Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా 20 దేశాలపై సుంకాలు విధించినప్పటికీ భారతదేశం తప్పించుకుంది!

వాషింగ్టన్: అమెరికా 20 దేశాలపై సుంకాలు విధించినప్పటికీ, భారతదేశం దాని నుండి తప్పించుకుంది. దీనికి సంబంధించి మనకు అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నందున, భారతదేశానికి మూడు వారాల ఉపశమనం లభించిందని, US టారిఫ్‌ల గడువు సమీపిస్తున్నందున చర్చలు కొనసాగుతున్నాయని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని దేశాలు కొత్త సుంకాలతో పోరాడుతున్నాయి. అయితే, ఆగస్టు 1, 2025న US టారిఫ్‌లు తిరిగి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు ఉపశమనం కలిగిస్తుంది, ఎందుకంటే రెండు […]
Read more

దెయ్యాల శిబిరంగా మారిన తుల్కర్మ్‌…వెస్ట్ బ్యాంక్‌లో 40వేలమంది నిరాశ్రయులు!

తుల్కర్మ్‌: ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో తాను పెరిగిన తుల్కర్మ్‌ శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ దళాలు ఇళ్ల కూల్చివేతలు చేస్తుండగా తనకు ఇచ్చిన కొద్ది క్షణాల్లోనే తన కుటుంబానికి చెందిన ఏ వస్తువులను రక్షించాలో మాలిక్ లుట్ఫీ ఆలోచించాడు. ఇప్పుడు 51 ఏళ్ల వయసున్న ఆరుగురు పిల్లల తండ్రి సమీపంలోని తుల్కర్మ్‌ నగరంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు, కానీ యుద్ధం కారణంగా తన ఎలక్ట్రానిక్ మరమ్మతు దుకాణం మూత పడింది. అద్దెకు చెల్లించడానికి అతనికి […]
Read more

భారతదేశంలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ అందించేందుకు స్టార్‌లింక్‌కు అనుమతి!

న్యూఢిల్లీ: భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ కంపెనీకి అనుమతి లభించింది. భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ (IN-SPACe) నుండి తుది అనుమతి పొందిన తర్వాత, స్టార్‌లింక్ దేశంలో వాణిజ్యపరంగా సేవలను ప్రారంభించనుంది. ఈ అనుమతి పొందిన తేదీ (జూలై 8) నుండి ఐదు సంవత్సరాల కాలానికి లేదా Gen1 కాన్‌స్టేలేషన్ కార్యాచరణ జీవితకాలం ముగిసే వరకు (ఏది ముందుగా వస్తే అది) చెల్లుబాటు అయ్యేలా ఈ ఒప్పందం చేసుకున్నారు. […]
Read more

కేసీఆర్‌ ఫాంహౌస్‌లో చర్చకు రెడీ…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేతకు బహిరంగ ఆహ్వానం పంపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి రావడంలేదని, తమనే ఎర్రవల్లి ఫాంంహౌ‌స్‌కు రమ్మంటే వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తేదీ చెబితే అక్కడికే వచ్చి మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై ప్రజాప్రతినిధులకు ప్రజాభవన్‌లో నీటిపారుదల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్ […]
Read more

జూనియర్లను వాట్సాప్‌లో వేధించడం కూడా ర్యాగింగ్‌తో సమానం…యూజీసీ!

న్యూఢిల్లీ: కోటి కలలతో కళాశాలల్లో చేరే విద్యార్ధులను ‘ర్యాగింగ్’ పేరుతో సీనియర్లు పైశాచికత్వాన్ని. ప్రదర్శిస్తూ అమాయక విద్యార్థుల వినాశనానికి కారణమవుతున్నారు. ర్యాగింగ్ దుష్ట స౦స్కృతి కారణంగా ఏటా ఎందరో విద్యార్థులు తమ చదువులకు స్వస్తి చెబుతున్నారు. ఈ క్రమంలో సీనియర్లు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఫ్రెషర్ల నుండి ప్రతి సంవత్సరం యూజీసీకి డజన్ల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో యూజీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూనియర్లను వేధించడానికి తయారైన ఏదైనా అనధికారిక వాట్సాప్ గ్రూపులను పర్యవేక్షించాలని […]
Read more

ధుబ్రిలో థర్మల్ ప్లాంట్ కారణంగా నిరాశ్రయులైన 2వేలకుపైగా మియా ముస్లిం కుటుంబాలు!

