Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇరాన్ నుండి పెట్రోకెమికల్ దిగుమతులు…అదానీ గ్రూప్‌పై అమెరికా దర్యాప్తు?

న్యూఢిల్లీ: గత నెల యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నుంచి ఆయిల్, ఎల్పీజీ, పెట్రోకెమికల్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం నిషేధిం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌ నుండి అదానీ పోర్ట్స్ ద్వారా ఎల్పీజీ దిగుమతులు జరిగాయని, దీనిపై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు చేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇరాన్‌ నౌకలు ఏవీ కూడా ఎల్‌పీజీతో తమ రేవులకు రాలేదని […]
Read more

ఆపరేషన్ సిందూర్‌ను ముస్లింలు వ్యతిరేకిస్తున్నారంటూ అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: మొన్న కోల్‌కతాలో జరిగిన బిజెపి ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్లిం సమాజంపై, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించాయి. జాతీయ రాజకీయాల్లో మతపరమైన విద్వేష వ్యాఖ్యలు ఉపయోగించడంపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తాయి. నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన విజయ్ సంకల్ప్ కార్యకర్త సమ్మేళన్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ… 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ […]
Read more

ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి…మణిపూర్‌లో వెయ్యిమందిని రక్షించిన సైన్యం!

గౌహతి: రెండేళ్ల క్రితం జాతి ఘర్షణతో అట్టుడికిన మణిపూర్‌ గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిగురుటాకులా వణుకుతోంది. రాష్ట్రంలోని నదులు పొంగి ప్రవహించడం, కరకట్టలు తెగిపోవడం వల్ల 19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయని, 19,811 మంది ప్రజలు ప్రభావితమయ్యారని వారు తెలిపారు. మణిపూర్‌లో మైతీ-కుకీ సంఘర్షణను పరిష్కరించడానికి మోహరించిన ఆర్మీ, అస్సాం రైఫిల్స్ మైతీ ఆధిపత్యం కలిగిన ఇంఫాల్ తూర్పు, […]
Read more

భారత్‌లోని ఒకే నగరంలో రిచ్ & పూర్ ఇండియా…ఎందుకీ వైరుధ్యం!

ముంబయి: బీజేపీ పాలనలో భారతదేశంలో పెరుగుతున్న ద్వేషం, ముస్లిం వ్యతిరేక భావాల పరంగానే కాకుండా దాని ఆర్థిక దృశ్యంలో కూడా వేగంగా పరివర్తన చెందుతోంది. లగ్జరీ మార్కెట్ వృద్ధి చెందుతోంది. ఇతర దేశాల్లో కన్నా… మనదేశంలో అతి ధనవంతుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. 2028 నాటికి, భారతదేశంలో $30 మిలియన్లు (సుమారు ₹250 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 50% పెరుగుతుందని మెకిన్సే & కంపెనీ నివేదిక అంచనా […]
Read more

గాజాలో 240 ఇళ్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం!

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం తన దమనకాండను కొనసాగిస్తూనే ఉంది. ఈ వారం రోజుల్లోనే గాజా స్ట్రిప్‌లో 240కి పైగా ఇళ్లను కూల్చివేసింది. అక్కడి ప్రజలను అక్కడినుంచి తరిమేసేందుకు, పాలస్తీనియన్‌ సమాజాలను నాశనం చేయడానికి ఒక క్రమబద్ధమైన ప్రచారాన్ని ముమ్మరం చేసిందని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం నివేదించింది. నివాస భవనాలను లక్ష్యంగా చేసుకోవడం, “నగరాలను ఖాళీ చేయడం, జీవనోపాధిని నాశనం చేయడం, విస్తృత భయాన్ని, సామాజిక వెలివేతను సృష్టించడం లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నాయని గాజా […]
Read more

ఇకనుంచి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధ నేరాలపై నిరసన ప్రదర్శన చేయొచ్చు!

టెల్అవివ్ : గత వారం ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ గోలన్ పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ… “ఒక వివేకవంతమైన దేశం పౌరులపై యుద్ధం చేయదు, ఒక అభిరుచిగా శిశువులను చంపదు. అక్కడి జనాభాను బహిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకోదు” అని ప్రకటించి అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కాడు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని సూచించడం చాలా తీవ్రమైన వాదన కాదు. కాల్పుల విరమణ విఫలమైన తర్వాత మొదటి రెండు నెలల్లో […]
Read more

తెలంగాణలో ఈ ఏడాది తగ్గిన సైబర్ నేరాలు!

హైదరాబాద్: ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో తెలంగాణలో సైబర్ నేరాల ఫిర్యాదులు 11 శాతం తగ్గుదల నమోదయ్యాయి. దీనికి అవగాహన, డేటా ఆధారిత అమలు, సత్వర చర్యలే కారణమని పోలీసులు తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రకారం, 2024లో ఇదే కాలంతో పోలిస్తే, 2025 మొదటి నాలుగు నెలల్లో సైబర్ నేరాల ఫిర్యాదులు, ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గాయి. ప్రజా అవగాహన కార్యక్రమాలు, చురుకైన దర్యాప్తులు, డేటా విశ్లేషణలు, ఇంటర్-ఏజెన్సీ సహకారంతో నడిచే […]
Read more

హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌లో సాంకేతిక ప్రశ్నలతో విద్యార్థిని పరీక్షించిన వీసా అధికారి!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌లో వీసా అధికారి ఒకరు F1 ఇంటర్వ్యూ సందర్భంగా ఒక విద్యార్థిని సాంకేతిక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఇంటర్వ్యూ రెడ్డిట్ వెబ్‌సైట్‌లో ఇమ్మిగ్రేషన్, వీసా కమ్యూనిటీలపై చర్చకు దారితీసింది. రెడ్డిట్‌లో వివరాలుమొన్నటికి మొన్న మే 30న జరిగిన వీసా ఇంటర్వ్యూ వివరాలను పంచుకుంటూ, ఆ విద్యార్థి ఇంటర్వ్యూను తన 30 ఏళ్లలోపు శ్వేతజాతి పురుష అధికారి నిర్వహించారని చెప్పారు. కాగా, అమెరికా కాన్సులేట్‌లో సాగిన ఈ ఇంటర్వ్యూలో మొదట విద్యా […]
Read more

బంగ్లాదేశ్ కరెన్సీనోట్లపై షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటో తొలగింపు!

ఢాకా: ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి, దేశ వ్యవస్థాపక అధ్యక్షుడు, బంగ్లా జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రాన్ని ఆ దేశ కరెన్సీ నోట్లపై నుంచి తొలగించనున్నట్లు వార్తా సంస్థ ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది. కాగా, ఆయన కుమార్తె షేక్ హసీనా గత సంవత్సరం ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత దేశం నుండి అనధికారికంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. […]
Read more

భద్రాద్రి కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు!

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 17 మంది మావోయిస్టులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)ముందు లొంగిపోయారు. వీరిలో 11 మంది పురుషులు, ఆరుగురు మహిళలు. అయితే వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు (ACM)గా పనిచేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం పోలీసు సూపరింటెండెంట్ (SP) రోహిత్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. “తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారు” అని ఎస్పీ తెలిపారు. తక్షణ సహాయంలో భాగంగా పోలీసులు […]
Read more
1 116 117 118 119 120 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.