Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇరాన్‌ రత్నకిరీటం ఖర్గ్ ద్వీపంపై అమెరికా భారీ బాంబు దాడి!

టెహ్రాన్‌: ఇరాన్‌లో కీలకమైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం భారీ దాడి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాకు అంతరాయం కలిగితే ఆ దేశ చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. “యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ మధ్యప్రాచ్య చరిత్రలో అత్యంత శక్తివంతమైన బాంబు దాడులను నిర్వహించింది. ఇరాన్ రత్న కిరీటంగా పేరొందిన ఖర్గ్ ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది” అని ట్రంప్ ఈరోజు సోషల్ మీడియాలో […]
Read more

ఇజ్రాయెల్, గల్ఫ్‌పై ఇరాన్ క్షిపణులు…ఇరాక్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం!

టెహ్రాన్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికన్ యుద్ధం నేడు 14వ రోజుకు చేరుకుంది, ఈ సంఘర్షణ కొనసాగుతున్న క్రమంలో పశ్చిమ ఇరాక్‌లో అమెరికా సైనిక ఇంధనం నింపే విమానం కూలిపోయింది. ఈమేరకు పశ్చిమ ఇరాక్‌లో US సైనిక KC-135 ఎయిర్‌లిఫ్ట్ విమానం కూలిపోయిందని US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కనీసం ఐదుగురు సిబ్బంది విమానంలో ఉన్నారని భావిస్తున్నారు. కాగా, ఈ విమానం ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలో భాగమని, అయితే కాల్పుల వల్ల ఈ ప్రమాదం […]
Read more

అమెరికా-ఇజ్రాయెల్ 10వేల పౌర ప్రదేశాలపై బాంబు దాడులు చేశాయి…ఇరాన్!

న్యూయార్క్: ప్రస్తుత వివాదం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా వేలాది పౌర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించాయని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ అధికారుల ప్రకారం… ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడుల్లో దాదాపు 10,000 పౌర ప్రదేశాలు బాంబు దాడులకు గురయ్యాయి. ఇది తీవ్రమైన మానవతా ఆందోళనలను లేవనెత్తింది. ఈమేరకు ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ… ఈ దాడుల వల్ల ఇళ్లు, ప్రజా మౌలిక సదుపాయాలు విస్తృతంగా ధ్వంసమయ్యాయని అన్నారు. దాడుల […]
Read more

అమెరికా దృష్టి అంతా మా చమురుపైనే ఉంది…ఇరాన్‌!

టెహ్రాన్‌: ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై అమెరికాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూఎస్‌ ఏకైక లక్ష్యం మా చమురు, సహజ వనరులపై నియంత్రణ సాధించడం, దేశాన్ని విభజించడం అని ఆయన ఆరోపించారు. “మేము పూర్తిగా దౌత్యపరమైన చర్చలో నిమగ్నమై ఉండగా వారు యుద్ధం చేశారు,” అని ఆయన అన్నారు, “కాబట్టి, మేము … మా దేశాన్ని ఒక్క తాటిపై నిలబడి కాపాడుకుంటున్నామని ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి అన్నారు.” “మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం, మా ప్రజలను […]
Read more

భారీగా పెరిగిన ముడి చమురు ధరలు!

చికాగో : ఇరాన్‌పై యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో చమురు ఉత్పత్తి, రవాణాకు ఆటంకం కలిగడంతో చమురు ధరలు మూడున్నర సంవత్సరాల తరువాత మొదటిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. అంతర్జాతీయ ప్రమాణం అయిన బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత USD 107.97 వద్ద ఉంది, ఇది శుక్రవారం ముగింపు ధర USD 92.69 నుండి 16.5 శాతం పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, యునైటెడ్ స్టేట్స్‌లో […]
Read more

రెండు రోజుల పర్యటన నిమిత్తం కోల్‌కతా చేరుకున్న సీఈసీ బృందం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని భారత ఎన్నికల కమిషన్ (ECI) పూర్తి బెంచ్ నిన్న సాయంత్రం కోల్‌కతాకు చేరుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CEC జ్ఞానేష్ కుమార్, అతని బృందాన్ని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) మనోజ్ కుమార్ అగర్వాల్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి స్వాగతించారు. కాగా, ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ […]
Read more

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ!

టెహ్రాన్‌: ఇరాన్‌ కొత్త సుప్రీం నాయకుడిగా మొజ్తబా ఖమేనీని నియమించారు. యుఎస్-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక సుప్రీం లీడర్ తర్వాత ఆయన కుమారుడే ఆ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. దేశ సుప్రీం నాయకుడిని నియమించడానికి బాధ్యత వహించే 88 మంది సభ్యుల మతాధికారుల సంస్థ అయిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అసాధారణ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 1979 […]
Read more

ఎనిమిదవ రోజుకు యుద్ధం…ఇరాన్‌లో భూ బలగాల మోహరింపు దిశగా ట్రంప్‌ ఆలోచన!

టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేడు ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఇంకా తీవ్రతరం అవుతూనే ఉంది, రాజధాని టెహ్రాన్‌తో సహా ఇరాన్‌లోని అనేక ప్రదేశాలలో రాత్రిపూట భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్‌పై “పెద్ద ఎత్తున” దాడులు నిర్వహించిందని, బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఎటువంటి “షరతులు లేకుండా ఇరాన్‌ లొంగిపోవడాన్ని” మాత్రమే వాషింగ్టన్‌ అంగీకరిస్తుందని, అది లేకుండా యుద్ధాన్ని ముగించడానికి ఎటువంటి ఒప్పందం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ […]
Read more

విపక్షాల విమర్శలతో దిగొచ్చిన మోడీ ప్రభుత్వం…ఖమేనీ హత్యకు సంతాపం తెలిపిన భారత్‌!

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యపై భారత్ ఎట్టకేలకు సంతాపం వ్యక్తం చేసింది. ఈ హత్యపై ప్రభుత్వం మౌనం వహించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకను అమెరికా ముంచేయడాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ మరణించిన ఆరు రోజుల తర్వాత, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, భారత ప్రభుత్వం […]
Read more

ఇరాన్ యుద్ధాన్ని గెలవగలదు – అయితే కొంత సమయం పడుతుంది!

రంజన్‌ సోలమన్‌___🖋️ ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ట్రంప్, నెతన్యాహు తక్షణ విజయం సాధించాలని కలలు కని ఉండాలి. అయితే వాస్తంలో యుద్ధం ఏమో ఉధృతంగా సాగుతోంది, ఇజ్రాయెల్ ప్రాణాంతక దాడికి గురవుతోంది, ఆ దేశ పౌరులు ఆపమని విజ్ఞప్తి చేస్తున్నారు. యుఎస్ స్థావరాలకు ఆతిథ్యం ఇచ్చిన గల్ఫ్ దేశాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నాయి. ఆ స్థావరాల నుండి ఫైటర్ జెట్‌లు భయంతో మరోచోటికి తనలిపోయాయి. ఇజ్రాయెల్, యుఎస్‌లకు ఇది చేదు వార్తే. వారి వద్ద ఉన్న […]
Read more
1 2 3 4 41

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.