Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హైదరాబాద్ విమానాశ్రయంలో 13.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత!

హైదరాబాద్: నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఖరీదైన గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు మంగళవారం తెల్లవారుజామున 6ఈ1088 ఇండిగో విమానంలో బ్యాంకాక్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ఆమె బ్యాగులను తనిఖీ చేశారు. […]
Read more

యూపీలో పదహారో శతాబ్దం నాటి సమాధిని ధ్వంసం చేసిన హిందూత్వ మూక!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో నిన్న ఉద్రిక్తత చెలరేగింది. హిందూ మితవాద గ్రూపుల సభ్యులు లాఠీలతో ఆయుధాలు ధరించి నవాబ్ అబ్దుల్ సమద్ ఖాన్ సమాధిని పురాతన ఆలయం పైన నిర్మించారని పేర్కొంటూ దానిపై దాడి చేసి ధ్వంసం చేశారు. హిందువుల దాడికి సంబంధించిన వీడియో లింక్ https://www.instagram.com/reel/DNNW4ANJ5gP/?igsh=MTQyNTB4ZnY0eG45eg== ఖస్రా నంబర్ 753 కింద అధికారికంగా మక్బారా మాంగి (జాతీయ ఆస్తి)గా నమోదయిన నిర్మాణం ఇది. ప్రభుత్వ రికార్డులలో ఔరంగజేబు చక్రవర్తి పాలనలో పైలానీ ఫౌజ్‌దార్ అయిన […]
Read more

హిందూత్వ ప్రయోగశాలగా మారుతున్న ఛత్తీస్‌గఢ్!

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు సన్యాసినులు – సిస్టర్ ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్, గిరిజన యువకుడు సుఖ్‌మాన్ మాండవిపై బజరంగ్ దళ్ సభ్యులు దాడి చేస్తే, వారిపై కేసు పెట్టకుండా… బాధితులపై బలవంతపు మత మార్పిడి, మానవ అక్రమ రవాణా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు? ఛత్తీస్‌గఢ్‌లో… క్రైస్తవ మిషనరీలు,సన్యాసినులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రకటనలు చేస్తోంది, అయితే కేరళలో అందుకు భిన్నంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడి నన్‌లకు మద్దతుగా నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏమో […]
Read more

“విపక్షం డిజిటల్ డేటా కోరితే…ఈసీ పేపర్ డేటా ఇస్తుంది”…డీఎంకే ఎంపీ కనిమొళి!

న్యూఢిల్లీ: నేడు దేశంలో నెలకొన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థితిపై డీఎంకే ఎంపీ కనిమొళి విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో నిరసనల మధ్య బిల్లులు ఆమోదిస్తున్నారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు అనుమతి లేదు అంటూ ఆమె వాపోయారు. ఓట్ల చోరీపై నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె విలేకర్లతో ఈమాటలన్నారు. “ఇది మేము మాట్లాడుతున్న ఒక విషయం మాత్రమే కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గురించి పార్లమెంటులో చర్చ జరపాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, […]
Read more

సూక్ష్మ రుణాలు ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెడుతున్నాయని వెల్లడించిన ఓ సర్వే!

హైదరాబాద్: సూక్ష్మరుణాలు ప్రధానంగా పేదరికాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, చిన్న మొత్తాలలో ఇచ్చే రుణాలు. ఇవి వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి లేదా విస్తరించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే, ఈ రుణాలను తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఓ సర్వేలో తేలింది. మచ్చుకు కొన్ని కొన్ని కేస్‌ స్టడీస్‌ను పరిశీలిస్తే మనకీ విషయం అర్థమవుతుందని సర్వే సంస్థ చెబుతోంది. ఉషారాణి ఐదు సంవత్సరాల క్రితం బ్యాంకు రుణం తీసుకుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేము […]
Read more

ఓట్ల చోరీపై ఈసీ విచారణ కోరుతూ ఇండియా కూటమి ఎంపీల నిరసన ప్రదర్శన!

