Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వారణాసిలో కనీస వేతనం, మెరుగైన పని పరిస్థితులు కావాలని డిమాండ్‌ చేసిన 150 మంది బ్లింకిట్ వర్కర్ ఐడీల సస్పెండ్!

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని బ్లింకిట్‌లో సుమారు 150 మంది గిగ్ కార్మికులు గత వారాంతంలో శని, ఆదివారం నాడు రెండు రోజుల సమ్మెకు దిగారు. న్యాయమైన పరిహారం, మెరుగైన పని పరిస్థితులు, వేసవి వాతావరణానికి తగిన కాటన్ యూనిఫాంలు కావాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా, జొమాటో యాజమాన్యంలోని కంపెనీ… సమ్మెలో పాల్గొన్న 150 మంది వ్యక్తుల ఐడీలను బ్లాక్ చేసింది, వారి ఐడీలను తిరిగి పొందే ముందు ఒప్పందంపై సంతకం చేయాలని కోరింది. తమతో […]
Read more

పహల్గామ్ దాడిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌లపై కేసులు!

న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ‘రాంటింగ్ గోలా’ గా ప్రసిద్ధి చెందిన రాజకీయ వ్యాఖ్యాత షమితా యాదవ్, ‘మెడుసా’పేరిట వినుతికెక్కిన లక్నో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ మాద్రి కకోటిలపై, పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి ఇటీవలి పోస్ట్‌లపై చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. యాదవ్‌పై పోలీసు ఫిర్యాదు నమోదైంది, డాక్టర్ కాకోటిపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇద్దరు మహిళలు సూటిగా, సుత్తిలేకుండా సరళమైన కథనాలకు ప్రసిద్ధి చెందారు, ఉపాధి, ఆర్థిక వృద్ధి, మైనారిటీలపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలు, వివిధ […]
Read more

యాదాద్రి-భువనగిరి జిల్లా పేలుడు పదార్థాల కర్మాగారంలో భారీ విస్పోటనం…ముగ్గురు మృతి!

హైదరాబాద్: తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన విస్ఫోటనంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. కాగా, ఈ ప్రమాదం ధాటికి పరిశ్రమ ఏర్పాటు చేసిన భవనం కుప్పకూలింది. ప్రొపెల్లెంట్ తయారు చేసే యూనిట్‌లో పేలుడు సంభవించడమే ఈ విషాదానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. పేలుడు ఎలా జరిగిందో వెంటనే స్పష్టంగా […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ దాడి, యెమెన్ నిర్బంధ కేంద్రంపై బాంబులు వేసిన అమెరికా!

గాజా, సనా : పశ్చిమాసియా వైమానిక దాడులతో తల్లడిల్లుతోంది. ఉత్తర సాదాలో ఆఫ్రికన్ వలసదారులను ఉంచిన జైలుపై అమెరికా దళాలు బాంబులతో దాడి చేశాయని, కనీసం 68 మంది మరణించారని, 47 మంది గాయపడ్డారని హౌతీ అనుబంధ మీడియా తెలిపింది. ఈ జైలులో 115 మంది ఖైదీలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. యెమెన్‌ రాజధాని సనాలో కూడా అమెరికా… వైమానిక దాడులు జరిపిందని, ఈ దాడుల్లో ఎనిమిది మంది మరణించారని హౌతీలు తెలిపారు. ఈ కారాగారంలో బందీలంతా ఇథియోపియా […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ‘పర్భానీ’లో భారీ నిరసన!

మహారాష్ట్ర : వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పర్భానీలో జరిగిన ఒక కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నిరసన సభను ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈద్గా మైదాన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వ్యక్తులు ప్రభుత్వం ‘రాజ్యాంగ విరుద్ధమైన’ చర్య తీసుకున్నందుకు విమర్శించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రసంగంలో, వక్తలు పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించారు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. భారీ జనసమూహాన్ని ఉద్దేశించి […]
Read more

ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చిన ‘ఎద్దేలు కర్ణాటక’!

దావణగెరె (కర్ణాటక) : మధ్య కర్ణాటక కేంద్ర బిందువు, రైతు ఉద్యమాలకు ప్రసిద్ధి చెందిన దావణగెరెలోని బీరి లిగేశ్వర ఆలయ సముదాయంలో జరిగిన చారిత్రాత్మక సమావేశంలో జాతీయ నాయకులు, కార్యకర్తలు, పౌరులు కలిసి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక బలమైన పిలుపునిచ్చారు. “ఎద్దేలు కర్ణాటక”, అనుబంధ ప్రగతిశీల సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలను కాపాడే లక్ష్యంతో “రాజ్యాంగ పరిరక్షకుల దళం” ఏర్పాటుకు గుర్తుగా నిలిచింది. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన […]
Read more

స్పెయిన్‌, పోర్చుగల్‌లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం…స్తంభించిన రైళ్లు, ఫోన్‌లు!

బార్సిలోనా : యురోపియన్‌ దేశాలైన స్పెయిన్‌, పోర్చుగల్‌, ప్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యురోపియన్‌ విద్యుత్‌ గ్రిడ్‌లో సమస్య ఉత్పన్నం కావడమే దీనికి కారణమని ప్రాథమి సమాచారం. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎయిర్‌పోర్టులు, టెలీ కమ్యూనికేషన్లపై కూడా ఈ ప్రభావం పడింది. ఏటీఎం సర్వీసులు నిలిచిపోయాయి. రోడ్లపై ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ […]
Read more

పదహారేళ్లైనా ఇంకా పూర్తవ్వని తెలంగాణ వక్ఫ్ మాల్!

హైదరాబాద్ : హజ్ హౌస్ పక్కనే 2009నుంచి నిర్మాణంలో ఉన్న తెలంగాణ వక్ఫ్ మాల్ ప్రాజెక్టు పనులు 16ఏళ్లైనా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవంతి నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముస్లి సమాజం వేడుకుంటోంది. ఉమ్మడి ఏపీ వైయస్ఆర్ ప్రభుత్వ హయాంలో పునాది వేసిన భవన నిర్మాణం భవిత డోలాయమానంగా ఉంది. సెల్లార్‌లోని రెండు అంతస్తులు వర్షపు నీటితో మునిగిపోవడం వల్ల ఆ భారీ భవంత పునాదులు బలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. […]
Read more

‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు అవ్వండి…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులు ‘తెలంగాణ రైజింగ్’ ప్రచారంలో భాగస్వాములుగా చేరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మేం చేపట్టిన మిషన్‌లో చేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాని సీఎం అన్నారు. మీరే “తెలంగాణ రైజింగ్” బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని సీఎం అన్నారు. […]
Read more

తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే నంబర్ 1 విలన్..కేసీఆర్!

హైదరాబాద్ : చాలా నెలల తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించిన భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి K చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు, “తెలంగాణకు నంబర్‌ ఒన్‌ విలన్‌ కాంగ్రెస్సేనని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు, పార్టీకి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోపు కూల్చివేసే ఉద్దేశ్యం లేదని అన్నారు. “తెలంగాణ ప్రజలు మన పార్టీ చేసిన పనిని, ప్రస్తుత […]
Read more
1 165 166 167 168 169 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.