Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అస్సాంలో ‘వెరిఫికేషన్ డ్రైవ్’…50 మంది పౌరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

గౌహతి: బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించడానికి అస్సాం ప్రభుత్వం ‘వెరిఫికేషన్ డ్రైవ్’ను ముమ్మరం చేసింది. దీంతో ఈ వారాంతంలో కనీసం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వర్గాల ప్రకారం, ‘అనుమానాస్పద పౌరులను’ గౌహతి, గోలాఘాట్, ధుబ్రి, బార్పేట,కాచర్‌తో సహా అనేక జిల్లాల నుండి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పౌరులను రూప్‌నగర్ పోలీస్ రిజర్వ్‌లో ఉంచామని, వారి పత్రాలను తనిఖీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే అదుపులోకి తీసుకున్న కొంతమంది తాము భారతీయ […]
Read more

భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో పాక్షికంగా కూలిపోయిన టెర్మినల్ -1 కనోపీ!

న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతోపాటు బలమైన గాలులు వీచాయి. వీటి ధాటికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 ముందు భాగంలో పందిరి ఆదివారం ఉదయం పాక్షికంగా కూలిపోయిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. దేశ రాజధాని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో విమాన కార్యకలాపాల కోసం పునరుద్ధరించి, టెర్మినల్ 1 (T1) ఇటీవల ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం కూడా. […]
Read more

మణిపూర్‌లో మైతీల నిరసన సందర్భంగా టియర్ గ్యాస్ ప్రయోగం…హోంశాఖ అధికారులను కలవనున్న మెయిటీ సంస్థ!

గౌహతి: ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్‌లో మళ్లీ అలజడి రేగింది. మైతీల నిరసన సందర్భంగా రాజ్ భవన్‌లోకి చొరబడటానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ మెయిటీ సంస్థ COCOMIకి చెందిన నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. మణిపూర్ ఐక్యతపై సమన్వయ కమిటీ (COCOMI) “సహకార నిరాకరణ ఉద్యమం” ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ నిరసన జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన మైతీ సంస్థ సభ్యులు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రధాన కార్యదర్శి, DGP, […]
Read more

బెంగాల్‌లోని కాలిగంజ్ సీటు ఉప ఎన్నిక… సీఎం మమతా బెనర్జీకి అగ్ని పరీక్ష!

కోల్‌కతా: నాలుగురాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు భారత ఎన్నికల కమిషన్‌ నిన్న ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని నాడియా జిల్లా కాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల జూన్ 19న ఉప ఎన్నికలు జరగనుంది. జూన్ 23న లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలు జరగనున్న మిగిలిన నాలుగు నియోజకవర్గాలు గుజరాత్‌లోని కాడి, విసావ్‌దార్, పంజాబ్‌లోని లూధియానా-వెస్ట్ మరియు కేరళలోని నీలంబర్. నామినేషన్లు […]
Read more

ఆన్‌లైన్ జాబ్ స్కామ్‌లో 8 లక్షలకు పైగా కోల్పోయిన హైదరాబాదీ…నలుగురు అరెస్టు!

హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా  నకిలీ వర్క్ ఫ్రమ్ హోమ్ పథకం ద్వారా ఒక మహిళ నుంచి రూ.8,75,148 దోచుకున్నందుకు గానూ నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులైన మనోజ్ దివాకర్, నగరి విజయ్, సనపతి కిషోర్ బాబు (అందరూ హైదరాబాదీలు), రంగారెడ్డికి చెందిన తిరునగరి సంతోష్ కుమార్‌గా గుర్తించారు. బాధితుడి డబ్బును లాండరింగ్ చేయడానికి వారు పలు బ్యాంకు […]
Read more

బీజేపీ కపటత్వం…పార్లమెంటులో 0% ముస్లిం ఎంపీలు, కానీ దౌత్య బృందంలో 16% ప్రాతినిధ్యం!

న్యూఢిల్లీ : పహల్గామ్‌లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి మరోసారి ప్రపంచ సమాజం ముందు ఉగ్రవాదం క్రూరమైన వాస్తవాలను బహిర్గతం చేసింది. అదే సమయంలో, జాతీయ భద్రత, మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల పట్ల బిజెపి ప్రభుత్వ విధానంలోని అంతర్గత అసమానతలు, బాహ్య వైరుధ్యాలను ఇది బయటపెట్టింది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో బహిర్గతం చేయడానికి, మోడీ ప్రభుత్వం ఉగ్రవాదంపై భారతదేశం ప్రకటించిన జీరో-టాలరెన్స్ విధానంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఏడు అఖిలపక్ష ప్రతినిధులను ఏర్పాటు […]
Read more

తెలంగాణలో మత్తు మందులను అక్రమంగా అమ్ముతున్న 142 మెడికల్ షాపులపై చర్యలు!

హైదరాబాద్: అక్రమ మత్తమందు అమ్మకాలను అరికట్టే ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా, తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) నిన్న రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 142 మెడికల్ షాపులపై దాడులు నిర్వహించి, కోడైన్ కలిగిన దగ్గు సిరప్, నైట్రావెట్ (నైట్రాజెపం) మాత్రలు, అల్ప్రజోలం మాత్రలు, ట్రామాడోల్ మాత్రలు, జోల్పిడెమ్ మాత్రలు, టైడోల్ మాత్రలు (టాపెంటాడోల్) మొదలైన మందుల అక్రమ అమ్మకాలను గుర్తించడంపై దృష్టి సారించారు. “నిషాను కలిగించే మందులను విచక్షణారహితంగా విక్రయించడానికి సంబంధించిన అనేక ఉల్లంఘనలను అధికారులు […]
Read more

బెదిరింపు కేసులో దోషిగా తేలిన రాజస్థాన్ ఎమ్మెల్యే…సభ్యత్వాన్ని రద్దు చేసిన అసెంబ్లీ స్పీకర్‌!

జైపూర్ : సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌పై (SDM) 2005లో తుపాకీతో బెదిరించిన కేసులో దోషిగా తేలిన తర్వాత రాజస్థాన్ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనాను అనర్హుడిగా ప్రకటించింది. అతని అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దును ధృవీకరిస్తూ అసెంబ్లీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(E) మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని అంటా ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. మీనా సభ్యత్వం రద్దు చేయడం ఆయన […]
Read more

జహీరాబాద్‌లోని నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) కోసం భూమి కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించింది. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… జహీరాబాద్‌ను “పరిశ్రమల ప్రవేశ ద్వారం”గా అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంత వృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపును హామీ ఇచ్చారని […]
Read more

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: మూడు రోజుల విస్తృత విచారణ తర్వాత, భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తన మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. గురువారం జరిగిన విచారణ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కొత్త చట్టంలోని వివాదాస్పద నిబంధనలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న భూమిపై వక్ఫ్ ఆస్తుల […]
Read more
1 119 120 121 122 123 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.