Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజాలో మరణాల సంఖ్య 50 వేలు దాటింది…పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ!

గాజా : ఇజ్రాయెల్‌ గాజా ఆదివారం జరిపిన తాజా వైమానిక దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హమాస్‌ సీనియర్‌ రాజకీయ నేత సలా బర్దావిల్‌, ఆయన భార్య కూడా ఉన్నారు. దీంతో 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనా భూభాగంలో కనీసం 50వేల 21 మంది మరణించారని హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ దాడులకు పూర్తిస్థాయి మద్దతు పలికిన ట్రంప్…వైట్ హౌస్!

వాషింగ్టన్: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక, భూ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడాన్నిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు, హింసకు హమాస్ కారణమని ఆరోపించారు. గాజా కాల్పుల విరమణను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా అని విలేకరులు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీని అడగ్గా… “ఇజ్రాయెల్, ఐడిఎఫ్ తాజాగా చేపట్టిన చర్యలకు ట్రంప్‌ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు” అని లీవిట్ విలేకరులతో అన్నారు. “బందీలందరినీ విడుదల చేయకపోతే నరకం […]
Read more

గాజాలో గ్రౌండ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించిన ఇజ్రాయెల్‌!

డెయిర్‌ అల్‌ బలా: నిన్నటికి నిన్న భీకర వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ తాజాగా ఆ ప్రాంతంలో భూతల యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ చర్య గాజాలో ఇజ్రాయెల్ దాడిని మరింత తీవ్రతరం చేసినట్లు కనిపించింది. ఇది జనవరిలో ప్రారంభమైన హమాస్‌తో కాల్పుల విరమణను విచ్ఛిన్నం చేసింది. అంతేకాదు కాల్పుల విరమణలో భాగంగా, ఇజ్రాయెల్ సైనిక జోన్‌గా ఉపయోగించిన నెట్‌జారిమ్ కారిడార్‌ను ఇజ్రాయెల్ సైన్యం తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. దీంతో పాలస్తీనావాసుల కదలికలను నియంత్రించే వెసులుబాటు ఇజ్రాయెల్‌ […]
Read more

గాజాను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ప్రతిపాదనకు మద్దతుగా యూఏఈ రహస్య లాబీయింగ్!

కైరో : అరబ్ లీగ్ మద్దతుతో గాజా పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రతిపాదించిన ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చర్య అబుదాబి, కైరో మధ్య గాజా భవిష్యత్తు పాలనపై విభేదాలను సూచిస్తుంది. మార్చి ప్రారంభంలో, మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజా రాజకీయ పరివర్తన, పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం ఈజిప్ట్ కైరో డిక్లరేషన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రణాళికలో పాలస్తీనియన్ అథారిటీ (PA) పాలన, జోర్డాన్, ఈజిప్ట్ శిక్షణ […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు… ఇజ్రాయెల్‌ను “ఉగ్రవాద దేశం”గా అభివర్ణించిన టర్కీ అధ్యక్షుడు!

గాజా : హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులకు పాల్పడుతోంది. ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ పరిణామాలపై ఖిన్నుడైన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్‌ను “ఉగ్రవాద దేశం”గా అభివర్ణించారు. “నిన్న రాత్రి గాజాపై జరిగిన క్రూరమైన దాడులతో జియోనిస్ట్ పాలకులు… అమాయకుల రక్తం, జీవితాలను కబళించే ఉగ్రవాద రాజ్యమని మరోసారి నిరూపించుకుంది” అని ఎర్డోగన్ రంజాన్ ఉపవాస విందులో […]
Read more

ఉత్కంఠతకు తెర…సునీతా విలియమ్స్ సేఫ్ ల్యాండింగ్!

