Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ప్రధాని మోదీ హయాంలో కాశ్మీర్ విధానం పూర్తిగా విఫలమైందన్న శివసేన ‘సామ్నా’ సంపాదకీయం!

ముంబై : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఇంకా ముగియలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో కాశ్మీర్ విధానం పూర్తిగావిఫలమైందని శివసేన (యుబిటి) తన మౌత్ పీస్ ‘సామ్నా’లో ఘాటైన సంపాదకీయం రాసింది. “దేశంలో మతపరమైన ద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తే” ఇలాగే జరుగుతుందని ఆ పార్టీ పేర్కొంది. “పాకిస్తాన్‌ను బెదిరించడం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇటువంటి బెదిరింపులు ప్రధాని మోడీ భక్తులను సంతోషపరుస్తాయి. పాకిస్తాన్ వెన్ను ఇంకా విరగలేదు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు హిందూ నకిలీ రక్షకులపై […]
Read more

మణిపూర్‌లో మళ్లీ అలజడి…మంటల్లో కాలిపోయిన కుకీ గ్రామాలు, కర్ఫ్యూ విధింపు

ఇంఫాల్‌ : బుధవారం సాయంత్రం, మణిపూర్‌లోని కామ్జోంగ్, సహంఫుంగ్‌లోని రెండు గ్రామాల్లోని కుకి ఇళ్లకు దుండగులు నిప్పంటించి, వాటిని ధ్వంసం చేశారు. 28 ఇళ్లు కాలి బూడిదయ్యాయని అంచనా. ఈ ఘటన తరువాత జిల్లా మేజిస్ట్రేట్ రెండు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి కారణంగా ఇళ్ళు, జీవనోపాధిని కోల్పోవడంతో అనేక కుకీల కుటుంబాలు నాశనమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సహంఫంగ్ సబ్ డివిజన్ […]
Read more

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారతదేశం అంతటా కాశ్మీరీ విద్యార్థులపై దాడులు, వేధింపులు!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిలో కనీసం 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయిన తరువాత, భారతదేశం అంతటా కాశ్మీరీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరుగుతున్నాయి. చండీగఢ్‌లోని ఒక కాశ్మీరీ ముస్లిం బాలిక ఇంటికి తిరిగి వెళ్లడానికి తక్షణ సహాయం కోరుతోంది, స్థానిక వేధింపులను ఎదుర్కొంటోంది. ఆమెను, ఇతరులను బలవంతంగా దింపేసిన క్యాబ్ డ్రైవర్ ఆమెపై దాడి చేశాడు. https://www.instagram.com/reel/DI1EVCMJpCG/?igsh=eDZobmRycms0YjMz జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (JKSA) […]
Read more

పహల్గాం ఉగ్రదాడి భద్రతా వైఫల్యమే…అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరు!

న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సమావేశంలో, ఉగ్రవాదంపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు హామీ ఇస్తూనే, సమావేశంలో ప్రధాని మోదీ లేకపోవడం, దాడికి దారితీసిన లోపాలు, దాడి తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారం గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారని ది వైర్ వార్తాసంస్థ తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ […]
Read more

పహల్గామ్ దాడి తర్వాత ముస్లిం వ్యతిరేక కథనాలను ప్రచారం చేసిన గోడీ మీడియా!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డ వ. ఈ దాడి తరువాత, మితవాద మీడియాగ్రూపులు, ప్రధాన స్రవంతి మీడియా టీవీ, సోషల్ మీడియాలో ముస్లిం వ్యతిరేక కథనాలను వ్యాప్తి చేశాయి, ముస్లింలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. ద్వేషం, తప్పుడు సమాచారం, ఉదాసీనతయావద్దేశం ఉగ్రదాడిపై సంతాపం వ్యక్తం చేస్తుండగా, హిందూత్వ గ్రూపులు సోషల్ మీడియాలో ముస్లింలపై హింసకు బహిరంగంగా పిలుపునిచ్చాయి. అనేకమంది […]
Read more

మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ఠాకూర్‌కు మరణశిక్ష విధించాలని కోరిన ఎన్‌ఐఏ!

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో బిజెపి మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులకు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టును కోరింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని సెక్షన్ 16ను ఉపయోగించి శనివారం 1,500 పేజీలకు పైగా తుది లిఖిత వాదనలను ఏజెన్సీ సమర్పించింది. సెప్టెంబర్ 29, 2008న మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన ఈ పేలుడులో ఆరుగురు ముస్లింలు […]
Read more

పహల్గామ్ దాడి…భారతీయ టీవీ ఛానెల్‌లు మనకు చూపించని నిజం!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత హేయమైన సంఘటనలలో ఒకటి. 2019లో పుల్వామా దాడి తర్వాత కశ్మీర్‌ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. భారతీయ టెలివిజన్ ఛానెల్‌లు ఈ విషాదాన్ని విస్తృతంగా కవర్ చేసినప్పటికీ, వారి నివేదికలు ఎక్కువగా విభజన కథనాలపై దృష్టి సారించాయి, దాడిని హిందూ-ముస్లిం […]
Read more

పహల్గామ్ ఉగ్రదాడిలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఐబీ అధికారి మృతి!

హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారిని ఉగ్రవాదులు చంపినట్లు సమాచారం. ఆయనను బీహార్‌కు చెందిన మనీష్ రంజన్‌గా గుర్తించారు, ఆయన హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO-1)గా నియమితులయ్యారు. భార్య, పిల్లలతో కలిసి సెలవుల్లో ఆనందంగా గడపటానికి కాశ్మీర్‌కు వెళ్లిన సమయంలో ఆయనను కాల్చి చంపినట్లు సమాచారం. దాడి జరిగిన వెంటనే, ఆయన భార్య, పిల్లలను భద్రతా దళాలు […]
Read more

నెత్తురోడిన కశ్మీర్‌… ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది మృతి!

శ్రీనగర్ : ప్రశాంతతకు మారుపేరైన పహల్గామ్‌ నెత్తురోడింది. దక్షిణ అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్ లోయలో సందర్శకుల బృందంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో కనీసం 28 మంది పౌరులు, ఎక్కువగా పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. నిన్న మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో పర్యాటకులు – వీరిలో చాలా మంది గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చిన కుటుంబాలు […]
Read more

బెంగళూరులో కర్ణాటక మాజీ డీజీపీ హత్య!

బెంగళూరు: కర్ణాటక మాజీ పోలీసు చీఫ్ ఓం ప్రకాష్ ఆదివారం బెంగళూరులోని వారి ఇంట్లోనే ఆయన భార్య చేతిలో హత్యకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఆయనకు 68 ఏళ్లు. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని వారి మూడంతస్తుల ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భోజనం చేస్తున్న సమయంలో ఓం ప్రకాష్ తన భార్య పల్లవితో వాగ్వాదానికి దిగాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గొడవ తీవ్రమయ్యాక… భార్య పల్లవి అతనిపై దాడి చేసి, ఆపై రెండు కత్తులతో […]
Read more
1 65 66 67 68 69 78

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.