Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 82 శాతం భూభాగాన్ని ఇజ్రాయెల్‌లో విలీనం చేయాలని యోచిస్తున్న నెతన్యాహు!

జెరూసలేం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 82 శాతం భూభాగాన్ని ప్రభుత్వం విలీనం చేయాలని యోచిస్తోందని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ప్రకటించారు. పాలస్తీనా రాజ్యం ఏర్పడకుండా నిరోధించడమే ఈ చర్య లక్ష్యమని ఆయన తెలిపారు. జెరూసలేంలో జరిగిన విలేకరుల సమావేశంలో రిలిజియస్ జియోనిజం పార్టీ నాయకుడు స్మోట్రిచ్ మాట్లాడుతూ… “ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం 82 శాతం భూభాగానికి వర్తించనుంది. యూద, సమారియాలో ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని వర్తింపజేయడానికి, మన భూమిని విభజించే ఆలోచనను శాశ్వతంగా విరమించుకునే సమయం ఆసన్నమైంది.” […]
Read more

ముహమ్మద్… ఈ పేరు ఎందుకు అత్యంత ప్రజాదరణ పొందింది?

మీకు తెలిసిన ముస్లింలలో ఎంతమంది పేరు మహమ్మద్ అని ఉంది? లేదా కనీసం వారి రెండు పేర్లలో ఒకటైనా ముహమ్మద్ అని ఉందేమో! చాలా మందికి ఈ పేరు ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమిస్తారు, ఆయన్ను అనుసరిస్తారు. తమ పిల్లలకు పేరు పెట్టడానికి ముస్లింలు అత్యంత ఎక్కువగా ఎంచుకునే పేరు బహుశా ఇదే. ముస్లింలకు ఆయన పేరు ఎంత ప్రియమైనదో అనే దానిపై ఎలాంటి […]
Read more

అసద్ నిష్క్రమణ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన 8,50,000 మంది సిరియన్ శరణార్థులు!

డమాస్కస్: డిసెంబర్‌లో బషర్ అస్సాద్ ప్రభుత్వం పతనం అయినప్పటి నుండి, దాదాపు 8లక్షల 50వేల మంది సిరియన్ శరణార్థులు పొరుగు దేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చారని, రాబోయే వారాల్లో ఈ సంఖ్య 1 మిలియన్‌కు చేరుకుంటుందని UN శరణార్థి సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. 14 ఏళ్ల నాటి సంఘర్షణలో అంతర్గతంగా నిరాశ్రయులైన దాదాపు 1.7 మిలియన్ల మంది తమ కమ్యూనిటీలకు తిరిగి వచ్చారని UNHCR డిప్యూటీ హైకమిషనర్ కెల్లీ టి. క్లెమెంట్స్ డమాస్కస్‌లోని […]
Read more

ఇండోర్‌ ఆసుపత్రి ఐసీయూలో నవజాత శిశువుపై ఎలుకల దాడి…ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం!

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో ఇద్దరు నవజాత శిశువులను ఎలుకలు కొరికాయి. ఈ ఇద్దరు శిశువులలో ఒక బాలిక మంగళవారం న్యుమోనియాతో మరణించిందని ఒక అధికారి తెలిపారు. ఎలుకల దాడి సంఘటన తర్వాత, ఆసుపత్రి ఇద్దరు నర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసి, నర్సింగ్ సూపరింటెండెంట్‌ను ఆ పదవి నుండి తొలగించింది. అలాగే, ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేసే పనిలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థకు రూ. లక్ష జరిమానా విధించినట్లు ఆయన […]
Read more

పాలస్తీనాను గుర్తిస్తున్నామన్న బెల్జియం!

