Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇరాన్‌ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా… 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న శ్రీలంక!

న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేసింది. ఈమేరకు శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ఇరాన్ నౌకపై యూఎస్‌ జలాంతర్గామి దాడి చేసిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ధృవీకరించారు. కాగా, మార్చి 4న విశాఖపట్నంలో జరిగిన సముద్ర విన్యాసాల్లో ఈ ఐరిస్ దేనా నౌక కూడా పాల్గొందని అన్నారు. అంతకుముందు, శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ కొట్టేలో పార్లమెంటుకు మాట్లాడుతూ, 180 మంది సిబ్బందితో కూడిన ఈ నౌక నుండి […]
Read more

“బూట్స్ ఆన్ గ్రౌండ్” అవసరం రాకపోవచ్చు…ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ఇరాన్‌పై దాడులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, “బూట్స్ ఆన్ గ్రౌండ్” (భూతలంపై సైన్యాన్ని దించడం) అవసరం ఉండకపోవచ్చు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. న్యూస్ నేషన్ జర్నలిస్ట్ కెల్లీ మేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ… సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి, అమెరిన్ల మరణాలకు త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాగా, ఇప్పటివరకు ఆరుగురు అమెరికా సైనికులు యుద్ధంలో మరణించారు. ఇరాన్‌పై శనివారం దాడులు ప్రారంభించిన తర్వాత, ట్రంప్ […]
Read more

ఖమేనీ హత్యపై మౌనం-యూఏఈకి సంఘీభావం… భారత్‌ ద్వంద వైఖరి!

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ హత్యకు సంతాపం వ్యక్తం చేస్తూ భారతదేశం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు, అలాగే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడిని ఖండించలేదు. ఈ మౌనాన్ని కొంతమంది పరిశీలకులు న్యూఢిల్లీ విదేశాంగ విధాన వైఖరిలో గణనీయమైన మార్పుకు సూచనగా భావిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు ఇరాన్ దాడులలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. UAE అధ్యక్షుడు […]
Read more

‘మోడీ’ విధానాలతో భారతదేశంలో యుద్ధం వచ్చే ఛాన్స్‌…రాహుల్ గాంధీ!

హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రం వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ విధానాలు సరైన మార్గంలో లేవని ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో దేశంలో యుద్ధం వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత హెచ్చరించారు. ప్రస్తుత జాతీయ పరిస్థితిపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సభ్యులతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ…పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. సామాజిక అంశాలపై దృష్టి […]
Read more

‘ప్రపంచానికి శాంతి అవసరం’…ఇరాన్‌ దాడులపై భారత విపక్షాల స్పందన!

న్యూఢిల్లీ: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ హత్యను మనదేశంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఖమేనీని హత్య చేయడం ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ హత్యను ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ పట్ల మోడీ ప్రభుత్వం మౌన వైఖరిని కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ దాడిని “నీచమైనది”గా అభివర్ణించారు. “ప్రజాస్వామ్య ప్రపంచ నాయకులు అని చెప్పుకుంటున్న వారు… సార్వభౌమ […]
Read more

ఇరాన్‌పై దాడి చేయమని ట్రంప్‌ను కోరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్…వాషింగ్టన్ పోస్ట్ కథనం!

వాషింగ్టన్: ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా కూడా ఇరాన్‌పై సైనిక దాడి ప్రారంభించాలని డోనాల్డ్ ట్రంప్‌ను ఒత్తిడి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. రియాద్ బహిరంగంగా దౌత్యపరమైన పరిష్కారం ప్రయత్నించినట్టు కవరింగ్‌ ఇచ్చినప్పటికీ లోలోపల ఇలాంటి పన్నాగాలు వేసిందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం దాడికి ముందు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్… ట్రంప్‌తో అనేక ప్రైవేట్ సంభాషణలు జరిపారు. ఈ చర్చల సమయంలో, అతను అమెరికా అధ్యక్షుడిని […]
Read more

మధ్యప్రాచ్యంలో దాడుల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన చమురు ధరలు!

న్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్,యుఎస్ సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు ప్రపంచ ఇంధన సప్లై చైన్‌లో అంతరాయాలు ఏర్పడడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్, మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాల నుండి చమురు సరఫరా నెమ్మదిస్తుందని లేదా ఆగిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ దాడుల కారణంగా పర్షియన్ గల్ఫ్‌లోని ఇరుకైన ముఖద్వారం అయిన హార్ముజ్ జలసంధి గుండా… ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు చమురును ఎగుమతి చేసే దేశాల సామర్థ్యాన్ని పరిమితం […]
Read more

ఇరాన్‌ అగ్రనేత ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించిన జేఐహెచ్‌!

న్యూఢిల్లీ: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల జమాతే ఇస్లామీ అధ్యక్షుడు సయ్యద్‌ సాదతుల్లా హుసేనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఈ కఠిన సమయంలో ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా నిలుద్దామన్నారు. అమరగతి పొందిన కుటుంబానికి సహనం, స్థైర్యం అందించాలని దైవంతో వేడుకున్నారు. సమకాలీన ముస్లిం ప్రపంచంలో ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక మహోన్నత వ్యక్తి, ఆయన నాయకత్వం మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్‌కు రాజకీయ, […]
Read more

ఉపవాసమా, ఉత్సవమా? రమజాన్ ఆత్మను పునరావిష్కరించాల్సిన సమయం!

పవిత్ర రమజాన్ మాసం కేవలం క్యాలెండర్‌లో మారే ఒక నెల మాత్రమే కాదు; అది ఆత్మపరిశీలనను కోరుకునే ఒక ఆధ్యాత్మిక క్రతువు. ముస్లిం సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే ఈ మాసం, క్రమశిక్షణ, నైతిక విలువల మేలుకలయిక. అయితే, సమకాలీన సామాజిక పోకడలను గమనిస్తే, రమజాన్ యొక్క అసలు ఉద్దేశ్యం—ఆధ్యాత్మిక వికాసం—క్రమంగా ‘వినియోగవాద’ నీడన మరుగున పడుతోందా అనే సందేహం కలగక మానదు. ఒకవైపు పగటిపూట కఠిన నిగ్రహం, మరోవైపు రాత్రివేళ విపరీతమైన వేడుకల మధ్య ఈ […]
Read more

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై కోర్టు ఉత్తర్వులు ఏం చెబుతున్నాయి?!

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో సీబీఐ కేసు “ఎక్కువగా ఊహాగానాలు, అనుమానపు ఎత్తుగడలపై ఆధారపడి ఉందని” నిన్న ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈమేరకు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన డిప్యూటీ మనీష్ సిసోడియాతో సహా 23 మంది నిందితులను విడుదల చేసింది. సీబీఐ నమోదు చేసిన సమాచారం ప్రకారం… “ప్రాథమిక కేసుపై తీవ్రమైన అనుమానం లేదని” “ఎటువంటి సంకోచం లేకుండా” రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది, “ఎక్సైజ్ పాలసీ కేసు … పూర్తిగా న్యాయ […]
Read more
1 7 8 9 10 11 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.