Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆకలితో ఆలమటిస్తున్న గాజా ఆస్పత్రులు!

జెరూసలేం: గాజాలోని ఆసుపత్రులు తీవ్రమైన పోషకాహార లోపం, ఆకలితో బాధపడుతున్న రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, తల్లులు అత్యంత ప్రమాదంలో ఉన్నారు. ఇజ్రాయెల్‌ ముట్టడి కారణంగా గాజాలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినపడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 111 మంది పిల్లలు ఆకలితో చనిపోయారు. మొన్నటికి మొన్న గాజా సిటీ ఆసుపత్రిలో ఆకలితో అలమటిస్తున్న ఐదుగురు పిల్లలు మరణించారు. నెలలు నిండకముందే పుట్టే పిల్లలు, పోషకాహార లోపంతో బాధపడుతున్న శిశువులకు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను […]
Read more

విద్యార్థుల ఆత్మహత్యలపై దృష్టిసారించండి…సుప్రీం కోర్టు!

న్యూఢిల్లీ: ఇటీవలి సంవత్సరాలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఒక ప్రధాన సామాజిక సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో 2022లో ప్రచురించిన ‘యాక్సిడెంటల్‌ డెత్స్‌ అండ్‌ సూసైడ్స్‌ ఇన్‌ ఇండియా’ నివేదికను ఉటంకిస్తూ.. చాలా దారుణమైన పరిస్థితులను గమనిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘మానసిక ఒత్తిడి, విద్యాభారం, విద్యాసంస్థల తీరు, సామాజిక వివక్ష వంటి కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది వ్యవస్థాపక వైఫల్యాన్ని సూచిస్తోందని’’ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ నీట్‌ పరీక్ష […]
Read more

బీహార్‌లో SIR కు అవసరమైన పత్రాలేమిటో 68% మందికి తెలియదని తేల్చిన ఓ సర్వే!

పాట్నా: బీహార్‌లో అత్యంత వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాలో లేవనెత్తిన అంశాలపై ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వలసదారులను ఈ ప్రక్రియలో విస్మరించడం, తరువాత ఓటు హక్కును కోల్పోవడం అనే అంశాన్ని ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు హైలైట్ చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే… SIR కి అవసరమైన పత్రాల గురించి అరవై ఎనిమిది శాతం మంది ప్రజలకు ఇప్పటికీ తెలియదని ఓ సర్వే తాజాగా వెల్లడించింది. అంతేకాదు […]
Read more

ఢిల్లీలో బెంగాలీ వలస కుటుంబంపై దాడి…బీజేపీని తీవ్రంగా విమర్శించిన మమతా బెనర్జీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై మాటల దాడి చేశారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అక్కడ బెంగాలీ మాట్లాడే వలస కుటుంబాన్ని వేధించి, హింసించిందని దీదీ ఆరోపించారు. https://www.instagram.com/reel/DMnpDTqSI5P/?igsh=MWN0bmZnMml4MGx6cg== బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు, దీని పరిపాలనా నియంత్రణ కేంద్ర ప్రభుత్వం కింద ఉందన్న విషయం తెలిసిందే. ఈ మేరకు బెంగాల్‌ సీఎం నిన్న సాయంత్రం తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు, పశ్చిమ బెంగాల్‌లోని […]
Read more

పతీ…పత్నీ ఔర్ వో!

-ఐదేళ్లలో 785 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న విధానం చూస్తే, సామాన్య మనిషి కూడా ఆ అభివృద్ధిలో భాగస్వామి కావడం తధ్యం. మనిషి జీవనశైలి, ఆచార వ్యవహారాలలో ఎంతో పురోభివృద్ధి సాధించాడు. నిన్నటివరకు సైకిల్ పెడల్ తొక్కుతూ ప్రయాణించిన మనిషి ఇప్పుడు పెట్రోల్ లేకుండానే ఎలక్ట్రానిక్ వాహనంపై దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటేనే ఎంతో గర్వంగా భావించేవారం. ఇప్పుడు అభివృద్ధి కలర్ టీవీని ఇంటి గోడలదాకా […]
Read more

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను 60 మంది మౌలానాలు ఎందుకు కలిశారు?

