Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

విదేశీ సహాయాన్ని తగ్గించడం ద్వారా ఎలోన్ మస్క్ ‘పిల్లలను చంపుతున్నాడని’ఆరోపించిన బిల్ గేట్స్!

వాషింగ్టన్ : ట్రంప్ ప్రభుత్వం విదేశీ సహాయాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో పిల్లలను “చంపుతున్నాడు” అని ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ గత వారంలో కనీసం రెండుసార్లు తీవ్రంగా విమర్శించారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) వివాదాస్పద షట్‌డౌన్ ద్వారా అమెరికా విదేశీ సహాయాన్ని నిలిపివేయడంలో మస్క్ ఇటీవలి పాత్రను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ఖండించారు, ఈ చర్య ప్రపంచంలోని కొన్ని పేద ప్రాంతాలలో వినాశకరమైన పరిణామాలకు […]
Read more

‘తక్షణం ఉద్రిక్తతలను తగ్గించండి’…భారత్‌, పాక్‌లకు అమెరికా పిలుపు!

న్యూఢిల్లీ : భారతదేశం-పాకిస్తాన్ వరుసగా రెండవ రోజు డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈమరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి మహమ్మద్‌ షెహబాజ్‌ షరీఫ్‌తో విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. “తక్షణ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని” ఇరువర్గాలను కోరారు. అంతేకాదు రెండు […]
Read more

భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు… ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని సూచన!

న్యూఢిల్లీ : భారతదేశం-పాకిస్తాన్ వివాదం మరింత తీవ్రమవుతున్నందున…విమాన ప్రయాణీకులకు అత్యవసర సూచనలు జారీచేసింది. ఈమేరకు ప్రయాణికులు తమ తమ విమానాశ్రయాలకు షెడ్యూల్ సమయానికన్నా ముందుగానే చేరుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇతర విమానయాన సంస్థలు సూచించాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల దృష్ట్యా, “భారతదేశం అంతటా ప్రయాణికులు తమ తమ విమానాశ్రయాలకు షెడ్యూల్ చేసిన నిష్క్రమణకు కనీసం మూడు గంటల ముందు చేరుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పోస్ట్‌లో సూచించారు”. విమానం “బయలుదేరడానికి […]
Read more

భారత్‌, పాక్‌ యుద్ధం ఎఫెక్ట్‌… 8000 X ఖాతాలను బ్లాక్ చేసిన కేంద్రం!

న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు భంగం కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించిన ఎక్స్ (X) ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 8000కి పైగా ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X తెలిపింది. చట్టాలను ఉల్లంఘించిన అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖుల అకౌంట్లను బ్లాక్ చేయాలని లేకపోతే భారీ జరిమానా […]
Read more

మేము చాలా మంది పిల్లలను చంపాము-దీనిపై చర్చించలేం…టెల్ అవీవ్‌లో నిరసనకారుల మౌన ప్రదర్శన!

టెల్ అవీవ్ : డౌన్‌టౌన్‌లో గత వారం ఏప్రిల్ 26న, వందలాది మంది ప్రదర్శనకారులు మార్చి 18న ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించినప్పటి నుండి చంపేసిన గాజా పిల్లల చిత్రాలను పట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు. ఈ నిరసన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలతో సమానంగా జరిగింది. వేలాది మంది హోస్టేజెస్ స్క్వేర్, బిగిన్ బ్రిడ్జి వద్ద ఇజ్రాయెల్‌ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలకు వెళుతుండగా, వారందికి మౌన ప్రదర్శన కనిపించింది. కొంతమంది ఆగి దగ్గరగా వచ్చారు – అప్పుడే […]
Read more

మోడీ ప్రభుత్వ కుల గణన కేవలం రాజకీయ ఆయుధమా? నిజమైన సామాజిక సంస్కరణకు సాధనమా?

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం… సాధారణ జనాభా గణనతో పాటు కుల గణనను నిర్వహిస్తామని ఇటీవలే ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష పార్టీలు తరచుగా ప్రచారం చేస్తున్న కుల గణన నిర్వహణపై బిజెపి ఎప్పుడూ ఆసక్తి చూపకపోవడంతో ఈ ప్రకటన ప్రస్తుత తిరోగమన చర్యగా మారింది. రెండేళ్ల క్రితం 2023 లోక్‌సభ సమావేశంలో, రాహుల్‌ గాంధీ కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ […]
Read more

ఈ ఏప్రిల్‌లో ముస్లింలపై ద్వేషపూరిత నేరాలు పెరిగాయి…వెల్లడించిన డేటాబేస్!

న్యూఢిల్లీ : మన దేశంలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భారతదేశం అంతటా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ సంఘటనలలో దాదాపు 85% బిజెపి లేదా అనుబంధ హిందూ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించినవని నివేదికలు సూచిస్తున్నాయి. ఈమేరకు ద్వేషపూరిత నేరాల డేటాబేస్‌ను రూపొందించారు. భారతదేశంలోని సుమారు 200 మిలియన్ల ముస్లింలపై జరిగిన ద్వేషపూరిత నేరాలన్నింటినీ ఒక క్రమపద్ధతిలో నమోదు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. […]
Read more

ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌…హైదరాబాద్‌లోని రక్షణ సంస్థలకు భద్రత పెంపు!

హైదరాబాద్‌ : ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని అన్ని రక్షణ సంస్థల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసింది. భద్రతను మరింత పెంచింది. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అన్ని ముఖ్యమైన రక్షణ సంస్థలతో అనుసంధానించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర సున్నితమైన ప్రదేశాలలో భద్రతను మరింత బలోపేతం చేసే పనిని ఇప్పటికే ఉన్నత పోలీసు అధికారుల బృందానికి అప్పగించారు. రాష్ట్ర పోలీసులు DRDL, DRDO, BDL, DMRL, హైదరాబాద్ డిఫెన్స్ […]
Read more

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా!

హైదరాబాద్‌ : గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేత కార్యకలాపాలను చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. లేఅవుట్‌లోని రోడ్లు, పార్కులలో ఆక్రమణలతో సహా అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను అధికారులు గుర్తించి కూల్చివేశారు. అధికారిక లేఅవుట్‌లో భాగం కాని ప్లాట్‌లపై అనధికార నిర్మాణంపై ప్లాట్ యజమానులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. కూల్చివేతలో భాగంగా, వంటగది, రెస్ట్‌రూమ్‌లతో సహా […]
Read more

‘భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా’…అగ్రరాజ్యాధినేత ట్రంప్!

వాషింగ్టన్ : పాకిస్తాన్‌పై భారత దాడులు ఊహించినవేనని, అది చాలా త్వరగా ముగుస్తుందని తాను ఆశిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు ఈ దాడుల గురించి వివరించారని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది. “ఇది సిగ్గుచేటు” అని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో […]
Read more
1 110 111 112 113 114 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.