Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మోడీ విదేశాంగ విధాన మార్పు…పర్యవసానాలు!

న్యూఢిల్లీ: కాల్పుల విరమణ తర్వాత మే 12న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేసిన 22 నిమిషాల ప్రసంగం, ప్రజల తక్షణ ఆందోళనలను పరిష్కరించడం కంటే తన రాజకీయ పునాదికి భరోసా ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రజలు ప్రైవేట్ సంభాషణల్లో… సోషల్ మీడియా పోస్ట్‌లలో లేవనెత్తిన అనేక ప్రశ్నలకు మోడీ సమాధానం ఇవ్వలేదు. ప్రధానమంత్రి, ప్రభుత్వం లోపల, వెలుపల ఉన్న ఆయన పార్టీ నాయకులు ఆ ప్రశ్నలను స్వీకరించడంలో లేదా సమాధానం ఇవ్వడంలో ఇబ్బందులు ఉండొచ్చు […]
Read more

ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటన… గాజాలో రక్తపాతానికి పాల్పడ్డ ఇజ్రాయెల్!

జెరూసలేం : పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ దమనకాండ కొనసాగుతోంది. ఓవైపు ట్రంప్‌ గల్ఫ్‌ దేశాల పర్యటనలో ఉండగానే ఇజ్రాయెల్‌ గాజాలో రక్తపాతానికి ఒడిగట్టింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 114 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య అధికారులు BBCకి తలిపారు. గాజాలో ఇజ్రాయెల్ భూ దాడిని విస్తరించడానికి ముందు దాడులు తీవ్రతరం అయ్యాయి. దక్షిణ గాజాలోని హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ యోధులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఖాన్ యూనిస్‌లో, నిర్వాసిత కుటుంబాలకు ఆశ్రయం […]
Read more

భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దన్న ట్రంప్…తిరస్కరించిన టిమ్ కుక్!

న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్‌ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్ బాస్ టిమ్ కుక్ ట్రంప్‌ ఉద్బోధను తిరస్కరించారు. భారత్‌లో ఉత్పత్తిని విస్తరించడం ద్వారా యాపిల్‌కు గణనీయమైన ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌లో తయారీ రంగం అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అనుకూలంగా ఉందని, ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా యాపిల్ వంటి సంస్థలు పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవచ్చని సంబంధిత […]
Read more

హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ అరెస్టు…100 కోట్ల కుంభకోణం!

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల అక్రమ దిగుమతికి సంబంధించిన దాదాపు రూ.100 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత మోసంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఒక లగ్జరీ కార్ డీలర్‌ను గుజరాత్‌లో అరెస్టు చేశారు. ‘కార్ లాంజ్’ షోరూమ్ యజమాని బషరత్ ఖాన్ విదేశాల నుండి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లను విలువ తగ్గించి చూపడంలో (కొన్ని సందర్భాల్లో వాటి వాస్తవ విలువలో దాదాపు 50 శాతం) కీలక పాత్ర పోషించాడని అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ […]
Read more

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో అస్సాంలో 58 మంది అరెస్టు!

గహవటి : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అస్సాం ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. సోనిత్‌పూర్ జిల్లా నుండి మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 58కి చేరుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ముఖ్యమంత్రి ఇలా రాశారు, “58 మంది పాక్ సానుభూతిపరులు జైలులో ఉన్నారు. వారి దేశ […]
Read more

మణిపూర్‌లోని చందేల్‌లో అస్సాం రైఫిల్స్‌తో జరిగిన కాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులు మృతి!

ఇంఫాల్ : మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో నిన్న జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు తెలిపారు. ఆర్మీ తూర్పు కమాండ్ X పోస్ట్‌లో ఇలా పేర్కొంది, “ఇండో-మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న చందేల్ జిల్లాలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో సాయుధ క్యాడర్ల కదలికలపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ […]
Read more

మాచారంలో భూమిపై చెంచులకే యాజమాన్య హక్కులు!

హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా భూ యాజమాన్య పోరాటంలో చిక్కుకున్న మాచారం భూమి చివరికి చెంచులకే దక్కింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో నివసిస్తున్న 23 చెంచుల కుటుంబాలకు 30 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం పైలట్ ప్రాజెక్టును మే 18న మాచారం నుండి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద, […]
Read more

అమెరికా, ఖతర్ దేశాల మద్య 1.2 ట్రిలియన్ డాలర్ల ఒప్పందాలు!

దోహా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా సౌదీ పర్యటనను ముగించుకొని నిన్న ఖతర్‌ చేరుకున్నారు. ఖతర్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికాలోని బోయింగ్‌ సంస్థ నుంచి విమానాలు కొనుగోలు చేసేందుకు 200 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈమేరకు అమెరికా, ఖతార్‌ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మధ్య $1.2 ట్రిలియన్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని వైట్ హౌస్ ఒప్పందాల పేర్కొంది. ఈ ఒప్పందాలలో […]
Read more

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు పెరగనున్నాయ్‌!

హైదరాబాద్ : రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు భారీగా పెరగనున్నాయి. అనేక విద్యా సంస్థలు 100 శాతం పెంపును డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పెంపు భారం తప్పకపోవచ్చు. ఈమేరకు ఆయా ఇంజనీరింగ్‌ సంస్థల యాజమాన్యాలు ఫీజు పెంపు కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC)కి ప్రతిపాదనలు సమర్పించాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యే రాబోయే మూడేళ్ల బ్లాక్ పీరియడ్‌కు 50 శాతం నుండి 100 శాతం వరకు పెంపును ఆయా […]
Read more

లా టొమాటినా తర్వాత మే 23 నుండి హైదరాబాద్‌లో మ్యాంగో మేళా!

హైదరాబాద్ : వేసవి సీజన్ వస్తే చాలు అందరి దృష్టి మామిడి పండ్ల వైపే.. ఫలోకా రాజా మామిడిలో అనేక రకాలున్నాయి. రంగురంగుల మామిడి పండ్లు.. రకరకాల సైజులతో ఆహారప్రియులను ఆకరిస్తూ ఉంటాయి. తొలి లా టొమాటినా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన తర్వాత… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ మ్యాంగో మేళాకు రంగం సిద్ధమైంది. ఈ మేళాలో వందకు పైగా రకాలతో మామిడి పండ్లు కనువిందు చేయనున్నాయి. ఈ కార్యక్రమాన్ని జో చాహే మ్యాంగో ఫెస్టివల్‌ పేరిట […]
Read more
1 107 108 109 110 111 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.