Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఖుర్బానీకి ప్రత్యామ్నాయం లేదు!

….ముహమ్మద్ ముజాహిద్ బక్రీద్ పండుగు వచ్చే ముందు ఖుర్బానీ కోసం ముస్లిములు ప్రయత్నాలు ఆరంబించడం సాధారణంగా ప్రతిచోట కనబడుతుంది. హజ్ చేసే అవకాశం దొరికిన లక్షలాది మంది లబ్బైక్ అంటూ మక్కా నగరానికి వెళతారు. కోట్లాది ముస్లిములు, హజ్ యాత్రకు వెళ్ళలేని వారు మహాప్రవక్త ముహమ్మద్ (స) సంప్రదాయాన్ని పాటిస్తూ, హజ్రత్ ఇబ్రాహీమ్ అపూర్వ త్యాగనిరతిని స్మరిస్తూ పశువులను ఖుర్బానీ ఇస్తారు. మారుతున్న కాలం, మారుతున్న ఆలోచనలు, వైఖరులు, విధానాల నేపథ్యంలో కొత్త కొత్త వాదనలు పుట్టుకు […]
Read more

ఉద్యోగం నుంచి క్రైస్తవ సైనిక అధికారి తొలగింపు…సైనికుడి విశ్వాసాన్ని క్రమశిక్షణకు ముప్పుగా పరిగణిస్తారా!

న్యూఢిల్లీ: మతపర పరేడ్‌లో పాల్గొననందున ఆర్మీ అధికారి తొలగింపును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. మతం కంటే యూనిఫారమే ముఖ్యమని, ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా….1. సైనికుడి మత విశ్వాసం రెజిమెంటల్ సంప్రదాయంలో పాతుకుపోయిన సైనిక నియమాన్ని అధిగమించగలదా? 2. ఒక నిర్దిష్ట రెజిమెంట్‌లోని సైనికులలో ఎక్కువ మంది హిందువులు లేదా సిక్కులు అయినప్పటికీ, హిందువు కాని వ్యక్తి… హిందూ లేదా సిక్కు ఆలయంలో ప్రార్థనలలో పాల్గొనడం తప్పనిసరి అవుతుందా? […]
Read more

అమెరికాకు సరెండర్‌ అయిన నరేందర్‌… పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై రాహుల్ గాంధీ విమర్శలు!

భోపాల్: భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు లొంగిపోయారని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భోపాల్ లో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ, అమెరికా తన నౌకాదళాన్ని పంపినప్పటికీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1971 యుద్ధంలో చలించలేదని రాహుల్‌ అన్నారు. “భారత్‌, పాక్ ఉద్రిక్తతల సందర్భంగా‌ కాల్పుల విరమణ ఆపాలని ట్రంప్ ఆదేశించారు మోడీ పాటించారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. చరిత్ర […]
Read more

ముస్లిం వ్యతిరేక హింస, బుల్డోజర్ అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన జమాతే ఇస్లామీ హింద్!

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేక హింసపై జమాతే-ఇ-ఇస్లామీ హింద్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ముస్లిం ఇళ్ళు, మదర్సాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి బుల్డోజర్లను వినియోగాన్ని తీవ్రంగా ఖండించారు. “మూక దాడులకు పాల్పడటం అన్యాయం”: JIH అలీఘర్‌లో నలుగురు ముస్లిం మాంసం వ్యాపారులపై జరిగిన దారుణమైన దాడిని జేఐహెచ్‌ ఉపాధ్యక్షుడు మాలిక్ మోహతసిమ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. “కోపంగా ఉన్న ఒక గుంపు ఈ వ్యక్తులను అడ్డగించి, వారి బట్టలు […]
Read more

ఇరాన్ నుండి పెట్రోకెమికల్ దిగుమతులు…అదానీ గ్రూప్‌పై అమెరికా దర్యాప్తు?

