Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారత్‌ సహా మరికొన్ని దేశాలతో ‘షడ్భుజి’ కూటమిని ఏర్పాటు చేస్తున్న నెతన్యాహు!

టెల్‌అవీవ్: భారత్‌, గ్రీస్, సైప్రస్ సహా కొన్ని అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలతో కలిసి ‘షడ్భుజి’ (Hexagon) కూటమిను ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈమేరకు నెతన్యాహు ఇజ్రాయెల్‌ పార్లమెంటులో మాట్లాడుతూ… టెహ్రాన్‌తో ఉద్రిక్తత పెరిగే అవకాశంపై పెరుగుతున్న ఆందోళనను సూచిస్తూ, రాబోయే కాలం గణనీయమైన అనిశ్చితిని కలిగి ఉంటుందని హెచ్చరించారు. “”రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని ఒకింత వేదాంత ధోరణిలో మాట్లాడారు.” ఇజ్రాయెల్ ఘర్షణకు సిద్ధమవుతున్నందున రాజకీయ ఐక్యతకు […]
Read more

పాలస్తీనా ఖైదీలను ‘సరైన సమయంలో’ ఉపవాసం ఉండకుండా అడ్డుకుంటున్న ఇజ్రాయెల్!

జెరూసలేం: పవిత్ర రంజాన్ మాసంలో ఖైదీలు “సరైన సమయంలో” ఉపవాసం ఉండకుండా ఇజ్రాయెల్ జైలు అధికారులు అడ్డుకుంటున్నారని పాలస్తీనా కమిషన్ ఆరోపించింది. ఈమేరకు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరమైన రమల్లాలోని ఓఫర్ జైలు అధికారులు… ఖైదీలు తమ ఉపవాసం ప్రారంభించడానికి, విరమించడానికి వీలుగా ఆయా సమయాల్లో వారిని అప్రమత్తం చేయడానికి నిరాకరిస్తున్నారని పాలస్తీనా కమీషన్ ఫర్ డిటైనీస్ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. “ఖైదీలు సహరీ (సూర్యాస్థమయానికి ముందు భోజనం) లేకుండా రంజాన్ పాటిస్తారు, ఇఫ్తార్ (ఉపవాసం […]
Read more

ట్రంప్‌ సుంకాలు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు…అయినా తగ్గేదేలేదన్న అగ్రరాజ్యాధిపతి!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలను ఆదేశ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై తాత్కాలికంగా 10% టారిఫ్‌ అమలు చేస్తున్నట్లు యూఎస్‌ ప్రకటించింది. ఈమేరకు ఫిబ్రవరి 24 నుండి 150 రోజుల పాటు ఈ సుంకాలు అమలులో ఉంటాయి. పలు దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలు… చట్టవిరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం సరికాదని పేర్కొంది. ఈ మేరకు ట్రంప్‌ విధించిన టారిఫ్‌లను కొట్టివేసింది. రిపబ్లికన్ అధ్యక్షుడి తీరు […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం…మరణాల సంఖ్యపై లాన్సెట్‌ షాకింగ్‌ నివేదిక!

లండన్‌: ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం… గాజాలో ఇజ్రాయెల్ చేసిన మారణహోమం జరిగిన మొదటి 15 నెలల్లో 75,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు, ఇది స్థానిక ఆరోగ్య అధికారులు ఆ సమయంలో ప్రకటించిన 49,000 మరణాల కంటే చాలా ఎక్కువని లాన్సెట్‌ అధ్యయనం తేల్చింది. పీర్-రివ్యూడ్ పరిశోధన ప్రకారం ఆ కాలంలో హింసాత్మక మరణాలలో మహిళలు, పిల్లలు, వృద్ధులు 56.2 శాతం ఉన్నారని తేలింది ఈ నిష్పత్తి గాజా […]
Read more

గుడారాలలో రంజాన్ జరుపుకుంటున్న గాజా నిర్వాసితులు!

గాజా: ఈ సంవత్సరం పవిత్ర రమజాన్‌ మాసం తన కుటుంబం ఒకప్పుడు అనుభవించిన ఆనందం లేకుండా ప్రారంభమైందని నిరాశ్రయులైన ఓ పాలస్తీనా తండ్రి వాపోయారు. ఇజ్రాయెల్ ఊచకోతకు ముందు రంజాన్ ఆనందాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనిక దాడుల నుండి పారిపోయి మావాసిలోని ఒక గుడారంలో నివసిస్తున్న పిల్లల తండ్రి వలీద్ అల్-జమ్లీ మాట్లాడుతూ…రంజాన్ మొదటి రోజు లాంతర్లు, స్వీట్లు, పిల్లల కోసం ప్రత్యేక వంటకాలతో నిండి ఉండేదని అన్నారు. “యుద్ధానికి ముందు, మేము రంజాన్‌ […]
Read more

