Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ దుర్ఘటన జరిగి రెండు వారాలైన పూర్తికాని రెస్క్యూ ఆపరేషన్‌!

హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్‌ పైభాగం కూలి…ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిన 15 రోజుల తర్వాత, కేవలం టన్నెల్-బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్‌ మృతదేహాన్ని మాత్రమే బయటికి తీయగలిగారు. ఫిబ్రవరి 22న సొరంగం కూలిన తర్వాత లోపల చిక్కుకున్న ఎనిమిది మందిలో ఈయన ఒకరు. 48 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత సింగ్ మృతదేహాన్ని బయటకు తీశామని సీనియర్ అధికారి తెలిపారు. కాగా, నాగర్ కర్నూల్‌లోని SLBC సొరంగం ప్రాజెక్టులో ఫిబ్రవరి 22న […]
Read more

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌ న్యూస్‌…నేటి నుంచే ఇళ్ల పంపిణీ!

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి, దుబ్బాక జిల్లాల్లో మార్చి 12న తెలంగాణ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు లేఖలను పంపిణీ చేయనుంది. డిగ్నిటీ హౌసింగ్ పథకం కింద నిర్మించిన 2BHK ఇళ్లను 794 మంది పురుషులు, 498 మంది మహిళలు కలిపి మొత్తం 1292 మంది లబ్ధిదారులు ఇళ్ల కేటాయింపు లేఖలను అందుకుంటారు. అంతేకాదు 177 మంది పురుషులు, 63 మంది మహిళలు సహా మొత్తం 240 మంది వ్యక్తులకు అద్దె […]
Read more

కొత్త అణు ఒప్పందంపై చర్చలు జరపను, మీకు నచ్చింది చేయండి…ట్రంప్‌తో ఇరాన్ అధ్యక్షుడు!

టెహ్రాన్‌: ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖొమేనికి లేఖ రాసారు. దీనిపై ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ, ఇరాన్ అమెరికాతో చర్చలు జరపదని, “మీకు నచ్చింది మీరు చేసుకోండని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బదులిచ్చినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. . “అమెరికా ఆదేశాలు ఇవ్వడం, బెదిరింపులకు దిగడం మాకు ఆమోదయోగ్యం కాదు. నేను మీతో చర్చలు కూడా జరపను. మీకు కావలసినది చేయండి” […]
Read more

పాకిస్తాన్‌లో హైజాక్ అయిన రైలు…100 మందికి పైగా బందీలను రక్షించిన భద్రతా దళాలు!

ఇస్లామాబాద్‌: బెలూచిస్థాన్‌ వేర్పాటువాదులు పాక్‌లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా 400 మందికి పైగా ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిన్న హైజాక్‌ చేశారు. ఈ ఘటనతో పాక్‌ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. వందమందికి పైగా బందీలను రక్షించాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో కనీసం 16 మంది తిరుగుబాటుదారులు మరణించారని అధికారులు తెలిపారు. కాగా, రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 31 […]
Read more

హిందీపై కేంద్రం-తమినాడు మధ్య మాటల మంటలు!

న్యూఢిల్లీ : హిందీ భాషా వివాదం కేంద్రం-తమిళనాడు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం పేరుతో కేంద్రం బలవంతంగా హిందీని రుద్దుతోందని డీఎంకే ఆరోపించగా, తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని కేంద్రం ప్రత్యారోపణ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నోరును అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తనను […]
Read more

ఆస్ట్రేలియాలో బీజేపీ నేతకు 40 ఏళ్ల జైలు శిక్ష!

న్యూఢిల్లీ: ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ సంస్థ ఆస్ట్రేలియా విభాగం వ్యవస్థాపకులలో ఒకరైన బాలేష్ ధంఖర్‌కు ఆ దేశ న్యాయస్థానం 40ఏళ్ల జైలు శిక్ష విధించింది. ధంఖర్ తన అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న సిడ్నీలోని హిల్టన్ హోటల్ బార్‌లో కొరియన్‌-ఇంగ్లిష్‌ అనువాదకుల ఉద్యోగాలు ఉన్నాయని మోసపూరితంగా ప్రకటనలు ఇచ్చి, ఐదుగురు కొరియన్‌ మహిళలపై ఆయన అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ బీజేపీ నేత ‌ బాధిత మహిళలకు మత్తు మందులు […]
Read more

కుంభ్ నీళ్లు ‘స్నానానికి అనువు’గానే ఉన్నాయన్న కేంద్రం…నివేదికపై వెనక్కి తగ్గిన కాలుష్య నియంత్రణ బోర్డు!

న్యూఢిల్లీ: కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని గంగానది నీరు స్నానానికి అనువుగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్ధించుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ఇచ్చిన కొత్త నివేదికను ఉటంకిస్తూ…నీటి నాణ్యత విషయంలో ఢోకాలేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ పార్లమెంటుకు తెలిపారు. గతంలో, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు – నీటి నాణ్యత పరీక్షలను ఉటంకిస్తూ – ప్రయాగ్‌రాజ్‌తో సహా అనేక ప్రదేశాలలో గంగా నదిలోని నీరు స్నానానికి పనికిరాదని పేర్కొంది. NGTకి కూడా […]
Read more

నల్గొండ పరువు హత్య: ఉన్నత న్యాయస్థానాల్లో దోషులకు కఠిన శిక్ష!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు పి. ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానాల్లో కూడా దోషులకు ఎటువంటి ఉపశమనం లభించదని అన్నారు. తెలంగాణలోని నల్గొండ పట్టణంలోని ప్రత్యేక కోర్టు సోమవారం, మార్చి 10న కాంట్రాక్ట్ కిల్లర్‌కు మరణశిక్ష, మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో రంగనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 14, […]
Read more

సిరియాలో మళ్లీ ఘర్షణ…1000మంది మృతి!

డమాస్కస్‌: సిరియాలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. మాజీ అధ్యక్షుడు అసద్ విధేయులు, సిరియా భద్రతా దళాలకు మధ్య రెండు రోజులపాటు జరిగిన హింసలో వెయ్యిమందికిపైగా మరణించారు. ఇది 14 సంవత్సరాల క్రితం సిరియాలో వివాదం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటనలలో ఒకటిగా నిలిచింది. వీధుల్లో ఎక్కడ చూసిన మృతదేహాలే కన్పిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఘర్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అసద్ మద్దతుదారులు తొలుత ప్రభుత్వ […]
Read more

హోలీ వేడుకల కారణంగా లక్నో, సంభాల్‌లో శుక్రవారం నమాజ్ టైమింగ్స్‌లో మార్పు!

లక్నో-ఉత్తరప్రదేశ్: రానున్న శుక్రవారం హోలీ కావడంతో, ఈద్గాతో సహా లక్నోలో ప్రార్థన సమయాలను మధ్యాహ్నం 12 గంటలకు బదులుగా 2 గంటలకు మార్చారు. ఈమేరకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలి ఈ నోటీసును విడుదల చేశారు, హోలీ వేడుకలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి కాబట్టి,… ముస్లింలు 12:45 గంటలకు బదులుగా 2 గంటల తర్వాత […]
Read more
1 84 85 86 87 88 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.