న్యూఢిల్లీ: గత నెల యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నుంచి ఆయిల్, ఎల్పీజీ, పెట్రోకెమికల్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం నిషేధిం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌ నుండి అదానీ పోర్ట్స్ ద్వారా ఎల్పీజీ దిగుమతులు జరిగాయని, దీనిపై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు చేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇరాన్‌ నౌకలు ఏవీ కూడా ఎల్‌పీజీతో తమ రేవులకు రాలేదని […]
Read more

ఆపరేషన్ సిందూర్‌ను ముస్లింలు వ్యతిరేకిస్తున్నారంటూ అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: మొన్న కోల్‌కతాలో జరిగిన బిజెపి ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్లిం సమాజంపై, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించాయి. జాతీయ రాజకీయాల్లో మతపరమైన విద్వేష వ్యాఖ్యలు ఉపయోగించడంపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తాయి. నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన విజయ్ సంకల్ప్ కార్యకర్త సమ్మేళన్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ… 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ […]
Read more

ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి…మణిపూర్‌లో వెయ్యిమందిని రక్షించిన సైన్యం!

గౌహతి: రెండేళ్ల క్రితం జాతి ఘర్షణతో అట్టుడికిన మణిపూర్‌ గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిగురుటాకులా వణుకుతోంది. రాష్ట్రంలోని నదులు పొంగి ప్రవహించడం, కరకట్టలు తెగిపోవడం వల్ల 19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయని, 19,811 మంది ప్రజలు ప్రభావితమయ్యారని వారు తెలిపారు. మణిపూర్‌లో మైతీ-కుకీ సంఘర్షణను పరిష్కరించడానికి మోహరించిన ఆర్మీ, అస్సాం రైఫిల్స్ మైతీ ఆధిపత్యం కలిగిన ఇంఫాల్ తూర్పు, […]
Read more

భారత్‌లోని ఒకే నగరంలో రిచ్ & పూర్ ఇండియా…ఎందుకీ వైరుధ్యం!

ముంబయి: బీజేపీ పాలనలో భారతదేశంలో పెరుగుతున్న ద్వేషం, ముస్లిం వ్యతిరేక భావాల పరంగానే కాకుండా దాని ఆర్థిక దృశ్యంలో కూడా వేగంగా పరివర్తన చెందుతోంది. లగ్జరీ మార్కెట్ వృద్ధి చెందుతోంది. ఇతర దేశాల్లో కన్నా… మనదేశంలో అతి ధనవంతుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. 2028 నాటికి, భారతదేశంలో $30 మిలియన్లు (సుమారు ₹250 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 50% పెరుగుతుందని మెకిన్సే & కంపెనీ నివేదిక అంచనా […]
Read more

హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌లో సాంకేతిక ప్రశ్నలతో విద్యార్థిని పరీక్షించిన వీసా అధికారి!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌లో వీసా అధికారి ఒకరు F1 ఇంటర్వ్యూ సందర్భంగా ఒక విద్యార్థిని సాంకేతిక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఇంటర్వ్యూ రెడ్డిట్ వెబ్‌సైట్‌లో ఇమ్మిగ్రేషన్, వీసా కమ్యూనిటీలపై చర్చకు దారితీసింది. రెడ్డిట్‌లో వివరాలుమొన్నటికి మొన్న మే 30న జరిగిన వీసా ఇంటర్వ్యూ వివరాలను పంచుకుంటూ, ఆ విద్యార్థి ఇంటర్వ్యూను తన 30 ఏళ్లలోపు శ్వేతజాతి పురుష అధికారి నిర్వహించారని చెప్పారు. కాగా, అమెరికా కాన్సులేట్‌లో సాగిన ఈ ఇంటర్వ్యూలో మొదట విద్యా […]
Read more

భద్రాద్రి కొత్తగూడెంలో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు!

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 17 మంది మావోయిస్టులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)ముందు లొంగిపోయారు. వీరిలో 11 మంది పురుషులు, ఆరుగురు మహిళలు. అయితే వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు (ACM)గా పనిచేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం పోలీసు సూపరింటెండెంట్ (SP) రోహిత్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. “తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారు” అని ఎస్పీ తెలిపారు. తక్షణ సహాయంలో భాగంగా పోలీసులు […]
Read more
1 44 45 46 47 48 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.