Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఏఐ-ఆధారిత ఆర్థిక మోసాన్ని చేధించిన తెలంగాణ సైబర్‌ పోలీసులు!

హైదరాబాద్‌: కృత్రిమ మేధస్సు (ఏఐ) నేడు సమాజ పురోభివృద్ధికే కాకుండా వినాశనానికి కూడా దోహదపడుతోంది. రోజురోజుకు మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా AI-ఆధారిత పెట్టుబడి వేదికలు, పోంజీ స్కీమ్ వ్యూహాలను ఉపయోగించుకుని… భారీ ఆర్థిక మోసానికి పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ క్రమంలో మోసపూరిత స్టాక్ మార్కెట్ అంచనా సాఫ్ట్‌వేర్ ద్వారా స్థిరమైన నెలవారీ రాబడిని హామీ ఇచ్చి… పలు రాష్ట్రాలలో […]
Read more

నినాదాలు మాత్రమే దేశభక్తికి కొలమానమా?

జైపూర్: ఇటీవల జైపూర్ నగరంలోని హవా మహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన బాలముకుంద్‌ ఆచార్య పాఠశాల కార్యక్రమంలో “వందేమాతరం” ఆలపించని విద్యార్థి దేశభక్తిని ప్రశ్నించారు. కేవలం నినాదాలు మాత్రమే దేశభక్తికి కొలమానమా? అనే చర్చను ఈ సంఘటన లేవనెత్తింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… దేశం పట్ల ప్రేమ నోటీమాటలపై ఆధారపడి ఉందా? నిశ్శబ్దం కూడా ఒక ప్రకటనముస్లిం విద్యార్థి నిరసన వ్యక్తం చేయలేదు; అతను కేవలం మౌనంగా ఉన్నాడు. అతని నిశ్శబ్దం ఇలా చెబుతున్నట్లు అనిపించింది: […]
Read more

ముంబయిలో ఆకస్మికంగా నిలిచిన రెండు మోనోరైళ్లు…782 మందిని రక్షించి రెస్క్యూ సిబ్బంది!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి గత మూడురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో సతమతమవుతోంది. కరెంట్‌ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో కరెంట్‌ అందక నిన్న సాయంత్రం ప్రజలతో కిక్కిరిసి ఉన్న రెండు మోనోరైల్ రైళ్లు ఎలివేటెడ్ ట్రాక్‌పై చిక్కుకుపోయాయి. ఎంతకూ కరెంట్‌ రాకపోవడంతో రైళ్లలో ఏసీ ఆగిపోయింది. దీంతో మోనోరైల్ లోపల డజనుకు పైగా ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. తక్షణమే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది మోనోరైల్ కిటికీలను పగలగొట్టి ప్రయాణీకులను రక్షించడానికి తలుపులు […]
Read more

పీఎం, సీఎంలు ముఫ్పైరోజులు జైల్లో ఉంటే పదవీ గండం!

న్యూఢిల్లీ: తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయిన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా మార్గం చూపే బిల్లును నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రతిపాదిత చట్టం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మంత్రులకు వర్తించనుంది. ఈ బిల్లే కాదు మరో రెండు బిల్లులు – కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు 2025, రాజ్యాంగం (నూట ముప్పైవ సవరణ) బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2025 – పార్లమెంటరీ కమిటీకి తరలించవచ్చు. కేంద్ర హోంమంత్రి […]
Read more

వరదల తర్వాత చిసోటి గ్రామం స్థానంలో శిథిలాలు…మృతదేహాల కోసం ఎదురుచూపులు!