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ జూలై 24న సంవాద్ (చర్చ) అనే అపూర్వమైన కార్యక్రమంతో తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 60 మందికి పైగా ప్రముఖ ఇమామ్‌లు, మౌలానాలు, ముఫ్తీలు ఒకచోటకు చేరారు. ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఇమామ్‌ల సమావేశానికి హాజరవడం ఈ సందర్భాన్ని నిజంగా చారిత్రాత్మకంగా మార్చింది. ఆర్‌ఎస్‌ఎస్ సెప్టెంబర్ 27, 1925న స్థాపితైంది. ఈ సంస్థ […]
Read more

గాజాలోకి పారాచూట్ ద్వారా సహాయాన్ని అందించడానికి విదేశాలకు అనుమతిస్తామన్న ఇజ్రాయెల్!

జెరూసలేం: గాజాలోకి పారాచూట్ ద్వారా సహాయాన్ని అందించడానికి విదేశాలకు ఇజ్రాయెల్ అనుమతిస్తుందని ఒక సైనిక అధికారిని ఉటంకిస్తూ ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో తెలిపింది. అయితే దీనిపైవ్యాఖ్య కోసం రాయిటర్స్ చేసిన అభ్యర్థనకు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి వెంటనే స్పందించలేదు. మార్చిలో ఇజ్రాయెల్ భూభాగానికి సరఫరాలను నిలిపివేసినప్పటి నుండి పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో 100 మందికి పైగా ఆకలితో మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 అక్టోబర్ నుండి గాజాలోని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో యుద్ధంలో […]
Read more

గుజరాత్‌లో CAA కింద 185 మంది పాకిస్తానీ సంతతి హిందువులకు పౌరసత్వం!

అహ్మదాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద, 185 మంది పాకిస్తాన్ సంతతికి చెందిన హిందువులకు భారత పౌరసత్వం మంజూరు చేశారు. ఈ వ్యక్తులకు కొత్త జీవితం ప్రారంభమైందని హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వ్యక్తులు హిందువులతో పాటు కొంతమంది సిక్కులు, బౌద్ధులు పాకిస్తాన్‌లో హింస నుండి తప్పించుకున్న తర్వాత వారు గుజరాత్‌లోని రాజ్‌కోట్, కచ్ మరియు మోర్బి జిల్లాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ వారి […]
Read more

రైతులకు అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అందిస్తాం…తెలంగాణ ఉద్యాన వర్సిటీ!

హైదరాబాద్: తెలంగాణలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టేలా హార్టికల్చర్‌ వర్సిటీ అడుగులు వేస్తోంది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGSHU) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఉద్యానవన రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ఈమేరకు నిన్నరాజేంద్రనగర్‌లోని ఉద్యానవన విశ్వవిద్యాలయ కళాశాలలో జరిగిన సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి. రాజి రెడ్డి మాట్లాడుతూ…అధిక నాణ్యత గల ఉత్పత్తితో అధిక దిగుబడి, లాభాలను సాధించడమే లక్ష్యం అని అన్నారు. ఓపెన్-పరాగసంపర్క రకాలు, […]
Read more

గాజా చిన్నారులను కాపాడుకుందాం!

గాజా చిన్నారులు ఆకలితో అలమటించి మృత్యువాత పడుతున్నారు. పసి పిల్లల ఆక్రందన చూసినవారెవరికైనా కళ్లు చెమర్చకుండా ఉండవు. మానవత్వం ఏ కోశాన ఉన్నా వాళ్లను ఆదుకోవాలని తపిస్తారు. పలస్తీనాకు ఆనుకుని ఉన్న ఈజిప్టు యువకులు గాజా చిన్నారుల ఆక్రందనలకు చలించి పోయారు. చేతులు కట్టుకుని కూర్చునేకంటే ఏదో ఒకటి చేయాలనుకున్నారు. సీసాలలో బియ్యం పిండి నింపిన సీసాలను సముద్రంలో వదిలేస్తున్నారు. ఎలాగైనా గాజా చిన్నారులకు చేరుతాయన్నది వారి చిన్ని ఆశ. ఇస్రాయీల్ జరుపుతున్న మారణహోమంతో గాజాలో ఎక్కడ […]
Read more
1 94 95 96 97 98 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.