Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రేపు అమెరికా వెళ్లనున్న సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్ బిన్ సల్మాన్‌!

వాషింగ్టన్: సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్ బిన్ సల్మాన్‌ రేపటినుంచి అమెరికాలో పర్యటించనున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ – అరబ్ దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలను అధికారికం చేసిన అబ్రహం అకార్డ్స్‌ను పొడిగించాలని అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నందున మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకురావాలనేది ఆయన ప్రణాళికలో కీలకం. రేపు వైట్ […]
Read more

‘ఇది ఓటు చోరీ కాదు, ఓటు దోపిడీ’…అఖిలేష్ యాదవ్!

బెంగళూరు: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటు దొంగతనం ఆరోపణలకు మద్దతు ఇచ్చారు. ‘విజన్ ఇండియా: స్టార్టప్ సమ్మిట్’లో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ…ఇది కేవలం ‘ఓట్ల దొంగతనం’ కాదు, ‘దోపిడీ’ అని అన్నారు. “ఇది చోరీ కాదు. చోరీ ఒక చిన్న దొంగతనం. ఇది దోపిడీ. బహిరంగంగా జరిగింది” అని అఖిలేష్‌ యాదవ్ అన్నారు. దేశంలో ఉద్దేశపూర్వకంగా ఓటు దొంగతనం జరిగిందని […]
Read more

‘పారిపోతున్న బంగ్లాదేశీయులు’అంటూ బెంగాల్‌లో ‘మీడియా’ హడావుడి!

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ పేరిట మీడియా హడావుడి ఎక్కువయింది. ఇక్కడ ఒక సంఘటనను పరికిస్తే… కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్‌లో సచివాలయానికి ఎదురుగా గుడిసెల సమూహం ఉంది. గత వారాంతంలో అక్కడే గందరగోళం చెలరేగింది. చేతిలో కెమెరాలు పట్టుకుని జర్నలిస్టుల బృందం ఒక యువకుడిని వెంబడించింది. ఆ వ్యక్తి రఫీకుల్ సర్దార్, నగరంలో నివసించే దినసరి కూలీ. సర్దార్ కుటుంబం సౌత్ 24 పరగణాలలోని జాయ్‌నగర్-I బ్లాక్‌లోని దోసా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామ్‌నగర్ గ్రామ వాసులు. […]
Read more

బీహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం…ఒక విశ్లేషణ!

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో అసాధారణ ఫలితాలు నమోదు అయ్యాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచిన ఎన్డీఏ… ఈసారి మొత్తం 243 సీట్లలో 202 సీట్లను గెలుచుకుంది. ఇక బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2020లో 74 సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఈసారి 89 సీట్లు గెలుచుకునేలా తన సంఖ్యను మెరుగుపరుచుకుంది. మరోవైపు, జెడి(యు) గత ఎన్నికల కంటే దాదాపు రెట్టింపు స్థానాలు సాధించి 85 స్థానాలను గెలుచుకుంది. కాగా, 2020లో […]
Read more

ఝార్ఖండ్‌లో పదివేల మందికి పైగా మావోయిస్టులు అరెస్టు!

రాంచీ: ఝార్ఖండ్‌లో 2001 నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు అంటే ఈ 25ఏళ్లలో మొత్తం 10వేల769 మంది మావోయిస్టులు అరెస్టు చేసారు. కాగా, 235 మంది మృతి చెందారు. 324 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కాలంలో పోలీసులు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. “గత 25 సంవత్సరాలలో పోలీసుల నుండి దోచుకున్న 710 ఆయుధాలతో సహా 1,471 తుపాకులను స్వాధీనం […]
Read more

బీహార్‌లో భారీ విజయం దిశగా దూసుకుపోతున్న ఎన్డీఏ!

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్‌లో అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ వార్త రాసే సమయానికి ప్రస్తుతం 189 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది సాధారణ మెజారిటీ 122 స్థానాల చాలా ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో బిజెపి ప్రస్తుతం 84 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జెడియు 76 స్థానాల్లో, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ […]
Read more

అల్ ఫలాహ్, అలీగఢ్‌ యూనివర్సిటీలపై బాంబులు వేయండి…మహంత్ యతి నర్సింఘానంద్ విద్వేష వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ముస్లిం వ్యతిరేక, ద్వేషపూరిత ప్రసంగాలకు పెట్టింది పేరైన మహంత్ యతి నర్సింఘానంద్ మరోసారి నోరుపారేసుకున్నారు. నాలుగు ప్రముఖ ఇస్లామిక్ విద్యా సంస్థలైన “అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా, దారుల్ ఉలూమ్, దేవ్‌బంద్‌లను నాశనం చేయడానికి సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉగ్రవాద స్థావరాలను సైన్యాన్ని పంపించి ఫిరంగులతో పేల్చివేయాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. https://www.instagram.com/reel/DQ_QjM2CUCo/?igsh=MTdweHp1aG1raTM2ZQ== ఇక నవంబర్ 10న […]
Read more

నెహ్రూను దూషించడం…ఆయన అడుగుజాడలపై నడవడం RSSకు అలవాటైంది!

న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎందుకు పదేపదే దాడి చేస్తున్నాయో అర్థం చేసుకోవడం కష్టం. ఆయన 60 సంవత్సరాల క్రితం మరణించారు. నేటి రాజకీయాలకు సంబంధం లేదు. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే…ఈ కాషాయ కూటమి నెహ్రూను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తుంది, ఆయన కాశ్మీరీ బ్రాహ్మణ సమాజానికి చెందినవారని కూడా వీరు గుర్తించకపోవడం మరీ విడ్డూరం. ఇక నెహ్రూ ఎల్లప్పుడూ పండిట్‌జీని తన పేరులో ప్రత్యయంగా ఉపయోగించుకునేవారు. ఆయన కాలంలోని ప్రజలు ఎల్లప్పుడూ […]
Read more

బీహార్‌లో రికార్డు స్థాయి ఓటింగ్‌…ఎన్‌డీఏకు ఓ హెచ్చరిక!

న్యూఢిల్లీ: చాలా ఎగ్జిట్ పోల్స్ బీహార్‌లో అధికార ఎన్‌డీఏకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. అంతేకాదు రాష్ట్రంలోని 243 సీట్లలో 150 నుంచి 170 మధ్య గెలవవచ్చని అంచనా వేసాయి. అయితే, పెరిగిన ఓటింగ్‌ గణాంకాలు ఎన్‌డీఏ కూటమికి షాక్‌ ఇవ్వవచ్చు. బీహార్ మొత్తం 66.91% ఓటర్ల నమోదును చూసింది, ఇది దాని ఎన్నికల చరిత్రలో ఒక రికార్డు. మొదటి దశలో 65.08% పోలింగ్ నమోదవడం ఒక రికార్డు కాగా, రెండవ దశలో 68.76% పోలింగ్ […]
Read more

ఢిల్లీ పేలుడు…నా కూతురిని తప్పుగా ఇరికిస్తున్నారని తండ్రి ఆవేదన!

న్యూఢిల్లీ: నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన పేలుడులో కనీసం 13 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ పేలుడులో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఉగ్రవాద నిరోధక దళం (ATS), జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక మహిళా ముస్లిం వైద్యురాలి ఇంటిపై దాడి చేశారు. డాక్టర్ షాహీన్ షాహిద్‌కు పేలుడులో సంబంధం ఉందని అధికారులు ప్రకటించడంతో ఆమెను ఫరీదాబాద్‌లో అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుండి ATS బృందం షాహీన్ ఇంటికి చేరుకుని చాలా […]
Read more
1 35 36 37 38 39 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.