Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మహారాష్ట్ర స్థానిక ఫలితాల తర్వాత ఐక్యతా రాగం…రాహుల్ గాంధీకి పిలుపు!

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం కేవలం 24 గంటల్లోనే గణనీయంగా మారిపోయింది. ఆదివారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని అధికార కూటమిలో ఉత్సాహాన్ని నింపగా, ప్రతిపక్ష శిబిరంలో ఆందోళన గంటలు మోగించాయి. తాజా పరిణామాలు బీజేపీ బలమైన ప్రదర్శన కారణంగా ప్రతిపక్షాలు తమ కూటమిలోని అంతర్గత విభేదాలను పునఃపరిశీలించుకోవలసి వచ్చిందని సూచిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు గెలుచుకున్న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన సీనియర్ […]
Read more

ఎన్‌ఐఏ చరిత్రలో తొలిసారిగా ‘నేరాంగీకారం’ అనే పదం పాపులర్ అయింది!

ఎన్‌ఐఏ దర్యాప్తు తీరుపై ‘ద వైర్‌’ సమగ్ర కథనం బెంగళూరు/హైదరాబాద్: ఒబైద్-ఉర్-రెహమాన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆరు నెలలకు పైగా గడిపిన తర్వాత, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)తో సహా పలు ఏజెన్సీలు జైలులో ఉన్న అతడిని ఆకస్మికంగా సందర్శించడం ప్రారంభించాయి. 2012 ఆగస్టులో అరెస్ట్ అయినప్పుడు కేవలం 21 ఏళ్ల వయస్సున్న, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన రెహమాన్, లష్కర్-ఎ-తయ్యబా (ఎల్‌ఈటీ) అనే ఉగ్రవాద సంస్థలో భాగస్వామ్యం ఉన్నాడనే ఆరోపణలపై, బెంగళూరులో మితవాద […]
Read more

భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రతిపాదిస్తోంది…రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: అందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రతిపాదిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ పార్టీని అధికారం నుంచి తొలగించడంలో విజయం సాధించే ప్రతిపక్ష వ్యవస్థను సృష్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత వారం బెర్లిన్‌లోని హెర్టీ స్కూల్‌లో రాహుల్‌ మాట్లాడుతూ… బీజేపీ దేశంలోని సంస్థాగత వ్యవస్థపై దాడి చేసి, దానిని తన రాజకీయ అధికారాన్ని పెంచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. దీనిపైనే ప్రతిపక్షం పోరాడుతోందని అన్నారు. […]
Read more

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ…హైదరాబాద్ ఎన్ఆర్ఐలలో గందరగోళం!

హైదరాబాద్: తెలంగాణలో మూడవ దశలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు ముందు, ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనని ప్రవాస భారతీయులు (NRI’s) గందరగోళానికి గురవుతున్నారు. దేశంలోని తమ బంధువులు ఓటరు నమోదు ఫారమ్‌ను పూరించవచ్చా లేదా అనే దానిపై వారు అయోమయంలో ఉన్నారు. హైదరాబాద్ ఎన్ఆర్ఐల ఆగమాగంఈమేరకు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎన్ఆర్ఐ మాట్లాడుతూ…హైదరాబాద్‌లో ఓటర్లుగా నమోదు చేసుకుని, ఆ తర్వాత మెరుగైన అవకాశాల కోసం లేదా […]
Read more

‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’లో తొలిగించిన ట్రంప్ ఫోటోను పునరుద్ధరించిన అమెరికా న్యాయశాఖ!

వాషింగ్టన్‌: ప్రస్తుతం అమెరికాను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాయమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోను తిరిగి పునరుద్ధరించారు. ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఎప్‌‌స్టీన్ డెస్క్ మీద ఉన్న ఒక ఫోటోలో ట్రంప్ ఒక మహిళా బృందంతో కలిసి ఉండగా, మరో ఫోటోలో తన భార్య మెలానియా, ఎప్‌స్టీన్, […]
Read more

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కొత్త స్థావరాలకు ఇజ్రాయెల్ ఆమోదం తెలపడాన్ని ఖండించిన యూకే!

