Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రాచకొండ పోలీసుల ఘనత‌…రెండు నెలల్లో 1130 మొబైల్‌ ఫోన్‌ల రికవరీ!

హైదరాబాద్: రాచకొండ పోలీసులు మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులకు ఉపశమనం కలిగించారు. ఏకంగా మూడున్నర కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్‌లను రికవరీ చేశారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పోర్టల్ సహాయంతో రెండు నెలల వ్యవధిలో 1130 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్‌లను వాటి స్వంతదారులకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ల రికవరీ కోసం సీసీఎస్‌ ఎల్‌.బీనగర్‌, మల్కాజ్‌గిరి, భువనగిర్‌లలో ప్రత్యేక […]
Read more

పండరీపూర్ యాత్ర..షోలాపూర్ జిల్లాలో మాంసం విక్రయాలు బంద్!

ముంబై: భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో హిందూ పండుగల సందర్భంగా శాకాహారం తినడం క్రమంగా ఒక ఆనవాయితీగా మారింది. తాజాగా పండరీ‌పూర్ యాత్ర సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు మాంసం అమ్మకాలను నిషేధించింది…యాదృశ్చికమైన విషయం ఏంటంటే ఇదికూడా బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కావడం గమనార్హం. ఈ సందర్భంగా మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ పండరీ‌పూర్ పట్టణంతో సహా సోలాపూర్ జిల్లాలో 10 రోజుల పాటు – ఆషాడి ఏకాదశికి ఏడు రోజుల ముందు […]
Read more

చరిత్రాత్మక మైలురాయి…రైతు భరోసా కింద 9 రోజుల్లో 9వేల కోట్లు బదిలీ!

హైదరాబాద్‌: రైతు భరోసా పథకం తెలంగాణ వ్యాప్తంగా 7 మిలియన్ల రైతు కుటుంబాల ముఖాల్లో చిరునవ్వులు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే ₹9,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విజయవంతంగా జమ చేయడం ఒక చరిత్రాత్మక మైలురాయి. రాష్ట్ర చరిత్రలో ఇదో ఘన విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి […]
Read more

అమెరికా దాడులతో ఇరాన్ అణు కార్యక్రమం రెణ్నెళ్ల పాటు వాయిదా పడిందంతే.. ఓ రిపోర్ట్‌లో వెల్లడి!

వాషింగ్టన్: ఇరాన్ అణు కేంద్రాలపై వారాంతంలో అమెరికా జరిపిన దాడులు టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని కొన్ని నెలల పాటు వెనక్కి నెట్టాయని అమెరికా నిఘా సంస్థలు ప్రాథమిక అంచనా వేశాయని ఈ విషయంపై అవగాహన ఉన్న మూడు వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. ఈ ప్రాథమిక నివేదికను పెంటగాన్ ప్రధాన నిఘా విభాగం, 18 అమెరికా నిఘా సంస్థలలో ఒకటైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తయారు చేసిందని, వర్గీకృత విషయాలను చర్చించడానికి పేరు వెల్లడించకూడదని అభ్యర్థించిన రెండు వర్గాలు […]
Read more

యుద్ధం దెబ్బకు నిన్న సెన్సెక్స్‌ 511 పాయింట్లు పతనం…నేడు సానుకూలం!

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను కలవరపెట్టడంతో సోమవారం స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 511 పాయింట్లు పడిపోయింది. అయితే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు అంగీకరించడంతో నేడు ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఆరంభమయ్యాయి. నిన్నటి రోజు ట్రేడ్‌లో 900 పాయింట్లకు పైగా కోల్పోయిన తర్వాత, 30-షేర్ల ఇండెక్స్ తిరిగి పొంది 511.38 పాయింట్లు లేదా 0.62 […]
Read more

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు…రెండు చోట్ల ఆప్, కేరళలో కాంగ్రెస్!

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో రెండు స్థానాలకు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆప్‌ రెండు స్థానాల్లో గెలిచింది. ఎన్నికల కమిషన్ పంచుకున్న డేటా ప్రకారం, ఆప్ గుజరాత్ యూనిట్ మాజీ అధ్యక్షుడు ఇటాలియా, జునాగఢ్ జిల్లాలోని విసావదర్ స్థానంలో తన సమీప బీజేపీ అభ్యర్థి కిరీట్ […]
Read more

యుద్ధం ముగిసింది…ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్‌!

వాషింగ్టన్: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య 12రోజులుగా సాగుతున్న యుద్ధం ముగిసింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి కాల్పుల విరమణను ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ తన సోషల్‌మీడియాలో ప్రకటించారు. రెండు దేశాలకు అభినందనలు తెలిపారు. ఈ వారాంతంలో అమెరికాతో కలిసి ఇజ్రాయెల్, టెహ్రాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు దగ్గరగా ఉందని ఆరోపించిన తర్వాత, ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. అయితే యుద్ధం ముగిసిందంటూ ట్రంప్‌ ఇచ్చిన ప్రకటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. […]
Read more

అమెరికా దాడుల తర్వాత, హార్ముజ్ జలసంధిని మూసివేయాలని యోచిస్తోన్న ఇరాన్‌!

న్యూఢిల్లీ: ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత కీలకమైన చమురు షిప్పింగ్ మార్గం హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ యోచిస్తున్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. కాగా, హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన రవాణా మార్గాలలో ఒకటన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో ఐదవ వంతు రవాణా అవుతుంది. అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గమే ఈ హర్మూజ్ జలసంధి. […]
Read more

గంటల్లోనే చోరీకేసును చేధించిన హైదరాబాద్ పోలీసులు…46 లక్షలు రికవరీ!

హైదరాబాద్: దొంగతనం జరిగిన కొద్ది గంటలకే కేసును చేధించారు హైదరాబాద్‌ పోలీసులు. ఈమేరకు నార్త్‌జోన్‌ డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిర్యాదు చేసిన ఆరు గంటల్లోనే బేగంపేట పోలీసులు ఆ దొంగను పట్టుకుని అరెస్టు చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో నిందితుడిని పట్టుకున్నారు. అతనివద్దనుంచి పోలీసులు రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… జూన్ 20-21, 2025 రాత్రి తన గోడౌన్ నుండి గుర్తు తెలియని వ్యక్తి రూ. 46 లక్షలు దొంగిలించాడని పాటిగడ్డలో ఉన్న ఒక […]
Read more

చమురు ధరలు జంప్‌, మధ్యప్రాచ్య సంక్షోభం పెరగడంతో పడిపోయిన ఆసియా మార్కెట్లు!

న్యూఢిల్లీ: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో మధ్యప్రాచ్య సంక్షోభాన్ని తీవ్రమైంది. ఫలితంగా ఇంధన మార్కెట్లకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనల మధ్య నేడు ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం, రోజుకు దాదాపు 3.3 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి చేస్తుంది. ఆ మొత్తంలో దాదాపు సగం ఇరాన్‌ దేశమే ఎగుమతి చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని దేశీయ వినియోగం కోసం […]
Read more
1 108 109 110 111 112 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.