ఫ్లోరిడా : యావత్‌ ప్రపంచాన్ని ఉత్కంఠతకు గురిచేసిన సునీతా విలియమ్స్‌ అంతరిక్షయానం విజయవంతంగా ముగిసింది. 286రోజులు అంతర్జాతీయ అంతరిక్షంలో చిక్కుకుపోయిన బారత సంతతి వ్యోమగామి భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుఝామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం 8 రోజుల పాటు ఉండేందుకు వెళ్లిన ఆమెతో పాటు బుచ్ విల్మోర్ అనే మరో అస్ట్రోనాట్ …తిరిగి తీసుకు వచ్చే వ్యోమనౌక లో సమస్యలు ఏర్పడటంతో అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు నాసా […]
Read more

హౌతీలు ఎవరు? వారిపై అమెరికా ఎందుకు దాడి చేస్తోంది?

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లపై సైనిక చర్యను ప్రారంభించారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో హౌతీలు చనిపోయారు. ఎర్ర సముద్రంలో షిప్పింగ్ పై దాడులు చేస్తున్న హౌతీలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడి జరిగింది. ఇరాన్ సహాయంతో హౌతీలు రెచ్చిపోతున్నారని, ఈ చర్యతో టెహ్రాన్ పై ఒత్తిడిని పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ దాడులు మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని ఒక అమెరికా అధికారి తెలిపారు హౌతీల చరిత్ర […]
Read more

కాల్పుల విరమణ తర్వాత గాజాలో ప్రతి రోజు ముగ్గురు పాలస్తీనియన్లను చంపిన ఇజ్రాయెల్‌!

జెరూసలేం: జనవరి 19న కాల్పుల విరమణ తర్వాత గాజా స్ట్రిప్‌లో 150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ చంపింది. యూరో-మెడిటరేనియన్ హ్యూమన్ రైట్స్ మానిటర్ కొత్త నివేదిక ప్రకారం సగటున ప్రతి 24 గంటలకు ముగ్గురు వ్యక్తులను చంపటం గమనార్హం. ఈ నివేదిక ప్రకారం… దిగ్బంధనం, ఆకలి సాధనాలుగా ఉపయోగించి పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ చంపుతోందని ఆ నివేదిక ఆరోపించింది. యూరో-మెడ్ మానిటర్ ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు గాజాలో 605 మంది పాలస్తీనియన్లను గాయపరిచాయి, సగటున రోజుకు 11 మందికిపైగా […]
Read more

సైన్యం ఆపరేషన్ సక్సెస్…హైజాక్‌ అయిన రైలులోని బందీలందరూ విడుదల!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో హైజాక్‌ అయిన రైలునుంచి బందీలను విడిపించేందుకు ఆ దేశ సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. సుమారు 30 గంటల పాటు ఆపరేషన్‌ కొనసాగిందని, 346 మంది బందీలను రక్షించినట్టు భద్రతాధికారులు పేర్కొన్నారు. అయితే తిరుగుబాటుదారుల కాల్పుల్లో 27 మంది సైనికులు మృతి చెందారని వారు ధ్రువీకరించారు. పాక్‌ నైరుతి బలూచిస్తాన్‌ పర్వత ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పై వేర్పాటువాద బృందం బాంబు దాడి చేసి 450 మంది ప్రయాణికులతో ఉన్న రైలును హైజాక్‌ […]
Read more

కొత్త అణు ఒప్పందంపై చర్చలు జరపను, మీకు నచ్చింది చేయండి…ట్రంప్‌తో ఇరాన్ అధ్యక్షుడు!

టెహ్రాన్‌: ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖొమేనికి లేఖ రాసారు. దీనిపై ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ, ఇరాన్ అమెరికాతో చర్చలు జరపదని, “మీకు నచ్చింది మీరు చేసుకోండని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బదులిచ్చినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. . “అమెరికా ఆదేశాలు ఇవ్వడం, బెదిరింపులకు దిగడం మాకు ఆమోదయోగ్యం కాదు. నేను మీతో చర్చలు కూడా జరపను. మీకు కావలసినది చేయండి” […]
Read more
1 19 20 21 22 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.