జెరూసలేం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కొత్తగా 19 స్థావరాలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని బ్రిటన్‌ ఖండించింది. ఈ మేరకు ఆయన X లో విమర్శించారు. ఇవి అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం” అని బ్రిటిష్ మధ్యప్రాచ్య వ్యవహారాల మంత్రి హమీష్ ఫాల్కనర్ Xలో రాశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 19 కొత్త స్థావరాలకు ఇజ్రాయెల్ క్యాబినెట్ ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు, గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో మొత్తం కొత్త […]
Read more

“హిందూ మతమే సుప్రీం”, ముస్లింలు సూర్య నమస్కారం చేయాలి…ఆర్‌ఎస్‌ఎస్‌ నేత!

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ నాయకుడు దత్తాత్రేయ హోసబాలే ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ… హిందూమతం “సర్వోన్నతమైనది” అని అన్నారు. భారతదేశంలోని ముస్లింలు… నదులు, చెట్లు, సూర్యుడిని పూజించడం వంటి ఆచారాలను పాటించాలని సూచించారు. వీటిని పర్యావరణ పరిరక్షణ, శారీరక శ్రేయస్సు కోసం తీసుకునే చర్యలుగా ఆయన అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరైన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]
Read more

అమెరికా సుంకాలతో తిరుపూర్ వస్త్ర పరిశ్రమకు భారీ నష్టాలు!

తిరుపూర్: భారతీయ దిగుమతులపై అమెరికా 50% సుంకాల కారణంగా తిరుపూర్ వస్త్ర పరిశ్రమ కుదేలవుతోంది. అదేసమయంలో అమెరికాలోని కొనుగోలుదారుల నుండి కొత్త ఆర్డర్లు నిలిచిపోవడంతో అక్టోబర్ నుండి ఇప్పటిదాకా రూ. 3,600 కోట్లు నష్టపోయింది. ఈ ఏడాది ఆగస్టులో సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఎగుమతిదారులు కొనుగోలుదారులకు 20-25% భారీ తగ్గింపులు ఇచ్చి, పూర్తి చేసిన వస్తువులను అమెరికాకు రవాణా చేయడం వల్ల జరిగిన నష్టాలకు ఇది అదనం. అమెరికా నుండి వ్యాపారం కోల్పోవడంతో పాటు, ఎగుమతిదారులు […]
Read more

తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌…ఆరోపించిన కేసీఆర్!

హైదరాబాద్: చాలా కాలం తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగంగా కనిపించారు. తెలంగాణకు ‘ద్రోహం’ చేశారంటూ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలను విమర్శించారు. ఇప్పటివరకు ఓ లెక్క.. రేపటి నుంచి మరో లెక్క. నేనే వస్తున్నా.. తోలు తీస్తా. ప్రజలతో కలిసి కాంగ్రెస్‌ భరతం పడతా అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం మాజీ సీఎం మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, కాంగ్రెస్ […]
Read more

చెత్త డంప్‌లున్న ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దనున్న జీహెచ్‌ఎంసీ!

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదలతో పాటు.. నగరంలో చెత్త సమస్య కూడా పెరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోవడం, చెత్తకుప్పలు నిండిపోవడం వంటివి మామూలయ్యాయి. ఈ పరిస్థితుల్లో నగరం అంతటా చెత్త డంప్‌లను (GVPs) అందంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న చర్యలు చేపట్టింది. ఈమేరకు నగరవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ చెత్త డంప్‌లను గుర్తించారు. ఈ ప్రదేశాలలో పరిశుభ్రతను కాపాడుకునే బాధ్యతను పారిశుధ్య సిబ్బందికి అప్పగించారు. ఇందులో భాగంగా… ఎంపిక […]
Read more
1 35 36 37 38 39 160

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.