న్యూఢిల్లీ: నేడు ఇండియా కూటమిలోని దాదాపు 300 మంది ఎంపీలు…లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయ ముట్టడికి సిద్ధమయ్యారు. పార్లమెంట్ హౌస్ నుండి ఉదయం 11:30 గంటలకు ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. ఈ మార్చ్ ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు దాదాపు ఒక కిలోమీటరు దూరం వరకు సాగనుంది. ఓట్ల చోరీపై ఈసీ విచారణ కోరుతూ, అలాగే బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని […]
Read more

‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ మార్చడమే’ లక్ష్యంగా అస్సాంలో తొలగింపు కార్యక్రమాలు!

న్యూఢిల్లీ: అస్సాం ప్రభుత్వం “ఆక్రమణలను” తొలగించడానికి వరుస తొలగింపులు చేపడతామని ప్రతిజ్ఞ చేస్తుండటంతో, రాజకీయ సామాజిక నిపుణులు ఈ చర్యను విమర్శించారు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ మార్చడమే’ దీని లక్ష్యం అని అన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ తొలగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరుపై తమ ‘ఆందోళన’ వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల దాడి నుండి వారిని రక్షించడానికి వివిధ వర్గాల ప్రజలను అంతర్-రాష్ట్ర సరిహద్దుల బఫర్ జోన్లలోకి […]
Read more

‘ఓట్‌ చోరీ’ ఆరోపణలపై రాహుల్‌కు నోటీసు జారీ చేసిన కర్ణాటక సీఈఓ!

బెంగళూరు: గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక మహిళ రెండుసార్లు ఓటు వేసిందని ఆరోపించిన పత్రాలను ఈసీకి సమర్పించాలంటూ కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని మీరు పేర్కొన్నారు…ఆమె మాత్రం ఒకేసారి ఓటు వేసినట్లు చెబుతోందని…. నోటీసుల్లో కర్ణాటక CEO తెలిపారు. రెండుసార్లు ఓటుకు సంబంధించి…రాహుల్ గాంధీ ప్రజెంటేషన్‌లో చూపిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీచేయలేదని […]
Read more

ఓట్ల దొంగతనం ఆరోపణలపై CJIకి బహిరంగ లేఖ రాసిన ఓటరు!

To భారత ప్రధాన న్యాయమూర్తి,సుప్రీంకోర్టున్యూఢిల్లీ. సర్‌,స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించి… మనం ఎంచుకున్న ప్రభుత్వాన్ని పొందేలా చూసుకోవడం లక్ష్యంగా పనిచేయాల్సిన భారత ఎన్నికల కమిషన్ (ECI) కుట్రతో నా ఓటు దొంగతనానికి గురవుతుందని భయపడే పౌరుడిగా నేను మీకు వ్రాస్తున్నాను. ఈ దేశంలో ఇప్పుడు జోక్యం చేసుకోగల వ్యక్తి ఎవరైనా ఉంటే, అది మీరే. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టును స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసింది, అది మనం పౌరులు అనుభవిస్తున్న హక్కులను కాపాడుతుంది మరియు మీరు దాని […]
Read more

అక్రమ హిందూ వలసదారులపై ప్రభుత్వ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ అస్సాం విద్యార్థి సంఘం నిరసనలు!

గువహతి: అక్రమ హిందూ వలసదారులపై పౌరసత్వానికి సంబంధించిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని అస్సాం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ… ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించింది. పౌరసత్వం (సవరణ) చట్టం (CAA) ను ఉటంకిస్తూ 2015 కి ముందు రాష్ట్రంలోకి ప్రవేశించిన ఆరు వర్గాలైన హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీలపై కేసులను ఉపసంహరించుకోవాలని తన ప్రభుత్వం… విదేశీయుల ట్రిబ్యునల్‌లను కోరినట్లు వచ్చిన మీడియా నివేదికలను అస్సాం ముఖ్యమంత్రి […]
Read more
1 32 33 34 35 36 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.