బంగ్లాదేశ్‌లో కొత్త శక్తి కేంద్రాలను ఆకర్షిస్తున్న భారత్‌!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో కొత్త రాజకీయ దృశ్యాన్ని భారత్‌ పూర్తిగా వీక్షించింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి తారిక్ రెహమాన్‌కు “పరస్పర శ్రేయస్సు” కోసం పనిచేద్దామని లేఖ రాశారు, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రతిపక్ష నాయకుడు జమాత్-ఏ-ఇస్లామి అమీర్ షఫీకర్ రెహమాన్‌తో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢాకాలో జరిగిన రెహమాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రమాణస్వీకారోత్సవం తర్వాత వ్యక్తిగతంగా మోడీ లేఖను బంగ్లాదేశ్‌ […]
Read more

అమెరికా, ఇరాన్‌ మధ్య జెనీవాలో ప్రారంభమైన అణు చర్చలు!

జెనీవా: ఓవైపు అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని పెంచుకుంటుండగా, మరోవైపు ఇరాన్ పెద్ద ఎత్తున సముద్ర విన్యాసాలు నిర్వహిస్తోంది. మరోవంక ఇరాన్ అణు కార్యక్రమం గురించి అమెరికా, ఇరాన్ మంగళవారం జెనీవాలో రెండవ రౌండ్ చర్చలు ఆరంభమయ్యాయి. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించి ఒమానీ మధ్యవర్తులతో జెనీవాలో సమావేశం ప్రారంభించింది. ఈ మేరకు ఇరాన్‌ టీవీ ఈ వార్తలను ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ఇరాన్‌ను తన అణు కార్యక్రమాన్ని నియంత్రించడానికి […]
Read more

బంగ్లాదేశ్ కొత్త ప్రధానిని భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్‌ను భారతదేశానికి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారు. అంతేకాదు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడికి తన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢాకాలో రెహమాన్‌ను కలిసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా … ప్రధాని మోడీ లేఖను అందజేసినట్లు అధికారులు న్యూఢిల్లీలో తెలిపారు. కొత్త ప్రధాని రెహమాన్ నాయకత్వం బంగ్లాదేశ్‌ను శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు దిశగా నడిపిస్తుందని ప్రధాని మోదీ […]
Read more

వెస్ట్ బ్యాంక్ భూమిని ప్రభుత్వ ఆస్తిగా మార్చాలనే ఇజ్రాయెల్ ‘ప్రణాళిక’ను ఖండించిన గల్ఫ్ దేశాలు!

రియాద్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని భూమిని అధికారులు “ప్రభుత్వ ఆస్తి”గా మార్చాలనే ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సౌదీ అరేబియా, ఖతార్,కువైట్ ఖండించాయి. ఈ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని, రాజకీయ పరిష్కారం కోసం అవకాశాలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది.. ఈ నిర్ణయం ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ చొరబాటుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈభూమిపై ఇజ్రాయెల్‌కు సార్వభౌమాధికారం లేదని సౌదీ నొక్కి చెప్పింది. ఈ చర్యను తిరస్కరిస్తున్నామని పునరుద్ఘాటించింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని భూమిని “ప్రభుత్వ ఆస్తి”గా […]
Read more

యూఎన్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం ఆఫ్రికన్ యూనియన్ మద్దతు…స్వాగతించిన పాలస్తీనా!

అడీస్‌అబాబా: ఐక్యరాజ్యసమితిలో (UN) పూర్తి సభ్యత్వం కోసం తన అభ్యర్థనకు ఆఫ్రికన్ యూనియన్ (AU) మద్దతు ప్రకటించడాన్ని పాలస్తీనా స్వాగతించింది. ఇథియోపియాలోని అడిస్ అబాబాలో జరిగిన 39వ ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో పాలస్తీనా స్వయం నిర్ణయాధికారాన్ని బలపరుస్తూ తీర్మానం చేశారు. ఆ దేశాన్ని పూర్తి స్థాయి సభ్యదేశంగా చేర్చుకోవాలని, పాలస్తీనియన్ల బలవంతపు తరలింపును ఖండిస్తూ తీర్మానం చేశారు. ఆఫ్రికా సమ్మిట్‌లో వ్యక్తీకరించిన దృఢమైన వైఖరి తమకు ప్రోత్సాహకరంగా ఉందని పాలస్తీనా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఇది పాలస్తీనా […]
Read more
1 17 18 19 20 21 56

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.