Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గంటల్లోనే చోరీకేసును చేధించిన హైదరాబాద్ పోలీసులు…46 లక్షలు రికవరీ!

హైదరాబాద్: దొంగతనం జరిగిన కొద్ది గంటలకే కేసును చేధించారు హైదరాబాద్‌ పోలీసులు. ఈమేరకు నార్త్‌జోన్‌ డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిర్యాదు చేసిన ఆరు గంటల్లోనే బేగంపేట పోలీసులు ఆ దొంగను పట్టుకుని అరెస్టు చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో నిందితుడిని పట్టుకున్నారు. అతనివద్దనుంచి పోలీసులు రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… జూన్ 20-21, 2025 రాత్రి తన గోడౌన్ నుండి గుర్తు తెలియని వ్యక్తి రూ. 46 లక్షలు దొంగిలించాడని పాటిగడ్డలో ఉన్న ఒక […]
Read more

చమురు ధరలు జంప్‌, మధ్యప్రాచ్య సంక్షోభం పెరగడంతో పడిపోయిన ఆసియా మార్కెట్లు!

న్యూఢిల్లీ: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో మధ్యప్రాచ్య సంక్షోభాన్ని తీవ్రమైంది. ఫలితంగా ఇంధన మార్కెట్లకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనల మధ్య నేడు ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం, రోజుకు దాదాపు 3.3 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి చేస్తుంది. ఆ మొత్తంలో దాదాపు సగం ఇరాన్‌ దేశమే ఎగుమతి చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని దేశీయ వినియోగం కోసం […]
Read more

ఇరాన్‌లో నాయకత్వ మార్పుపై ట్రంప్‌ సంకేతాలు…మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ అగైన్‌ అంటూ సందేశం!

వాషింగ్టన్: నిన్న ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌లో నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. “‘పాలనలో మార్పు’ అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు, కానీ ప్రస్తుత ఇరాన్ పాలన ఇరాన్‌ను మళ్లీ గొప్పగా మార్చలేకపోతే, పాలనలో మార్పు ఎందుకు జరగకూడదు??? “మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ అగైన్‌ (MIGA!!!)” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రాశారు. మరోవంక ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రం […]
Read more

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ…బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ!

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నా బేసిన్‌లో ప్రతిపాదించిన వివాదాస్పద గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్‌పై స్పష్టమైన వైఖరిని తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి N ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 19న కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్‌ను కలిసి బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని కోరారు. బనకచెర్ల సహజ […]
Read more

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ముగింపుకు శాంతి ప్రణాళిక…ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్!

పారిస్‌ : ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న వివాదాన్ని ముగించే లక్ష్యంతో యూరోపియన్ దేశాలు దౌత్యపరమైన చొరవతో ఇరాన్‌కు విస్తృత శాంతి ప్రతిపాదనను అందించడానికి సిద్ధమవుతున్నాయని గార్డియన్ తెలిపింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆవిష్కరించిన ఈ ప్రణాళిక ప్రకారం…టెహ్రాన్ తన యురేనియం శుద్ధీకరణను నిలిపివేయాలి. బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిని ఆపేయాలి. మధ్యప్రాచ్యం అంతటా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులకు ఆర్థిక సహాయాన్ని అందించకూడదు. ఈ ప్రతిపాదన ఇటీవలి సంవత్సరాలలో యూరప్ చేసిన అత్యంత విస్తృతమైన శాంతి ప్రయత్నాలలో ఒకటిగా గుర్తింపు […]
Read more

నకిలీ వార్తలపై కర్ణాటక ఉక్కుపాదం…నేరస్థులకు ఏడేళ్ల జైలు, 10 లక్షల జరిమానా!

బెంగళూరు: నకిలీ వార్తలు రాసేవారిపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ పోస్ట్ చేసినట్లు రుజువైతే 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. దీనిని ఈ వారం ప్రారంభంలో మంత్రివర్గం ముందు ఉంచారు. ప్రతిపాదిత చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి “సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ వార్తలపై పూర్తి నిషేధించే” అధికారాలను ఇస్తుంది. […]
Read more

తొలి టెస్టులో అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్‌… బీసీసీఐ పక్షపాత వైఖరిపై విమర్శలు!

లండన్‌ : ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా నిన్న భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య లీడ్స్‌లో తొలి టెస్ట్‌ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో అరంగ్రేటం చేస్తాడని భావించిన దేశీయ పరుగుల వీరుడు అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ మొండి చేయిచూపింది. అతడి స్థానంలో తమిళనాడుకు చెందిన తన తోటి ఐపీఎల్‌ సహచరుడు సాయి సుదర్శన్‌కు కెప్టెన్‌ గిల్‌ అవకాశం ఇచ్చాడు. అయితే సాయి సుదర్శన్ టెస్ట్ అరంగేట్రం కేవలం నాలుగు బంతుల్లోనే ముగిసింది. లంచ్‌కు ముందు […]
Read more

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం…దౌత్యం తప్ప ఇజ్రాయెల్‌కు మరో మార్గం లేదు!

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. కీలకమైన ఈ సమయంలో యుద్ధం నుంచి బయటకు వచ్చేందుకు దౌత్యం తప్ప మరో మార్గం లేదు. ఈ మేరకు E3 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించవచ్చు. ఇరానియన్ అణు సౌకర్యాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో…దీనికి ప్రతిగా ఇరాన్‌, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార చర్యలు తీసుకుంటోంది. ఈ యుద్ధం ఎక్కడికి వెళుతుందో మనకు తెలియదు. […]
Read more

ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా రిలయన్స్ స్మార్ట్‌ను బహిష్కరించాలని పిలుపు!

హైదరాబాద్: ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా రిలయన్స్ రిటైల్ కంపెనీని బహిష్కరించాలని పాలస్తీనా సాలిడారిటీ సంస్థ (IPSP) పిలుపునిచ్చింది. ఈమేరకు హైదరాబాద్‌ తార్నాకలోని రిలయన్స్ స్మార్ట్ అవుట్‌లెట్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీ, పూణే, ముంబై, హైదరాబాద్, పాట్నా, విశాఖపట్నం, చండీగఢ్, రోహ్‌తక్, విజయవాడ, ఇతర నగరాల్లోని రిలయన్స్ రిటైల్ దుకాణాలతో సహా దేశవ్యాప్తంగా పాలస్తీనా సాలిడారిటీ సంస్థ (IPSP) నిరసనలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వక్తలు దుకాణాల వెలుపల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాలస్తీనాలో ఊచకోతను […]
Read more

రోహింగ్యాలను బలవంతంగా బహిష్కరించడాన్ని వెంటనే నిలిపివేయాలి…ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌!

లండన్‌: నేడు ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్‌ 20న ‘ప్రపంచ శరణార్థుల దినోత్సవం’గా (World Refugee Day) నిర్వహిస్తారు. ఈరోజున శరణార్థుల హక్కులు, అవసరాలపై దృష్టి సారిస్తారు. అయితే భారత ప్రభుత్వం రోహింగ్యా పురుషులు, మహిళలు, పిల్లల హక్కులను పట్టించుకోకుండా వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితులు రోహింగ్యాల బహిష్కరణను వెంటనే నిలిపివేయాలని, వారిని శరణార్థులుగా గుర్తించి, వారిని గౌరవంగా చూసుకోవాలని, […]
Read more
1 144 145 146 147 148 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.