Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వీసా సంక్షోభం…అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 70-80% తగ్గింది!

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థుల డాలర్‌ డ్రీమ్స్‌ కరిగిపోతున్నాయి. వీసా సంక్షోభంతో అమెరికా విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థుల రాకపోకలు బాగా తగ్గాయి. ఏకంగా భారతీయ విద్యార్థుల సంఖ్య 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుందని అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు అవుట్‌బౌండ్ ట్రాఫిక్ 70 శాతం తగ్గిందని నిర్ధారించారు. ఇక వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌లలో ఫ్రీజ్ , వీసా తిరస్కరణ రేట్లలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల ఏర్పడింది. “సాధారణంగా ఈ సమయానికి, […]
Read more

తెలంగాణలో భారీ వర్షాలు…అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మిగతా చోట్ల భారీ వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయ చర్యల సమయంలో GHMC, HMDA, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు, విద్యుత్‌, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ […]
Read more

ముస్లిం నాయకత్వ లోపాన్ని బయటపెట్టిన కొత్త వక్ఫ్ చట్టం!

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ముస్లింలకు సంబంధించి ప్రతీసారీ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. ట్రిపుల్ తలాక్ లేదా హలాలా, ముస్లిం పర్సనల్ లా లేదా వక్ఫ్‌, మసీదులు లేదా మదర్సాలు, హిజాబ్ లేదా మాంసం వినియోగం ఏదైనా కావచ్చు, దేశ పాలక వర్గం ముస్లింలను, ఇస్లాంను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ సమస్యలే కాదు, భవిష్యత్తులో ముస్లింలు ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారానికి అవసరమైన దూరదృష్టిని ముస్లిం నాయకత్వం […]
Read more

ఫడ్నవీస్‌తో ఉద్ధవ్ భేటీ…మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

ముంబై: మహారాష్ట్రలో ప్రత్యర్థులు మిత్రులుగా మారనున్నారా? పరిణామాలు చూస్తుంటే అవునని అనక తప్పదు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసన మండలిలో “మాతో చేరండి” అని ఉద్ధవ్ ఠాక్రేతో చెప్పిన మరుసటి రోజే…గురువారం ఇద్దరూ నేతలు 20 నిమిషాలకు పైగా క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించారు. గత రెండు రోజుల్లో వారి మధ్య ఇది మూడవ సమావేశం కావడం గమనార్హం. విధాన భవన్‌లోని విధాన పరిషత్ చైర్మన్ రామ్ షిండే ఛాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రికి మరాఠీ […]
Read more

హైదరాబాద్‌లో 6.25 కోట్ల జీఎస్‌టీ స్కామ్‌!

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ GST స్కామ్‌ బయటపడింది, బాలా కార్పొరేషన్ యజమాని నాసరి వినోద్ కుమార్ మోసపూరిత GST రిజిస్ట్రేషన్ చేసి, దానిద్వారా రూ.6.25 కోట్ల నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) పొందారని అధికారులు ఆరోపించారు. పంజాగుట్ట డివిజన్ పరిధిలోని ఖైరతాబాద్, సోమాజిగూడ సర్కిల్ 1 పరిథిలో ఉనికిలో లేని చిరునామాకు సంబంధించిన నకిలీ విద్యుత్ బిల్లులతో కంపెనీ GST రిజిస్ట్రేషన్‌ను పొందిందని అధికారులు చెబుతున్నారు. బొమ్మలు, వీడియో గేమ్‌లను వర్తకం చేయడానికి నమోదు చేసుకున్నప్పటికీ, […]
Read more

ట్రంప్ వలసల అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన నిరసనలు!

చికాగో: మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఎక్కిన డొనాల్డ్‌ ట్రంప్‌కు నిరసనల సెగ తగిలింది. దేశవ్యాప్తంగా 1,600 కంటే ఎక్కువ ప్రదేశాలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ట్రంప్‌ కొత్తగా ప్రవేశపెట్టిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణలు, పేద ప్రజలకు ఆరోగ్య బీమా కోత విధించడం వంటి వివాదాస్పద అంశాలున్నాయి. “గుడ్ ట్రబుల్ లివ్స్ ఆన్” జాతీయ కార్యాచరణ దినోత్సవం సందర్భంగా దివంగత కాంగ్రెస్ సభ్యుడు, పౌర హక్కుల నాయకుడు జాన్ లూయిస్‌కు నివాళి అర్పించారు. […]
Read more

సెమీకండక్టర్ ప్రాజెక్టును ఆమోదించండి…కొత్త రైల్వే లైన్‌ ఇవ్వండి!

హైదరాబాద్: తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ మంత్రికి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సీఎం మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అలాగే కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి పరిశోధనలు, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ టెక్నాలజీస్‌ (ఏఎస్‌ఐపీ) ప్రాజెక్టు, మైక్రో […]
Read more

గాజా మారణహోమంతో పశ్చిమ దేశాల ముసుగు తొలిగింది!

జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాలో భారీ స్థాయిలో మారణహోమం, పాలస్తీనియన్లను అంతమొందించే ప్రక్రియలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా గాజా ప్రజలను ఆకలితో అలమటింప జేస్తోందని వివిధ మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లోని పాఠశాలలు, మసీదులు & చర్చిలు, ఆసుపత్రులపై బాంబు దాడి చేసింది. గత 19 నెలలుగా, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై, వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్లపై, లెబనాన్, సిరియా, యెమెన్, ఇప్పుడు ఇరాన్‌పై దాడి చేసింది. […]
Read more

బీహార్‌ ఓటర్ల జాబితా వివాదం…దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటోన్న ముస్లిం ఆధిపత్య సీమాంచల్!

పాట్నా: కిషన్‌గంజ్, అరారియా, పూర్నియా, కతిహార్ జిల్లాలతో కూడిన బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. అయితే జూన్ 24న భారత ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)ను ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాంతం…రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థల దాడికి గురైంది. ఇంతకుముందు, ఎటువంటి ఆధారం లేకుండా ‘అక్రమ విదేశీ వలసదారులు’ ఉన్నట్లు ఆరోపిస్తూ ఈ ప్రాంతం పరువు తీశారు. ఈ జిల్లాల్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు […]
Read more

అస్సాం సీఎం జైలుకెళ్లడం ఖాయం…రాహుల్ గాంధీ!

గౌహతి: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. గౌహతి నుండి 40 కి.మీ దూరంలో ఉన్న చాయ్‌గావ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ…‘అస్సాం ముఖ్యమంత్రి తనను ‘రాజు’ అని అనుకుంటున్నారు. కానీ త్వరలోనే ఆయన జైలులో ఉంటారు’ అని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి సీఎం, ఆయన […]
Read more
1 98 99 100 101 102 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.