Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ద్వేషపూరిత ప్రసంగం!

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి వివాదాస్పద ప్రసంగం చేశారు. అక్రమ వలసలను ముప్పుగా అభివర్ణించారు. జనాభా మార్పును లక్ష్యంగా చేసుకుని “సముచిత ప్రణాళికతో కూడిన కుట్ర” గురించి హెచ్చరించాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేశారు. అధికారులు “అక్రమ వలసదారుల”పై చర్యలు తీసుకున్న తర్వాత మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనేక మంది బంగ్లాదేశ్ పౌరులు…కార్మికులుగా మన దేశంలో ఉండటానికి నకిలీ పత్రాలను సమర్పించారని ప్రధాని […]
Read more

‘లక్ష కోట్ల జుమ్లాబాజీ’…ప్రధానమంత్రి ఉద్యోగ పథకంపై రాహుల్ గాంధీ విమర్శలు!

న్యూఢిల్లీ: ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ప్రకటించిన లక్ష కోట్ల ప్రధాన మంత్రి వికాస్‌శీల భారత్ రోజ్‌గార్ యోజన ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆయన “అదే పాత జుమ్లాబాజీ, అదే పాత గణాంకాలు” అని, “ఈ ప్రభుత్వం నుండి యువతకు ఉద్యోగాలు రావు, కానీ వారినోటినుంచి అబద్ధాలు మాత్రం వస్తాయని అన్నారు. “లక్ష కోట్ల జుమ్లా – సీజన్ 2! 11 సంవత్సరాల తరువాత, మోడీజీ పాత మాటలే, పాత గణాంకాలే. […]
Read more

ఈరోజు మనం స్వాతంత్య్రం పొందినా… లౌకిక సంస్కృతిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాం!

ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత వేడుకగా జరుపుకునే క్షణం…78 సంవత్సరాల క్రితం వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవం. అయితే భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగిన భారతదేశం నేడు, మత ప్రాతిపదికన విభజితమైంది. దీంతో మన సాంస్కృతిక సమాజంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విచారకర విషయం ఏంటంటే… నేడు చాలా మంది భారతీయులు లౌకికవాదం ఒక చెడ్డ పదం అని భావిస్తున్నారు. మన దేశం హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆలస్యం కాకముందే మనం […]
Read more

గ్లోబల్‌ నగరాలతో పోటీపడుతున్నామన్న సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: నేడు తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి గోల్కొండలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో మనం ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేశామని ముఖ్యమంత్రి అన్నారు. ఆ రోజు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఏకం చేసి లక్ష్యం వైపు పయనించేలా చేసింది. కేవలం ప్రసంగాలు చేయడంతో మాత్రమే సరిపోలేదు. ఆ దిశగా ఆయన చర్యలు తీసుకుని […]
Read more

స్థానిక అధికారుల అసమర్థత వల్లే వీధి కుక్కల సమస్య…సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వీధి కుక్కల “సమస్య”కు స్థానిక అధికారుల అసమర్థతే కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. వారు కుక్కల స్టెరిలైజేషన్, రోగనిరోధకత నియమాలను అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపింది. ప్రభుత్వ అధికారులు సరైన రీతిలో పనిచేయకపోవడం వల్లే సమస్య తీవ్రం అవుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని వీధి కుక్కల అంశంపై ప్రభుత్వం, జంతు ప్రేమికుల మధ్య తాజాగా సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి. ఇప్పటికే ఇద్దరు సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం విచారణ […]
Read more

గాజా పిల్లలో తీవ్రమవుతున్న పోషాకాహార లోపం…అస్థిపంజరాలుగా మారుతున్న చిన్నారులు!

ఖాన్ యూనిస్: గాజాలో పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు, ఇది వారి ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పుగా మారింది. ఆకలిని తట్టుకోలేక కొందరు ప్రాణాలు కూడా విడుస్తున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని మొండిపట్టు కారణంగా సహాయం అందడంలో జాప్యం జరుగుతోంది. దీంతో పిల్లల ప్రాణాలకు ముప్పు తప్పడంలేదు. తాజాగా గాజాలోని నాజర్ ఆసుపత్రిలో టేబుల్ మీద 2 1/2 ఏళ్ల రో’యా మాషి మృతదేహం పడి ఉంది, ఆమె చేతులు, పక్కటెముకల అస్థిపంజరం, ఆమె కళ్ళు ఆమె పుర్రెలో […]
Read more

ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ… పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. దానికి సమాధానంగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టాం. భారత దళాల శౌర్యం, పెద్ద ఎత్తున విధ్వంసం చూసిన పాకిస్తాన్ నిద్ర చెదిరిపోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ […]
Read more

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లిముల పాత్ర!

చరిత్ర మరిచిన యోధులు వీరు భార‌త దేశ చ‌రిత్ర‌లో మ‌హోజ్వ‌ల ఘ‌ట్ట‌మైన స్వాతంత్య్రోద్య‌మం భార‌తీయుల పోరాట ప‌టిమ‌కు, త్యాగ నిర‌తికి ఒక నిలువుట‌ద్దం. ఇలాంటి పోరాటంలో దేశంలోని అతి పెద్ద అల్ప సంఖ్యాక వ‌ర్గమైన ముస్లింలు త‌మ‌దైన బాధ్య‌తాయుత పాత్ర‌ను పోషించారు. అపూర్వ త్యాగాల‌తో పునీతుల‌య్యారు. అయినా వారి త్యాగ‌మ‌య చ‌రిత్ర ప‌లు కార‌ణాల వ‌ల్ల మ‌రుగున ప‌డిపోయింది. కానీ చ‌రిత్ర‌ను నిశితంగా ప‌రిశీలిస్తే భార‌త స్వాతంత్య్ర సాధ‌న‌కు ముస్లింలు చేసిన కృషి ఎంత అమూల్య‌మైన‌దో తెలుస్తుంది. […]
Read more

గాజాలో 25 మంది సహాయక సిబ్బందిని చంపిన ఇజ్రాయెల్!

టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్‌ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ దేశం జరిపిన కాల్పుల్లో 25 మంది సహాయ సిబ్బంది మరణించారని ఆరోగ్య అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతదేహాలను అందుకున్న నాజర్, అవ్దా ఆసుపత్రుల సాక్షులు, సిబ్బంది, సహాయం పంపిణీ కేంద్రాలకు వెళ్లే సమయంలో లేదా గాజాలోకి ప్రవేశించే కాన్వాయ్‌ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కాల్చి చంపారని చెప్పారు. వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు ఇజ్రాయెల్ వెంటనే స్పందించలేదు. మరోవంక ప్రధాన మంత్రి […]
Read more

కీలకమైన దౌత్య పర్యటనలకు సిద్ధమైన భారత్…ఢిల్లీలో వాంగ్, మాస్కోలో జైశంకర్!

న్యూఢిల్లీ: వచ్చే వారం భారత్ రెండు ప్రధాన దౌత్య పర్యటనలకు సిద్ధమైంది. ఓ వైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యికి మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు రష్యా ముడి చమురు సేకరణపై ట్రంప్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ సంబంధాలలో ఉద్రిక్తత మధ్య విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కోకు వెళుతున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటనకు కొన్ని రోజుల ముందు, NSA అజిత్ దోవల్‌తో […]
Read more
1 70 71 72 73 74 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.