బార్పేట, అస్సాం: ధుబ్రి జిల్లాలోని బిలాషిపారాలో అస్సాం ప్రభుత్వం ప్రతిపాదిత 3,400-మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కారణంగా అక్కడ నివాసం ఉంటున్న 2,000 కంటే ఎక్కువ మియా ముస్లిం ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి జూలై 4న బహిరంగ ప్రకటన వెలువడింది. మరుసటి రోజు జూలై 5న, చాపర్ సర్కిల్ కార్యాలయ అధికారులు చారుబఖ్రా జంగల్ బ్లాక్, చిరాకుటా పార్ట్-1, పార్ట్-2, సంతోష్‌పూర్‌తో సహా వివిధ గ్రామాలలో తొలగింపు నోటీసులు జారీ చేశారు, […]
Read more

ఓవైపు ఆనకట్ట భద్రతా సమస్యలు…మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నీటి విడుదల!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం నిండింది. దీంతో ఆ ప్రాజెక్టు వద్ద జలహారతి నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను గేట్ల ద్వారా దిగువకు వదిలారు. ఈ సంవత్సరం, షెడ్యూల్ చేసిన తేదీకి మూడు వారాల ముందుగానే నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా ఇన్‌ఫ్లోలు రావడంతో మంగళవారం నాటికి ప్రస్తుత నిల్వ సామర్థ్యం 196.56 టిఎంసిలకు చేరుకుంది. గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టిఎంసిలే. నీటి మట్టం 881.60 […]
Read more

నేడు భారత్ బంద్!

న్యూఢిల్లీ: నేడు భారత్‌ బంద్‌. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నేడు బంద్‌ పాటిస్తున్నాయి. ‘భారత్ బంద్’ వల్ల బ్యాంకింగ్ రంగం సహా, పరిశ్రమలు, పోస్టల్, ఇన్సూరెన్స్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండనుంది. కార్మిక సంఘాల 17 డిమాండ్లను కేంద్రం ముందుంచి ఏడాది పూర్తయినా కేంద్రం స్పందించకపోవడంతో కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెను చేపట్టాయి. అయితే, పాఠశాలలు ఇతర విద్యా సంస్థలు ప్రత్యక్షంగా […]
Read more

“ఆప్షన్స్ ట్రేడింగ్ పెద్దలకు ఓ ఆటస్థలం”…జేన్ స్ట్రీట్ ఉదంతంపై రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ మార్కెట్ ‘ధనవంతులకు’ ఓ ఆట స్థలంగా మారిందని, చిన్న పెట్టుబడిదారుల జేబులు నిరంతరం ఖాళీ అవుతున్నాయని” ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. దీనికి జేన్ స్ట్రీట్ ఊదంతమే పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు. జాన్ స్ట్రీట్‌ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ SEBI భారత స్టాక్ మార్కెట్ నుండి నిషేధించింది, దీని వలన కంపెనీ వేల కోట్ల రూపాయల చట్టవిరుద్ధ లాభాలను ఆర్జించగలిగింది. దీనికి సంబంధించి […]
Read more

ఎన్నికల కమిషన్ బీహార్‌ ఓటర్లకు ఉపశమనం కల్పిస్తుందా?

పాట్నా: బీహార్‌లో భారత ఎన్నికల కమిషన్ (ECI) చేపట్టిన SIR-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్లకు ఉపశమనం కలిగిస్తోందని చెబుతోంది. అయితే ఈసీ పదే పదే చేస్తున్న ప్రకటనల కారణంగా, సామాన్య ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఇది వాస్తవానికి మోసం అని చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ శనివారం నాడు వార్తాపత్రికలలో కొన్ని కొత్త అంశాలతో పూర్తి పేజీ ప్రకటనను ప్రచురించింది. ప్రకటన అనుసారం, “అవసరమైన పత్రాలు, ఫోటో అందుబాటులో లేకపోతే, గణన ఫారమ్‌ను పూరించి BLOకి సమర్పించండి.” ఇది […]
Read more
1 102 103 104 105 106 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.