Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అదానీకి ఈమెయిల్ ద్వారా సమన్లు పంపాలని ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన యూఎస్‌ సెక్యూరిటీస్‌ కమిషన్‌!

న్యూఢిల్లీ: విదేశీ పౌరులకు సమన్లు జారీ చేసే అధికారాన్ని భారతదేశం సవాలు చేసిన తర్వాత… దౌత్య మార్గాలను దాటవేసి… గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు US న్యాయవాది… ఇమెయిల్ ద్వారా సమన్లను అనుమతించాలని US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ఈ సమన్లను భారతదేశం ద్వారా పంపడానికి SEC ప్రయత్నించింది, కానీ భారత ప్రభుత్వం 14 నెలలుగా సహకరించకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. హాగ్ కన్వెన్షన్ ద్వారా సమన్లు పంపేందుకు భారత్ సహకరించడం […]
Read more

కాషాయ జెండా ఊపిన కర్ణాటక అధికారిపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్!

ఉడుపి: పర్యాయ ఊరేగింపు సందర్భంగా ఉడుపి డిప్యూటీ కమిషనర్ టి కె స్వరూప కాషాయ జెండా పట్టుకున్నారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ… తాను ఆ కార్యక్రమంలో తన అధికారిక హోదాలో పాల్గొన్నానని, తన వైపు నుండి ఎలాంటి రాజకీయ ప్రేరేపిత భాగస్వామ్యం లేదని అన్నారు. జనవరి 18న పర్యాయ ఊరేగింపును ప్రారంభించేటప్పుడు కాషాయ జెండా పట్టుకున్నందుకు స్వరూపపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ […]
Read more

లారీని ఢీకొట్టిన బస్సు…ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు!

హైదరాబాద్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట సమీపంలో ప్రైవేట్ బస్సు, కంటైనర్ లారీ ఢీకొనడంలో ముగ్గురు మృతి చెందగా, పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో టైర్ పేలి ఈ విషాదం సంభవించిందని నివేదికలు సూచిస్తున్నాయి. డ్రైవర్ […]
Read more

నెల రోజుల పరీక్షలా? వద్దు బాబోయ్!

టెన్త్ పరీక్షల షెడ్యూల్‌పై ఎస్.ఐ.ఓ ఆందోళన పదో తరగతి.. విద్యార్థి జీవితంలోనే కీలకమైన మలుపు. ఈ పరీక్షలంటేనే భయపడే విద్యార్థులకు, ఇప్పుడు వారిని మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది మార్చి 2026 పరీక్షల షెడ్యూల్. దాదాపు నెల రోజుల పాటు సాగేలా ఉన్న ఈ సుదీర్ఘ కాలపరిమితి విద్యార్థుల మెదడుకు పరీక్ష పెడుతోందని ‘స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్’ (SIO) గళమెత్తింది. చదువు కంటే విసుగే ఎక్కువ!సాధారణంగా పరీక్షల మధ్య ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఉంటే బాగుంటుంది. […]
Read more

తుఫానులతో గాజాలో దెబ్బతిన్న నిరాశ్రయుల టెంట్లు…పరిష్కారం చూపాలన్న యూఎన్‌!

జెరూసలెం: గాజాలో ఇటీవలి తుఫానులు వేలాదిగా నిరాశ్రయుల టెంట్లను దెబ్బతీశాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవంక ఖాన్ యూనిస్‌లోని కొన్ని ప్రాంతాలలో, గాజాలో మానవతా కార్యకలాపాలకు ఇజ్రాయెల్‌ రోజువారీ అడ్డంకులు ఉన్నప్పటికీ కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈమేరకు మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (OCHA)ని ఉటంకిస్తూ… UN ప్రతినిధి ఫర్హాన్ హక్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ…రోజువారీ అంతరాయాలు ఉన్నప్పటికీ అవసరమైన ప్రజలకు యూఎన్‌, దాని భాగస్వాములు సహాయం చేస్తూనే ఉన్నారని” అన్నారు. “గత వారం […]
Read more

కేంద్ర బడ్జెట్… జమాతే ఇస్లామీ హింద్ సిఫార్సులు!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు, అది ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తెలిపే ఆర్థిక ప్రణాళిక. ఇది దేశ ఆర్థిక వృద్ధి, సంక్షేమం, వనరుల కేటాయింపు, ఆదాయ పన్నుల వంటి కీలక విధానాలను ఈ బడ్జెట్‌ నిర్దేశిస్తుంది. కాగా, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జమాతే-ఇ-ఇస్లామీ హింద్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. దేశంలో ఉపాధిని పెంచాలని, సంపద పంపిణీని మెరుగుపరచి, డిమాండ్-దిశగా […]
Read more

తమిళనాడు అసెంబ్లీలో ఘర్షణ…గవర్నర్ ఆర్.ఎన్. రవి వాకౌట్!

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి, డీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. శాసనసభ ప్రారంభ సమావేశంలో సిద్ధం చేసిన ప్రసంగానికి భిన్నంగా…గవర్నర్ ప్రసంగించాలని తీసుకున్న నిర్ణయం ఈ రగడకు కారణమైంది. ఉదయం అసెంబ్లీ సెషన్‌‌ ప్రారంభం కాగానే రాజకీయ రగడ రాచుకుంది. శాసన సభను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ప్లే చేసి, అందరూ ఆలపించాలని […]
Read more

మెట్రో సమన్వయ కమిటీ సభ్యుల జాబితాను ఆమోదించండి…కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో సమన్వయ కమిటీకి నియమించిన అధికారుల జాబితాకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరారు. ప్రాజెక్టులో జాప్యంపై తన ఆందోళనలను వ్యక్తం చేస్తూ… కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జనవరి 16న తనకు రాసిన లేఖకు ఆయన ఈ విధంగా స్పందించారు. మొదటి దశను వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, రెండో దశ […]
Read more

విద్వేషానికి మూల్యం…పాఠశాల భవనం కూల్చివేత!

భోపాల్: ఏ దేశానికైనా నిజమైన బలం దాని విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఉంది. గ్రామ పంచాయతీ నుండి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉన్నప్పటికీ, ద్వేషంతో మాత్రమే పాఠశాల భవనాన్ని కూల్చివేయడం దేశ పురోగతికి పెద్ద ఎదురుదెబ్బ. తమ పౌరులను అవమానించడమే అవుతుంది. నేతలు తమ ప్రజల శ్రేయస్సు కంటే విభజన, ద్వేషపూరిత అజెండాలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత దురదృష్టకరమని ఓ సామాజిక కార్యకర్త వాపోయారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా, భైన్స్‌దేహి తహసీల్‌లో ఉన్న ధాబా గ్రామంలో ఇటీవల […]
Read more

స్వామిపై పోలీసు జులుం…’న కామ్‌కే’, ‘న రామ్‌కే’అంటూ బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు!

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు సంగం ఘాట్‌కు వెళ్లే మార్గ మధ్యలో స్వామికి జరిగిన “అవమానం”పై కాంగ్రెస్.. బీజేపీని తీవ్రంగా విమర్శించింది. ఈ “అవమానకరమైన సంఘటన”పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ‘న కామ్‌కే’,’న రామ్‌కే’ అంటూ… కేవలం అధికారం, డబ్బు కోసమే బీజేపీ నేతలు పాకులాడుతున్నారు, అంతకు మించి వారికి మతం, విశ్వాసం […]
Read more
1 6 7 8 9 10 142

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.