టెస్టులో ఓటమికి కారణాలెన్నో!

లండన్‌: భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే విజయం మాత్రం ఇంగ్లండ్‌కే దక్కింది. అయితే మూడో టెస్టు చివరిరోజు జడేజా ఆటతీరు లార్డ్స్‌లో భారత్ ఆశలను మరింత పెంచింది. మన 10వ నంబర్‌ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, 11వ ప్లేయర్‌ మహ్మద్ సిరాజ్ అతనికి అద్భుతమైన మద్దతు ఇచ్చారు, కానీ చివరికి ఇంగ్లాండ్‌దే పైచేయి అయింది. ఓవైపు గాయపడిన ఇద్దరు ప్లేయర్లు (షోయబ్ బషీర్, జోఫ్రా ఆర్చర్), […]
Read more

ఆర్‌సీబీ విజయోత్సవాల్లో అపశృతి…11మంది మృతి, 50మందికి గాయాలు!

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆర్‌సీబీ విజయోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. స్టేడియం వెలుపల నిన్న సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత వారిని సత్కరించే కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. టిక్కెట్లు, పాస్‌లు ఉన్న వ్యక్తులకే స్టేడియంలోకి అనుమతించినప్పటికీ, భారీసంఖ్యలో అభిమానులు తమ క్రికెట్ హీరోలను […]
Read more

ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణను నిరోధించడానికే వక్ఫ్ చట్టాన్ని సవరించాం…సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం!

న్యూఢిల్లీ : వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా నిరోధించడానికి 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించినట్లు కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది. అంతేకాకుండా దేశంలోని వక్ఫ్ బోర్డులు సక్రమంగా, పారదర్శకతతో పనిచేస్తున్నాయని నిర్ధారించింది. “ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడానికి వక్ఫ్ నిబంధనలను దుర్వినియోగం చేసినట్లు నివేదించింది. 2013 సంవత్సరంలో తీసుకువచ్చిన సవరణ తర్వాత, వక్ఫ్ ప్రాంతం 116 శాతం పెరిగిందని తెలుసుకోవడం నిజంగా దిగ్భ్రాంతికరం” అని కేంద్ర […]
Read more

దేశ రాజధానిలో జరిగిన “సేవ్ వక్ఫ్” సదస్సుకు వేలాది మంది హాజరు!

న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధానిలోని తల్కటోరా స్టేడియంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) “వక్ఫ్ బచావో సమ్మేళన్” (సేవ్ వక్ఫ్ కాన్ఫరెన్స్) పేరుతో నిన్న పెద్ద ఎత్తున నిరసనను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో AIMPLB మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ముస్లిం సంస్థల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. సిక్కు, దళిత,ఇతర మైనారిటీ […]
Read more

ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌…తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘనవిజయం!

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. రాజస్థాన్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో 44పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ మెరుపులు… రాయల్స్‌ ఆటగాళ్లు సంజు సామ్సన్, ధ్రువ్ జురెల్ వీరోచిత ప్రయత్నాలను అడ్డుకున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనింగ్‌ జోడీ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మతో కలిసి 31 బంతుల్లో 67 పరుగులు జోడించి మొదటి వికెట్‌ భాగస్వామ్యానికి 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత, కిషన్ (47 బంతుల్లో 106 నాటౌట్) కొత్త ఫ్రాంచైజీ […]
Read more

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్…రూట్ సెంచరీ వృధా!

లాహోర్: క్లిష్ట పరిస్థితుల్లో జో రూట్ చక్కటి సెంచరీ సాధించాడు కానీ ఆఫ్ఘనిస్తాన్‌తో ఓటమిని మాత్రం ఆపలేకపోయాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఇంగ్లాండ్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ లో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ 146 బంతుల్లో ఆరు సిక్సులు, 12 ఫోర్లతో 177 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌ సాధించడంలో కీలకంగా నిలిచాడు. కెప్టెన్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 41, మహ్మద్‌ నబీ 40 పరుగులతో రాణించారు. అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 […]
Read more

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం…కోహ్లీ సెంచరీ!

దుబాయ్:: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్నిఅందుకుంది. ఐసిసి టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ… మరోసారి ఈ మ్యాచ్‌లో విజృంభించాడు, ఈ బ్యాటింగ్ ఐకాన్ అద్భుత ఆటతీరుతో అజేయంగా 100 పరుగులు చేసి పాక్ జట్టపై సునాయస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గ్రూప్ Aలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్ స్థానాన్ని దాదాపుగా కైవసం చేసుకుంది. అయితే, వరుసగా రెండో ఓటమి తర్వాత […]
Read more

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్‌…60 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్!

కరాచీ: బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఆతిథ్య పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. కివీ బ్యాటర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలు చేశారు. యంగ్ 113 బంతుల్లో 107 పరుగులు చేయగా, లాథమ్ 104 బంతుల్లో 118 పరుగులతో అజేయంగా నిలిచి బ్లాక్ క్యాప్స్‌ను ఐదు వికెట్లకు 320 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో న్యూజిలాండ్ ఇబ్బందులు ఎదుర్కొన్నా… గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో […]
Read more

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.