Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తాగునీటి వాడకంపై ఆంక్షలు విధించిన బెంగళూరు జలమండలి!

బెంగళూరు: ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడం వంటి కారణాల వల్ల అనవసర కార్యకలాపాలకు తాగునీటిని వినియోగించడంపై బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల చట్టం 1964లోని సెక్షన్లు 33 మరియు 34 ప్రకారం, వాహనాలను శుభ్రం చేయడానికి, తోటపని […]
Read more

భారత పర్యటనకు వచ్చిన ఖతర్ అమీర్… సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని సోమవారం భారతదేశ పర్యటనకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సభ్యులకు ఆయన క్షమాభిక్ష ప్రసాదించిన ఒక సంవత్సరం తర్వాత ఖతర్‌ అధ్యక్షుడి పర్యటన జరగటం గమనార్హం. కాగా, ఖతర్‌ అధ్యక్షుడి భారత పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. “నా సోదరుడు, ఖతార్ అమీర్ హెచ్.హెచ్. షేక్ […]
Read more

కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్… రాహుల్ గాంధీ అభ్యంతరం!

న్యూఢిల్లీ: భారత కొత్త ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. కాగా , ఈ నియామకంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగుస్తుండటంతో తదుపరి సీఈసీ ఎన్నికపై నిన్న ప్రధాని నివాసంలో ప్యానెల్ కమిటీ సమావేశం అయింది. ఈ ప్యానెల్ లో ప్రధాని మోడీతో పాటు, లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభ్యులుగా ఉన్నారు. ఎంపిక చేసిన సభ్యుల […]
Read more

హాజీ మలాంగ్ దర్గా వద్ద జై శ్రీ రామ్ నినాదాలు… నెట్‌లో వైరల్‌ అయిన వీడియో! 

ముంబయి: రైట్‌వింగ్‌ హిందూ సంస్థ సభ్యులు మహారాష్ట్రలోని హాజీ మలాంగ్ దర్గాలో కలకలం రేపారు. వార్షిక ఉర్సు పండుగ సందర్భంగా వీరంతా దర్గాలోకి దూసుకెళ్లి కాషాయ జెండాలు ఊపుతూ ‘జై శ్రీరామ్’, ‘ఏక్ హి నారా, ఏక్ హి నామ్, జై శ్రీ రామ్’ వంటి నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కాగా, హిందూ సంస్థ సభ్యలు దర్గాలో హంగామా చేస్తున్నప్పటికీ అక్కడే ఉన్న పోలీసు అధికారి మాత్రం జోక్యం […]
Read more

ఢిల్లీలో స్పల్ప భూకంపం… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రధాని!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన బలమైన ప్రకంపనలు ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లోని అనేక ఎత్తైన భవనాలలోని ప్రజలు బయటకు పరుగెత్తారు. అయితే ఎటువంటి నష్టం లేదా గాయాలు సంభవించినట్లు తక్షణ నివేదికలు లేవు. కాగా, భూకంపం సంభవించిన ప్రదేశం ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని […]
Read more

చెదిరిన డాలర్ కలలు…అమృత్‌సర్‌ చేరుకున్న 112 మంది భారతీయ అక్రమ వలసదారులు!

చండీగఢ్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పి పంపేందుకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న మరో 112 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం ఆదివారం అర్థరాత్రి అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది, అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తిరిగి పంపించిన భారతీయుల మూడవ బ్యాచ్ ఇది. సి-17 విమానం రాత్రి 10:03 గంటలకు ల్యాండ్ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. […]
Read more

ఆధార్ కార్డు లేదని మహిళకు వైద్యం చేయ‌ని ఉస్మానియా డాక్టర్లు!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఒక మహిళ ఆధార్ కార్డు చూపించకపోవడంతో ఆమెకు వైద్య చికిత్స నిరాకరించిన హృదయవిదారక ఘటన కలకలం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని మారేడ్‌పల్లికి చెందిన ప్రమీల అనే మహిళ తన మైనర్ కుమార్తెతో కలిసి వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లింది. అయితే, ఆమె వద్ద ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి సిబ్బంది ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. కాగా, ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన […]
Read more

రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్‌ ఫీజు నియంత్రణకు చట్టం!

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టబద్ధమైన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రతిపాదించింది. ముసాయిదా బిల్లుతో పాటు ప్రభుత్వానికి ఈ సిఫార్సు,సమర్పించింది. విద్యారంగ సమస్యలపై 2024 జులైలో ప్రభుత్వం మంత్రులు దుద్దిళ్ల శ్రీధరబాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఎలాంటి కీలక నిర్ణయమైనా అందులో చర్చించిన తర్వాతే తీసుకుంటారు. ఫీజుల నియంత్రణపైనా కమిటీ చర్చిస్తుంది” అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు […]
Read more

రంగరాజన్ పై దాడి దేనికి సంకేతం?

నేటి సమాజం విద్యా విజ్ఞానాల పరంగా ఎంత ప్రగతి సాధించినా, నైతిక, సామాజిక, ఆధ్యాత్మికతల పరంగా తిరోగమనంలోనే పయనిస్తోంది. నేడు సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం, సద్భావన, మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. అశాంతి, అలజడులు, అనుమానం, అభద్రతాభావం, అమానవీయం తాండవ మాడుతున్నాయి. కులం పేరుతో, మతం పేరుతో ఉన్మాదం పెరుగుతోంది. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి వంతొచ్చింది. ఆయనపై దాడి దేనికి సంకేతం? రంగరాజన్ బ్రాహ్మణ పూజారి అయినప్పటికీ […]
Read more

కొత్తగూడెంలో పోలీసులకు లొంగిపోయిన 19 మంది నక్సల్స్!

హైదరాబాద్: నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి చెందిన 19 మంది సభ్యులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ముందు లొంగిపోయారు. భద్రతా దళాలకు లొంగిపోయిన వారిలో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో పనిచేస్తున్న మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల ప్రకారం, లొంగిపోయిన సభ్యులలో ఒకరు డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) హోదాను కలిగి ఉన్నారు. వారిపై రూ. 8 లక్షల రివార్డు ఉంది, మరో […]
Read more
1 155 156 157 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.