చిసోటి (కిష్ట్వార్, J&K): ఆగస్టు 14న ఉదయం 11:40 గంటల ప్రాంతంలో, జమ్మూ & కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని చిసోటి గ్రామంలోని పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం పిల్లల బృందం రిహార్సల్స్ చేస్తుండగా, ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. “ఒక VIP హెలికాప్టర్ కూలిపోయిన్నట్లు నాకు అనిపించింది” అని చిసోటిలోని ప్రభుత్వ నిర్వహణలోని మిడిల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడు హుకుమ్ చంద్ అన్నారు. ప్రతి సంవత్సరం జూలైలో, శ్రీనగర్ నుండి NH-44 ద్వారా 300 కిలోమీటర్ల దూరంలో […]
Read more

మేం అధికారంలోకి వచ్చాక ఎన్నికల కమిషనర్లపై చర్య తీసుకుంటాం…రాహుల్ గాంధీ!

-బీహార్‌లో ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనానికి పాల్పడింది-బీహార్‌లో SIR సవరణ కొత్త రకమైన ఓట్ల దొంగతనం-తన వాదనలకు మద్దతుగా అఫిడవిట్‌ను సమర్పించాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేసిన తర్వాత రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌, ఎన్నికల కమిషన్‌పై రాహుల్‌ గాంధీ తన మాటల దాడిని తీవ్రతరం చేశారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇద్దరు ఎన్నికల కమిషనర్లపై ఓటు దొంగతనం ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీహార్‌లోని గయలో జరిగిన […]
Read more

జీఎస్‌టీ రేట్లలో కీలక మార్పులు…ఇకనుంచి రెండే శ్లాబులు!

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ GST నిర్మాణంలో మార్పులను ప్రతిపాదించింది. ఇకనుంచి రెండే శ్లాబులు ఉంచాలని నిర్ణయించింది. ఇది రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్‌కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టి కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి. ఆర్థిక మంత్రి […]
Read more

జాదవ్‌పూర్ వర్సిటీ మాజీ విద్యార్థి హిందోల్ మజుందార్ అరెస్టును ఖండించిన CASR!

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ విద్యా మంత్రి బ్రాత్య బసు కాన్వాయ్‌పై 2025 మార్చిలో జరిగిన దాడిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆగస్టు 13న ఢిల్లీ విమానాశ్రయంలో నిర్బంధించిన విషయం తెలిసిందే. కాగా అతని అరెస్టును క్యాంపెయిన్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ (CASR) ఖండించింది. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య స్వరాలపై విస్తృత అణచివేతలో భాగమని పేర్కొంది. 2022లో సూరజ్‌కుండ్ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఈ అణచివేత తీవ్రమైందని సంస్థ తెలిపింది. ఆగస్టు 15 శుక్రవారం […]
Read more

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ద్వేషపూరిత ప్రసంగం!

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి వివాదాస్పద ప్రసంగం చేశారు. అక్రమ వలసలను ముప్పుగా అభివర్ణించారు. జనాభా మార్పును లక్ష్యంగా చేసుకుని “సముచిత ప్రణాళికతో కూడిన కుట్ర” గురించి హెచ్చరించాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేశారు. అధికారులు “అక్రమ వలసదారుల”పై చర్యలు తీసుకున్న తర్వాత మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనేక మంది బంగ్లాదేశ్ పౌరులు…కార్మికులుగా మన దేశంలో ఉండటానికి నకిలీ పత్రాలను సమర్పించారని ప్రధాని […]
Read more

‘లక్ష కోట్ల జుమ్లాబాజీ’…ప్రధానమంత్రి ఉద్యోగ పథకంపై రాహుల్ గాంధీ విమర్శలు!

న్యూఢిల్లీ: ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ప్రకటించిన లక్ష కోట్ల ప్రధాన మంత్రి వికాస్‌శీల భారత్ రోజ్‌గార్ యోజన ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆయన “అదే పాత జుమ్లాబాజీ, అదే పాత గణాంకాలు” అని, “ఈ ప్రభుత్వం నుండి యువతకు ఉద్యోగాలు రావు, కానీ వారినోటినుంచి అబద్ధాలు మాత్రం వస్తాయని అన్నారు. “లక్ష కోట్ల జుమ్లా – సీజన్ 2! 11 సంవత్సరాల తరువాత, మోడీజీ పాత మాటలే, పాత గణాంకాలే. […]
Read more
1 9 10 11 12 13 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.