Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

చెదిరిన డాలర్ కలలు…అమృత్‌సర్‌ చేరుకున్న 112 మంది భారతీయ అక్రమ వలసదారులు!

చండీగఢ్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పి పంపేందుకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న మరో 112 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం ఆదివారం అర్థరాత్రి అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది, అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తిరిగి పంపించిన భారతీయుల మూడవ బ్యాచ్ ఇది. సి-17 విమానం రాత్రి 10:03 గంటలకు ల్యాండ్ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. […]
Read more

ట్రంప్‌తో మోదీ భేటీ…భారత్‌కు ఎఫ్‌-35 యుద్ధ విమానాలు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి అత్యాధునిక యుద్ధ విమానాలను విక్రయించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అగ్ర రాజ్యాధిపతిగా ట్రంప్ తిరిగి ఎన్నికయ్యాక వైట్ హౌస్‌ను సందర్శించిన నాల్గవ ప్రపంచ నేత మోడీ. ఈ సమావేశంలో తోటి జాతీయవాది అయిన ట్రంప్‌ను “స్నేహితుడు”గా మోదీ అభివర్ణించారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ […]
Read more

ఎట్టకేలకు రాజీనామా చేసిన మణిపూర్‌ సీఎం బీరేన్‌సింగ్‌!

గత రెండేళ్లుగా జాతిహింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించారు. ఈ క్రమంలో నేటి నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దు చేశారు. కాగా, తన నాయకత్వంపై సొంత పార్టీలోనే ఏర్పడిన అసమ్మతిని చల్లార్చడానికి, సభలో తనపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో బీరేన్ తన పదవికి […]
Read more

రేపే ఢిల్లీ ఎన్నికలు…గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆప్‌!

దేశ రాజధానిలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ… బీజేపీ, కాంగ్రెస్‌లతో త్రిముఖ పోటీని ఎదుర్కొంటోంది. మొత్తం 70 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనుంది. 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఢిల్లీలోని 13,766 పోలింగ్ కేంద్రాలలో దాదాపు 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం ఢిల్లీ వ్యాప్తంగా గట్టి భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. మొత్తం 35,626 మంది పోలీసు సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించనున్నారు. […]
Read more
1 42 43 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.