Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజాలో మరణాల సంఖ్య 50 వేలు దాటింది…పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ!

గాజా : ఇజ్రాయెల్‌ గాజా ఆదివారం జరిపిన తాజా వైమానిక దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హమాస్‌ సీనియర్‌ రాజకీయ నేత సలా బర్దావిల్‌, ఆయన భార్య కూడా ఉన్నారు. దీంతో 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనా భూభాగంలో కనీసం 50వేల 21 మంది మరణించారని హమాస్ ఆధీనంలో ఉన్న గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 […]
Read more

ఏక్‌నాథ్‌ షిండేపై కమెడియన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీసులకు పిర్యాదు చేసిన సేన కార్యకర్తలు!

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ‘దేశద్రోహి’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో సేన కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ మేరకు స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా ఉపయోగించిన “ది యూనికాంటినెంటల్ వేదికను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పార్టీ సభ్యులు ఖార్ పోలీస్ స్టేషన్‌లో కమెడియన్‌పై పిర్యాదు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని.. అందుకే ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేస్తున్నారని లోక్‌సభ ఎంపీ […]
Read more

బెంగాల్‌లో వేడెక్కుతున్న రామనవమి రాజకీయాలు!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉన్నందున, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి తన హిందూత్వ ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. వచ్చే నెలలో జరిగే రామనవమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది హిందువులు రామనవమి ఊరేగింపులలో పాల్గొంటారు. ఈ ఊరేగింపులను ఆపడానికి తృణమూల్ ప్రభుత్వం చేసే ఏ ప్రయత్నానికైనా బలమైన ప్రతిఘటన ఎదురవుతుందని విపక్షనేత […]
Read more

గేట్‌-2025లో రాణించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు!

హైదరాబాద్‌: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్‌-2025) ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాణించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు గేట్2025 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ మేరకు ఆ విద్యార్థులను సత్కరించారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సానియా మహ్రీన్ (AIR-13), భరం ప్రసన్న దేవిక (AIR-44), హిబా […]
Read more

ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌…తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘనవిజయం!

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. రాజస్థాన్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో 44పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ మెరుపులు… రాయల్స్‌ ఆటగాళ్లు సంజు సామ్సన్, ధ్రువ్ జురెల్ వీరోచిత ప్రయత్నాలను అడ్డుకున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనింగ్‌ జోడీ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మతో కలిసి 31 బంతుల్లో 67 పరుగులు జోడించి మొదటి వికెట్‌ భాగస్వామ్యానికి 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత, కిషన్ (47 బంతుల్లో 106 నాటౌట్) కొత్త ఫ్రాంచైజీ […]
Read more

బీహార్‌ అసెంబ్లీలో మొబైల్‌ ఫోన్‌ వాడకంపై ఆసక్తికర చర్చ..సీఎం తీరుపై మండిపడ్డ విపక్ష నేత!

పాట్నా: అసెంబ్లీ లోపల మొబైల్ ఫోన్ల వాడకంపై బీహార్ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యే కుమార్ కృష్ణ మోహన్ మొబైల్ ఫోన్ వాడటాన్ని గమనించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సహనం కోల్పోయారు. అసెంబ్లీ లోపల మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం ఉందని, ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని సీఎం నితీష్‌ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అతిగా మొబైల్ ఫోన్ వాడితే కలిగే ప్రతికూల ప్రభావం గురించి ఆయన […]
Read more

భారతదేశానికి అత్యధికంగా డబ్బు పంపే దేశాల జాబితాలో గల్ఫ్ …ఆర్‌బిఐ నివేదికలో వెల్లడి!

న్యూఢిల్లీ: భారతదేశానికి డబ్బు పంపడంలో గల్ఫ్ దేశాలు మిగతా వాటికన్నా ముందున్నాయని ఆర్‌బిఐ నివేదిక వెల్లడించింది. 2023 నుండి 2024 వరకు భారతదేశానికి వచ్చిన మొత్తం రెమిటెన్స్‌లలో 38% సౌదీ అరేబియా, ఖతార్ UAE, ఒమన్, బహ్రెయిన్ వంటి సభ్యదేశాలుగా ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ద్వారానే జరుగుతుంది. విదేశీ చెల్లింపులు $18.7 బిలియన్లుగా ఉన్నాయి. ఈ మొత్తం 3,896.3 బిలియన్ భారతీయ రూపాయలకు సమానం. గల్ఫ్ దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE భారతదేశానికి […]
Read more

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి!

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో నిన్న జరిగిన రెండు వేర్వేరు ఎన్‌​కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. మొదటి ఆపరేషన్ బీజాపూర్-దంతేవాడ సరిహద్దులో జరగ్గా, రెండవది కాంకేర్-నారాయణ్‌పూర్ సరిహద్దు సమీపంలో చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఒక జవాన్ వీరమరణం పొందారు. బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించగా, కాంకేర్‌లో మరో నలుగురు హతమయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. గురువారం మధ్యాహ్నం వరకు ఇరు వైపులా భారీ కాల్పులు కొనసాగాయి. భద్రతా దళాలు […]
Read more

మణిపూర్‌లో దుండగులకు ఆయుధాలు సరఫరా చేసారని ఓ ఎమ్మెల్యేపై అభియోగం!

ఇంఫాల్: మణిపూర్‌లో దుండగులకు ఆయుధాలు సరఫరా చేసారని ఓ ఎమ్మెల్యేపై మైతీ వర్గానికి చెందిన అత్యున్నత కమిటీ అభియోగం మోపింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే నుండి తక్షణ స్పందన రాలేదు. ఈ అభియోగంపై అతన్ని సంప్రదించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. సదరు”ఎమ్మెల్యే అనేక సమావేశాలు నిర్వహించాడు… ఆర్థిక సహాయం, ఆయుధాలతో దుండగులకు మద్దతు ఇచ్చాడు. కానీ ముస్లింలు మెయిటీలతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నారు. కాబట్టి అతని ప్రణాళిక విఫలమైంది” […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ దాడులకు పూర్తిస్థాయి మద్దతు పలికిన ట్రంప్…వైట్ హౌస్!

వాషింగ్టన్: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక, భూ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడాన్నిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు, హింసకు హమాస్ కారణమని ఆరోపించారు. గాజా కాల్పుల విరమణను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా అని విలేకరులు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీని అడగ్గా… “ఇజ్రాయెల్, ఐడిఎఫ్ తాజాగా చేపట్టిన చర్యలకు ట్రంప్‌ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు” అని లీవిట్ విలేకరులతో అన్నారు. “బందీలందరినీ విడుదల చేయకపోతే నరకం […]
Read more
1 143 144 145 146 147 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.