Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని…పునఃప్రారంభించిన ప్రధాని మోదీ!

అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ప్రజల ‘కలల ప్రాజెక్ట్’ అయిన గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించారు. అదేసమయంలో రాజధాని ప్రాంతంలో రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో జాతీయ రహదారులు, రైల్వే అప్‌గ్రేడ్‌లు, రక్షణ సంబంధిత పరిశ్రమలు వంటి 94 ప్రాజెక్టులను ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడంలో భాగంగా, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు న్యాయ నివాస గృహాల నిర్మాణంతో పాటు 5,200 కుటుంబాలకు గృహ భవనాలతో […]
Read more

నేడు అమరావతి పునఃప్రారంభం…రాష్ట్రానికి రానున్న ప్రధాని!

విజయవాడ: ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతిలో నేడు పునర్నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది, దాదాపు ఐదు లక్షల మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం అమరావతి భవిష్యత్తుకు నిర్ణయాత్మక క్షణంగా, కేంద్ర-రాష్ట్ర సహకారంలో కొతత ఊపుకు స్పష్టమైన సంకేతంగా అంచనా వేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం, ప్రధానమంత్రి శుక్రవారం […]
Read more

తెలుగు రాష్ట్రాల్లో అధ్యాపక నియామక లోపాలను బయటపెట్టిన దళిత పండితుల పోరాటాలు!

హైదరాబాద్: దేశంలోని కార్మిక వర్గం మే 1వ తేదీ కార్మిక దినోత్సవాన్ని అసంతృప్తితో, మెరుగైన రేపటి కోసం ఆశతో జరుపుకుంది. మన ప్రభుత్వాలు కార్మికుల హక్కులను ఎలా ఉల్లంఘించాయనే దానిపై రాజకీయ పార్టీలు, వామపక్ష సంస్థలు వాడీ వేడి సమావేశాలు నిర్వహించగా, ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ కథ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ‘అడ్డా కూలీల’ కన్నా హీనంగా ఉంది. ఈ కథనం పిహెచ్‌డి స్కాలర్ల దుస్థితిని హైలైట్ చేస్తుంది. హైదరాబాద్: దేశంలోని కార్మిక వర్గం మే […]
Read more

చార్మినార్ వద్ద హెరిటేజ్‌ వాక్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు…జీహెచ్‌ఎంసీ!

హైదరాబాద్ : మిస్‌ వరల్డ్‌ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోంది. ఇక్కడి కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను విదేశీ అతిథులకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో భాగంగా వచ్చే సుందరీమణులు, ప్రతినిధుల కోసం చారిత్రాత్మక చార్మినార్, లాడ్ బజార్ మార్కెట్‌లో హెరిటేజ్ వాక్‌ చేయనున్నారు. దీంతో పనులు ఎంతవరకు వచ్చాయంటూ GHMC కమిషనర్ R V కర్ణన్ వివిధ విభాగాల […]
Read more

యాదాద్రి-భువనగిరి జిల్లా పేలుడు పదార్థాల కర్మాగారంలో భారీ విస్పోటనం…ముగ్గురు మృతి!

హైదరాబాద్: తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన విస్ఫోటనంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. కాగా, ఈ ప్రమాదం ధాటికి పరిశ్రమ ఏర్పాటు చేసిన భవనం కుప్పకూలింది. ప్రొపెల్లెంట్ తయారు చేసే యూనిట్‌లో పేలుడు సంభవించడమే ఈ విషాదానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. పేలుడు ఎలా జరిగిందో వెంటనే స్పష్టంగా […]
Read more

పదహారేళ్లైనా ఇంకా పూర్తవ్వని తెలంగాణ వక్ఫ్ మాల్!

హైదరాబాద్ : హజ్ హౌస్ పక్కనే 2009నుంచి నిర్మాణంలో ఉన్న తెలంగాణ వక్ఫ్ మాల్ ప్రాజెక్టు పనులు 16ఏళ్లైనా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవంతి నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముస్లి సమాజం వేడుకుంటోంది. ఉమ్మడి ఏపీ వైయస్ఆర్ ప్రభుత్వ హయాంలో పునాది వేసిన భవన నిర్మాణం భవిత డోలాయమానంగా ఉంది. సెల్లార్‌లోని రెండు అంతస్తులు వర్షపు నీటితో మునిగిపోవడం వల్ల ఆ భారీ భవంత పునాదులు బలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. […]
Read more

‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు అవ్వండి…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులు ‘తెలంగాణ రైజింగ్’ ప్రచారంలో భాగస్వాములుగా చేరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మేం చేపట్టిన మిషన్‌లో చేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాని సీఎం అన్నారు. మీరే “తెలంగాణ రైజింగ్” బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని సీఎం అన్నారు. […]
Read more

తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే నంబర్ 1 విలన్..కేసీఆర్!

హైదరాబాద్ : చాలా నెలల తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించిన భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి K చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు, “తెలంగాణకు నంబర్‌ ఒన్‌ విలన్‌ కాంగ్రెస్సేనని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు, పార్టీకి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోపు కూల్చివేసే ఉద్దేశ్యం లేదని అన్నారు. “తెలంగాణ ప్రజలు మన పార్టీ చేసిన పనిని, ప్రస్తుత […]
Read more

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయించాలని నిరసనకారుల డిమాండ్‌!

హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన నిరసనకారులు తమకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని ధర్నా నిర్వహించారు, రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన 85 ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చిన్నగూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో ఈ విషయంపై చర్చించారు. 2-3 సంవత్సరాల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వ […]
Read more

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో 78 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి!

హైదరాబాద్ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో 112 మంది ఓటర్లలో 88 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 112 మంది ఓటర్లలో 31 మంది ఎక్స్-అఫిషియో సభ్యులు, వారిలో 22 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లలో 66 మంది ఓటు […]
Read more
1 28 29 30 31 32 38

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.