Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ముంబై బిల్డర్లపై ‘హౌసింగ్ జిహాద్’ఆరోపణలు చేసిన శివసేన నాయకుడు!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో బిల్డర్లు ‘హౌసింగ్ జిహాద్’ కుట్ర పన్నారని, హిందువులకు ఉద్దేశించిన ఇళ్లను ముస్లింలకు కేటాయించారని శివసేన రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. నగరంలోని రెండు మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులలో, కొంతమంది బిల్డర్లు ముస్లింలకు 51 కొత్త ఇళ్లను కేటాయించారని పిటిఐ నివేదిక తెలిపింది. “ముస్లింలు హిందువుల కోసం ఉద్దేశించిన ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం ప్రాంతం ముస్లింల ఆధిపత్యంలో ఉంది” అని ఆయన ఆరోపించారు. ఈ […]
Read more

కుకి-జో కౌన్సిల్ చట్టబద్ధమైంది కాదని తేల్చిన చెప్పిన ‘జోమి పరిషత్’!

ఇంఫాల్/గువహతి: మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లోని జోమి గిరిజన సంస్థ ఇటీవల ఏర్పడిన కుకి-జో పరిషత్ (KZC)ని జోమి తెగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పనిచేయవద్దని కోరింది. అంతేకాదు “కుకి-జో” అనే పదం చట్టబద్ధతను గుర్తించబోమని జోమి పరిషత్ (ZC) తెలిపింది. “కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొంతమంది అధికారులు మణిపూర్‌లోని కొండ ప్రాంతాలకు చెందిన ఒక నిర్దిష్ట పౌర సమాజ సంస్థను జాతీయ రహదారులను ఉచితంగా తిరిగి తెరిచే అంశంపై రహస్యంగా చర్చించడానికి ఆహ్వానించారని తెలిసింది” అని జోమి పరిషత్ […]
Read more

ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు…నలుగురు మృతి, 50 మంది గల్లంతు!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌తో ఆకస్మిక వరదలొచ్చాయి. దీంతో నలుగురు మరణించారు. కనీసం 50 మంది గల్లంతయ్యారు. కొండలపై నుంచి ఉధృతంగా వస్తున్న వరద ప్రవాహానికి ఇళ్లు, పంటలు కొట్టుకుపోతున్న దృశ్యాలను పర్యాటకులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. హోటళ్ల నుంచి మార్కెట్ల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, ఇటువంటి విపత్తును తాను గతంలో ఎన్నడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. ఫలితంగా అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలకు నిలయమైన ధరాలి […]
Read more

ధర్మస్థల సామూహిక ఖననం… కొత్త స్థలంలో అస్థిపంజర అవశేషాలు లభ్యం!

బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో జరిగిన సామూహిక ఖననం కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొత్త స్థలం నుండి అస్థిపంజరాల అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసు డైరెక్టర్ జనరల్ (DGP) ప్రణబ్ మొహంతి పర్యవేక్షణలో, SIT నియమించబడిన 11వ స్థలంలో శవ తవ్వకాలను నిలిపివేసి, బంగ్లెగుడ్డె అనే కొత్త ప్రదేశానికి కార్యకలాపాలను మళ్ళించింది. దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొత్త స్థలంలో పుర్రెలు, ఇతర మానవ ఎముకలు […]
Read more

ఒడిశాలో బీఈడీ విద్యార్థి ఆత్మహత్య కేసు…ఏబీవీపీ నేత అరెస్టు!

భువనేశ్వర్/బాలసోర్: బాలసోర్ జిల్లాలోని కళాశాల ఆవరణలో 20 ఏళ్ల మహిళ తనను తాను నిప్పంటించుకుంటున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించిన వ్యక్తిని… ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన ఇద్దరు వ్యక్తులలో ఒకరికి ఆ మహిళ పథకం తెలుసని ఒక అధికారి తెలిపారు. మహిళా విద్యార్థిని జూలై 12న నిప్పంటించుకుని రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో మరణించింది. అరెస్టయిన వారిని ABVP రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సుభ్రా సంబైత్ నాయక్, ఆ మహిళ […]
Read more

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత!

న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ మరణించారని ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు.   ఈ మేరకు Xలో పోస్ట్ చేసారు. “గౌరవనీయులైన గురూజీ మనందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయారు… నేను ఈరోజు జీరోగా మిగిలాను అంటూ హేమంత్ సోరెన్ Xలో పోస్ట్ చేశారు. కాగా, శిబు సోరెన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. గత నెల 24న గంగారం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ […]
Read more

‘బెంగాలీలను బయటి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం’…ఢిల్లీ పోలీసులపై టీఎంసీ విమర్శలు!

న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ పోలీసులు… బెంగాలీని “బంగ్లాదేశ్ భాష”గా పేర్కొనడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందిన భారతీయ భాషను చట్టవిరుద్ధమని, లక్షలాది మంది బెంగాలీ మాట్లాడే పౌరులను బయటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి పోలీసులు ఉద్దేశపూర్వక ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీపార్టీ ఆరోపించింది. ఈమేరకు Xలో… న్యూఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ రాసిన లేఖ కాపీని షేర్‌ చేసింది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న ఎనిమిది […]
Read more

ముస్లిం హెచ్‌ఎం బదిలీ కోసం స్కూల్‌ వాటర్‌ ట్యాంకులో విషం కలిపిన శ్రీ రామ సేన నాయకుడి అరెస్టు!

బెంగళూరు: బెళగావి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం అయిన ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయడానికి శ్రీ రామ సేన సభ్యుడు అక్కడి వాటర్‌ ట్యాంకులోని నీటిని విషపూరితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…జూలై 14న హూలికట్టే గ్రామం, జనతా కాలనీలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో ఏడు నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల అనేక మంది పిల్లలు నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ సౌందట్టి […]
Read more

మాలేగావ్ తీర్పు…ముంబై పేలుళ్ల కేసులాగా మహారాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళుతుందా!

ముంబయి: ముంబై పేలుళ్ల కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందని, బాంబు పేలుడు ఎవరు చేశారనే ప్రశ్నకు సమాధానం లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖరి ఉండాలి, 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంటే, మాలేగావ్ పేలుడు కేసు విషయంలో కూడా అదే చేయాలని సప్కల్ అన్నారు. “కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడింది. మహాత్మా గాంధీ, […]
Read more

రెండో రోజు ఆటలో భారత జట్టును ఆధిక్యంలో నిలిపిన సిరాజ్, జైస్వాల్!

లండన్‌: ఓవల్‌లో జరుగుతున్న ఐదవది… చివరి టెస్ట్‌లో రెండవ రోజు భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది, సిరీస్‌ను సమం చేయడానికి గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో మన జట్టు గొప్పగా పోరాడింది. మన సీమర్లు ఇంగ్లాండ్‌ను 23 పరుగుల ఆధిక్యానికి పరిమితం చేశారు. నిన్న ఉదయం ఆట ప్రారంభమైన 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే భారత జట్టు టెయిలెండర్ల తోకను కట్‌ చేసిన ఇంగ్లండ్‌ ఆ తర్వాత, బాజ్‌బాల్ ఆటతో మన బౌలర్‌లపై మెరుపుదాడికి దిగారు. ఓపెనర్లు […]
Read more
1 12 13 14 15 16 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.