Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గోవాలోని ఓ ఆలయంలో తొక్కిసలాట…ఏడుగురు మృతి, 30మందికిపైగా గాయాలు!

పనాజీ : గోవాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి షిర్గావ్‌లో జరిగిన శ్రీ లైరాయ్ జాత్రలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ (జిఎంసి) మాపుసాలోని ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక- విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ […]
Read more

రూహ్ అఫ్జా లక్ష్యంగా రూపొందించిన కొత్త వీడియోను తొలగించాలని పతంజలిని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు!

న్యూఢిల్లీ : హమ్‌దార్డ్ లాబొరేటరీస్ ప్రసిద్ధ వేసవి పానీయం రూహ్ అఫ్జాను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన కొత్త ప్రమోషనల్ వీడియోను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గురువారం పతంజలి ఆయుర్వేద్, సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌లను ఆదేశించింది. తన మునుపటి ఆదేశాన్ని పదేపదే ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని రామ్‌దేవ్‌కు కఠినమైన హెచ్చరిక కూడా జారీ చేసింది. చట్టపరమైన జోక్యం తర్వాత మునుపటి వీడియోను తొలగించినప్పటికీ, పతంజలి ఇలాంటి వాదనలను పునరావృతం చేస్తూ కొత్త వీడియోను […]
Read more

‘కశ్మీరీలు, ముస్లింలపై దాడి చేయకండి’… పహల్గామ్‌ ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ అధికారి భార్య విజ్ఞప్తి!

చండీగఢ్ : పహల్గామ్‌ ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్‌ భార్య హిమాన్షి ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ జయంతి సందర్భంగా, శాంతి, ఐక్యత కోసం ఆయన భార్య హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఆయన జ్ఞాపకార్థం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడుతూ… ఈ విషాదం తర్వాత ముస్లింలను, కాశ్మీరీలను నిందించవద్దని ఆమె దేశ ప్రజలను కోరారు. “మనం ముస్లింలను లేదా కాశ్మీరీలను లక్ష్యంగా చేసుకోకూడదు. మాకు శాంతి కావాలి,” న్యాయం […]
Read more

వచ్చే జనాభా లెక్కల్లో కుల గణన…కేంద్రం సంచలన నిర్ణయం!

న్యూఢిల్లీ : రాబోయే జనాభా గణన క్రతువులో కుల గణనను చేర్చాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని “రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ నిర్ణయించిందని కేంద్రమత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. జనాభా గణన ‘పారదర్శక’ పద్ధతిలో జరుగుతుందని, గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా రాష్ట్ర, కేంద్ర ఎన్నికలకు ప్రచారం చేస్తున్నప్పుడు, ‘కుల గణన’ డిమాండ్లపై అధికార బిజెపిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కులగణన విషయంలో కాంగ్రెస్‌ వైఖరిపై మంత్రి అశ్విని […]
Read more

హిందువులు ఆత్మరక్షణ కోసం కత్తులు సిద్ధంగా ఉంచుకోండి… ఆర్‌ఎస్‌ఎస్ నేత కల్లడ్క ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

మంగళూరు : పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత హిందువులు ఆత్మరక్షణ కోసం కత్తులు ఉంచుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు కల్లడ్క ప్రభాకర్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రతి హిందూ కుటుంబం కత్తి దగ్గర పెట్టుకోవాలి. పహల్గామ్ దాడి జరిగినప్పుడు హిందువులు కత్తి చూపిస్తే సరిపోయేది” అని అన్నారు. మహిళలు తమ సాధారణ వస్తువులతో పాటు తమ వ్యానిటీ బ్యాగుల్లో కత్తులను తీసుకెళ్లాలని […]
Read more

ప్యూ సర్వే…పత్రికా స్వేచ్ఛకు ముప్పు కంటే తప్పుడు సమాచారం గురించి ఎక్కువగా భయపడుతున్న భారతీయులు!

