Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హైదరాబాద్‌లో భారీ వర్షం…జలదిగ్బంధంలో రోడ్లు, పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌!

హైదరాబాద్: హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది, ఇది సాధారణ జీవితాన్ని ప్రభావితం చేసింది. ఈ భారీ వర్షాలు వేడి నుండి కొంత ఉపశమనం కలిగించాయి, అయితే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించింది, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాల కారణంగా రద్దీగా ఉండే జంక్షన్లలో రోడ్లపై నీరు నిలిచి, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. కార్యాలయాలు, పని ప్రదేశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్న ప్రజలు వర్షంలో చిక్కుకుపోయారు. […]
Read more

హైదరాబాద్ ఇన్వెస్టర్‌ను మోసం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ వ్యక్తి అరెస్టు!

హైదరాబాద్: స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందని నమ్మించి…నగరానికి చెందిన ఓ ఇన్వెస్టర్‌ను కోటీ నలభై లక్షలు మోసం చేసినందుకు నగర సైబర్ క్రైమ్ అధికారులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ ఆకాష్ వర్మను అరెస్టు చేశారు. తెలంగాణలో నాలుగు కేసులతో సహా భారతదేశం అంతటా 30 కేసుల్లో వర్మ నేరస్థుడని పోలీసులు తెలిపారు. నిందితుడు… బాధితుడికి లింక్ పంపి చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించడం ద్వారా ప్రలోభపెట్టాడు, అది క్రమంగా గణనీయమైన మొత్తాలకు పెరిగింది. […]
Read more

వడదెబ్బ బాధితులకు 4 లక్షల పరిహారాన్ని ప్రకటించిన తెలంగాణ!

హైదరాబాద్: ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండనున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా (స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్) ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని అందజేస్తామని వెల్లడించింది. కాగా, గతంలో వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను మాత్రమే అందించేవారు. అయితే, ఇప్పుడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద ఆ మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. […]
Read more

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల…20వేల ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీచేసింది. ఈమేరకు షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం 2025ను ఆమోదించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌లను జారీ చేయడానికి మార్గం సుగమం అయింది. అబిజ్ఞ వర్గాల సమాచారం మేరకు ఈ నెలాఖరు నాటికి వివిధ విభాగాల్లో 20,000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లను జారీ చేయాలని యోచిస్తోంది. 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉద్యోగ […]
Read more

అంబేద్కర్ జయంతి నాడు దారుణం…కామారెడ్డిలో దళిత కార్మికుడిని అర్ధనగ్నంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు!

హైదరాబాద్: యావద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని స్మరించుకుంటున్న వేళ, తెలంగాణ పోలీసులు అనేక మంది దళితులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)కు చెందిన దళిత సభ్యులను పోలీసు వ్యాన్ లోకి నిర్దాక్షిణ్యంగా ఎత్తిపడేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారిన వీడియోలో, ఒక దళిత కార్మికుడు లోదుస్తులలో ఉండగా పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్లడం కనిపించింది. లింగంపేట పోలీస్ స్టేషన్‌ […]
Read more

శాశ్వత భూ పరిష్కారాల కోసం ‘భూ భారతి’ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌: భూ వివాదాలను పరిష్కరించడానికి, భూ పరిపాలనలో పారదర్శకతను నిర్ధారించడానికి, కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… భూ భారతి చట్టం, పోర్టల్‌ను తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. రైతుల భూ స‌మ‌స్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంతో అధ్యయనం చేసి తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లు చట్ట విరుద్ధం… మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ పరిరక్షణ కమిటీ!

హైదరాబాద్‌ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్‌ సవరణల చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలన్నారు. ఇది 14, 25, 26 ఆర్టికల్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ బిల్లు ముస్లిం మైనారిటీలకు ఆర్థిక స్వాలంబనగా నిలిచిన వక్ఫ్ బోర్డ్ ను ఆర్థికంగా నిర్వీర్యంగా చేసి , దాని ఆధీనంలో ఉన్న ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టటానికి, ముస్లిముల రక్షణకు భద్రత లేకుండా చేసే కుట్ర దాగి […]
Read more

సైబర్ మోసం…42 లక్షలు కోల్పోయిన హైదరాబాదీ ఇంజనీర్‌!

హైదరాబాద్: నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఇటీవల సైబర్ దాడికి గురయ్యాడు, ఫలితంగా అతని బ్యాంక్, యుఎస్ షేర్ మార్కెట్ ఖాతాల నుండి రూ.42 లక్షలు కోల్పోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… మార్చిలో జరిగిన ఈ సైబర్‌ దాడిలో, హ్యాకర్లు OTP కూడా అడగకుండానే అనధికారికంగా అతడి అకౌంట్‌లోని డబ్బుని కొట్టేశారు. పనిలోపనిగా బాధితుడి వాట్సాప్ ఖాతాను కూడా హ్యాక్‌ చేశారు. దీనిని పునరుద్ధరించడానికి డబ్బును డిమాండ్‌ చేశారు. యుఎస్ షేర్ […]
Read more

ఏపీలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు…8మంది మృతి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ యూనిట్‌లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్‌, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కోటవురట్ల మండల కేంద్రానికి 3 కి.మీల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తారాజువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచా […]
Read more

కంచ గచ్చిబౌలి భూమిని తనఖా పెట్టారనే బీఆర్‌ఎస్‌ ఆరోపణను తోసిపుచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు!

హైదరాబాద్: గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్‌ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ భూముల్లో ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని, సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత ఎటువంటి వ్యాజ్యాలు లేకుండా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏదైనా ఆరోపణలు […]
Read more
1 38 39 40 41 42 46

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.