బ్రసెల్స్: సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశంలో బెల్జియం పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రీవోట్ ప్రకటించారు. UN జనరల్ అసెంబ్లీ (UNGA 80) 80వ సెషన్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. ఉన్నత స్థాయి జనరల్ చర్చ సెప్టెంబర్ 23, 27 తేదీలలో కొనసాగుతుంది. సెప్టెంబర్ 29న ముగుస్తుంది. ఉప ప్రధాన మంత్రి కూడా అయిన ప్రీవోట్, ఇజ్రాయెల్ బెల్జియం నుండి 12 ఆంక్షలను ఎదుర్కొంటుందని ప్రకటించారు, వాటిలో […]
Read more

షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్‌లకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు!

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న షర్జీల్‌ ఇమామ్‌, ఉమర్‌ ఖలీద్‌ సహా ఏడుగురు నిందితులకు దిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. 2020 నుంచి వీరంతా ఉపా చట్టం, 1860 భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద నిర్బంధంలో ఉన్నారు. జస్టిస్ నవీన్ చావ్లా మరియు జస్టిస్ షాలిందర్ కౌర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరణ ఆదేశాలను సమర్థించింది. తస్లీం అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీష్ […]
Read more

బీఆర్‌ఎస్‌ నుంచి కవిత సస్పెండ్‌!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కె. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. కవిత తండ్రి, బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి టి. రవీందర్ రావు, మరో ప్రధాన కార్యదర్శి (క్రమశిక్షణా వ్యవహారాల ఇన్‌ఛార్జ్) సోమ భరత్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తన, ఆమె పార్టీ వ్యతిరేక […]
Read more

మరాఠా కోటా ఆందోళన…ముంబై రోడ్లను క్లియర్ చేయమన్న బాంబే హైకోర్టు!

న్యూఢిల్లీ: మరాఠా హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే-పాటిల్, అతని మద్దతుదారులు ముంబైలో అన్ని వీధులను ఖాళీ చేసి ఈ రోజు సాయంత్రం కల్లా…సాధారణ స్థితిని పునరుద్ధరించాలని నిన్న బాంబే హైకోర్టు ఆదేశించింది. OBC కేటగిరీ కింద ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో మరాఠా సమాజానికి 10% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29 నుండి ఆజాద్ మైదాన్‌లో జరంగే-పాటిల్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన మద్దతుదారుల ప్రకారం, ఆయన ఇప్పుడు నీరు తాగడం మానేశారు. ఈ […]
Read more

పాఠశాలలను మత ఘర్షణలకు వేదికలుగా మార్చకండి!

అహ్మదాబాద్: ఆగస్టు 19న అహ్మదాబాద్‌లో 10వ తరగతి విద్యార్థిని తన పాఠశాలలోనే కత్తిపోటుకు గురయ్యాడు. ఇది ఒక విషాద క్షణం. ఇలాంటి సమయంలో బాధితుడి పట్ల శ్రద్ధ వహించాలని, పాఠశాల నుండి జవాబుదారీతనం తీసుకోవాలని, యువతలో హింసను ఎలా నిరోధించవచ్చో ఆలోచించాలని డిమాండ్ చేయాలి. అయితే అందుకు బదులుగా, ఈ సంఘటనను హిందూత్వ గ్రూపులు ద్వేషపూరిత ఆయుధంగా మార్చాయి. ఇద్దరు విద్యార్థులు వేర్వేరు మతాలకు చెందినవారు కాబట్టి, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ త్వరగా కత్తిపోట్లను […]
Read more

ఓట్లచోరీపై మోడీ బండారం బయటపెడతా…రాహుల్‌ గాంధీ!

పాట్నా: బీహార్‌లో 1,300 కిలోమీటర్లపాటు సాగిన “ఓటర్ అధికార్ యాత్ర” ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై మాటల దాడి చేశారు. బీజేపీ ఓట్‌ చోరీ చేసిందని పునరుద్థాటించారు. త్వరలోనే మోడీ బండారం బయటపెడతానని ప్రతిజ్ఞ చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని […]
Read more
1 15 16 17 18 19 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.