న్యూఢిల్లీ : భారతదేశంలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం పట్ల ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆశ్చర్యకరంగా, ఎక్కువ శాతం మంది నకిలీ వార్తలను ప్రభుత్వ ప్రభావంతో ముడిపెట్టారు. సెన్సార్‌షిప్‌ను వ్యతిరేకించారు. కాగా, ప్యూ రీసెర్చ్ సెంటర్ వాషింగ్టన్‌లో ఉంది, ఇది వివిధ దేశాలలో సామాజిక సమస్యలు, ప్రజాభిప్రాయం, జనాభా ధోరణులు వంటి అంశాలపై సమాచారాన్ని అందించడానికి రోజువారీ సర్వేలను నిర్వహిస్తుంది. సర్వే నుండి సేకరించిన డేటా ప్రకారం, […]
Read more

వారణాసిలో కనీస వేతనం, మెరుగైన పని పరిస్థితులు కావాలని డిమాండ్‌ చేసిన 150 మంది బ్లింకిట్ వర్కర్ ఐడీల సస్పెండ్!

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని బ్లింకిట్‌లో సుమారు 150 మంది గిగ్ కార్మికులు గత వారాంతంలో శని, ఆదివారం నాడు రెండు రోజుల సమ్మెకు దిగారు. న్యాయమైన పరిహారం, మెరుగైన పని పరిస్థితులు, వేసవి వాతావరణానికి తగిన కాటన్ యూనిఫాంలు కావాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా, జొమాటో యాజమాన్యంలోని కంపెనీ… సమ్మెలో పాల్గొన్న 150 మంది వ్యక్తుల ఐడీలను బ్లాక్ చేసింది, వారి ఐడీలను తిరిగి పొందే ముందు ఒప్పందంపై సంతకం చేయాలని కోరింది. తమతో […]
Read more

పహల్గామ్ దాడిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌లపై కేసులు!

న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ‘రాంటింగ్ గోలా’ గా ప్రసిద్ధి చెందిన రాజకీయ వ్యాఖ్యాత షమితా యాదవ్, ‘మెడుసా’పేరిట వినుతికెక్కిన లక్నో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ మాద్రి కకోటిలపై, పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి ఇటీవలి పోస్ట్‌లపై చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. యాదవ్‌పై పోలీసు ఫిర్యాదు నమోదైంది, డాక్టర్ కాకోటిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇద్దరు మహిళలు సూటిగా, సుత్తిలేకుండా సరళమైన కథనాలకు ప్రసిద్ధి చెందారు, ఉపాధి, ఆర్థిక వృద్ధి, మైనారిటీలపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలు, వివిధ […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ‘పర్భానీ’లో భారీ నిరసన!

మహారాష్ట్ర : వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పర్భానీలో జరిగిన ఒక కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నిరసన సభను ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈద్గా మైదాన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వ్యక్తులు ప్రభుత్వం ‘రాజ్యాంగ విరుద్ధమైన’ చర్య తీసుకున్నందుకు విమర్శించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రసంగంలో, వక్తలు పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించారు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. భారీ జనసమూహాన్ని ఉద్దేశించి […]
Read more

ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చిన ‘ఎద్దేలు కర్ణాటక’!

దావణగెరె (కర్ణాటక) : మధ్య కర్ణాటక కేంద్ర బిందువు, రైతు ఉద్యమాలకు ప్రసిద్ధి చెందిన దావణగెరెలోని బీరి లిగేశ్వర ఆలయ సముదాయంలో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో జాతీయ నాయకులు, కార్యకర్తలు, పౌరులు కలిసి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక బలమైన పిలుపునిచ్చారు. “ఎద్దేలు కర్ణాటక”, అనుబంధ ప్రగతిశీల సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలను కాపాడే లక్ష్యంతో “రాజ్యాంగ పరిరక్షకుల దళం” ఏర్పాటుకు గుర్తుగా నిలిచింది. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన […]
Read more
1 29 30 31 32 33 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.